Home Search
ప్రత్యేక రాజ్యాంగం - search results
If you're not happy with the results, please do another search
తమిళనాడు గవర్నర్పై సుప్రీం తీవ్ర ఆగ్రహం
మా తీర్పునే ధిక్కరిస్తున్నారా?
తమిళనాడు గవర్నర్పై సుప్రీం తీవ్ర ఆగ్రహం
మీ ప్రవర్తన ఆందోళన కలిగిస్తోంది
ప్రొన్ముడిని మంత్రిగా వెంటనే నియమించండి
లేకపోతే శుక్రవారం మేమే నిర్ణయం తీసుకుంటాం
గవర్నర్ రవిపై సిజెఐ మండిపాటు
న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్వ్రిపై సుప్రీంకోర్టు...
ఎన్నికల కమిషన్పై మోడీ నీడ!
ఎన్నికల తేది, తదితర కార్యక్రమం వెలవడునున్న తరుణంలో ఎన్నికల కమిషన్ అధికారి అరుణ్ గోయల్ హఠాత్తుగా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతకు మునుపే ఒక కమిషనర్ పదవీకాలం...
జమిలికి జై
కేంద్రానికి కోవింద్ కమిట్ సిఫార్సు
న్యూఢిల్లీ: ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలోని అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటయి న ఉన్నతస్థాయి కమిటీ...
జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక సమర్పించిన కోవింద్
న్యూఢిల్లీ : ‘ఒకే దేశం... ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్ని రకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం...
సిఎఎ నిబంధనలు రాజ్యాంగ వ్యతిరేకం
పశ్చిమ బెంగాల్లో అమలుకు అనుమతించం
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటన
బరసత్(ప.బెంగాల్): పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలుపై కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర...
త్వరలో కేంద్రానికి జమిలి ఎన్నికలపై నివేదిక
ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనను అధ్యయనం చేయడానికి నియమించిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే ప్రక్రియలో ఉందని శుక్రవారం వర్గాలు...
జివొ3తో మహిళలకు అన్యాయం: కవిత
హైదరాబాద్: రాజ్యాంగం వచ్చిన తర్వాత మహిళల కోసం అనేక చట్టాలు చేసుకుంటున్నామని ఎంఎల్ సి కవిత తెలిపారు. మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలీస్ శాఖలో మహిళలకు...
మమ్మల్ని నామినేట్ చేయండి
గవర్నర్కు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ వినతి
మన తెలంగాణ/హైదరాబాద్ : హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాజ్యాంగ బద్దంగా గత మంత్రివర్గం చేసిన సిఫార్సు ప్రకారం తమను శాసనమండలికి నామినేట్ చేయాలని గవర్నర్ తమిళిసై...
సహకార స్ఫూర్తే తారక మంత్రం
ఆర్థిక నిర్వహణ విషయంలో ఎన్డిఎ నేతృత్వంలోని కేంద్రానికి విపక్షంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలకు మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరి ఢిల్లీ కేంద్రంగా ఆందోళనలకు దారి తీశాయి. చివరకు ఈ విభేదాలు దేశంలో...
రేపు కాశ్మీర్ కు ప్రధాని మోడీ
370 ఆర్టికల్ రద్దు తరువాత తొలి పర్యటన
శ్రీనగర్లో ర్యాలీలో ప్రసంగించనున్న మోడీ
పలు అభివృద్ధి ప్రాజెక్టుకు శ్రీకారం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ గురువారం శ్రీనగర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించి, బహిరంగ సభలో...
ఎంపిలు, ఎంఎల్ఎలు అతీతులు కాదు
న్యూఢిల్లీ : ‘లంచం లంచమే. సభ్యులకు హక్కులు, పార్లమెంటరీ గౌరవమర్యాదల రక్షణకవచాలు కుదరవు’ అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుట సోమవారం ఏకగ్రీవ , ఘంటాపథ తీర్పు వెలువరించింది. పార్లమెంట్, శాసనసభల సభ్యులు (ఎంపిలు,...
ఎవరికైనా న్యాయం చట్టం ఒక్కటే
‘లంచం లంచమే. సభ్యులకు హక్కులు, పార్లమెంటరీ గౌరవమర్యాదల రక్షణకవచాలు కుదరవు’ అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుట సోమవారం ఏకగ్రీవ , ఘంటాపథ తీర్పు వెలువరించింది. పార్లమెంట్, శాసనసభల సభ్యులు (ఎంపిలు, ఎమ్మెల్యేలు) అవినీతికి...
కార్పొరేట్ విద్యకు కట్టడి ఎలా?
విద్యా సంస్థల ఫీజులు, డొనేషన్ల దోపిడీకి అంతు లేకుండా పోతున్నది. కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల కట్టడిపై ప్రభుత్వం మాట కూడా ఎత్తడం లేదు. దీంతో ఫీజులు మళ్లీ ఎలా పెంచుతారో అంటూ...
కేసుల విచారణపై స్టేలకు ఇక 6 నెలల గడువు ఉండదు
న్యూఢిల్లీ: హైకోర్టులలో సివిల్ లేదా క్రిమినల్ కేసుల విచారణపై విధించే స్టే ఉత్తర్వుల గరిష్ఠ కాలపరిమితి ఆరు నెలు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత ఆ ఉత్తర్వులు వాటికవే రద్దయిపోతాయంటూ 2018లో తాను...
జర్మనీలో మారుతున్న రాజకీయం
ఇండియాలోనే కాక ప్రపంచమంతా మత వాద పక్షాలు అధికారానికి రావడానికి అనేక ఎత్తుగడలు వేస్తున్నాయి. వాటిల్లో జర్మనీ ఒకటి. ఉత్తర జర్మనీలో హాంబర్గ్ నగర సమావేశ మందిరం (సిటీ హాల్) ముందు జనవరి...
ఆచరణ బాటలో ఉమ్మడి పౌరస్మృతి
ఏదిఏమైనా ఉమ్మడి పౌరస్మృతి అనే దానిని మన దేశంలో అమలు చేయాలి అనేది బిజెపి చిరకాల వాంఛ. దానిని సాకరమయ్యే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. బిజెపి ఎంతో కాలంగా కలలు కంటున్న...
మహిళా వికలాంగుల సాధికారత కోసం ఉద్యమం
మార్చి 23, 24 తేదీల్లోమహిళా వికలాంగుల రాష్ట్ర సదస్సు
వాడవాడల్లో జెండా ఆవిష్కరణలు, రక్త దాన శిబిరాలు
ఎన్పిఆర్డి రాష్ట్ర కమిటీ నిర్ణయం
మన తెలంగాణ / హైదరాబాద్ : మహిళా వికలాంగులకు సాధికారత, విద్యా, స్వయం...
పౌర బిల్లుకు ఉత్తరాఖండ్ ఆమోదం
న్యూఢిల్లీ : బిజెపి పాలిత ఉత్తరాఖండ్లో అత్యంత కీలకమైన ఉమ్మడి పౌర స్మృతి ( యుసిసి) బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం ఆమోదం పొందింది. దీనితో దేశంలోని పౌరులందరికి సార్వ్రతిక లేదా ఉమ్మడి...
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృ తి బిల్లు
ప్రతిపక్షాల నిరసనల మధ్య ప్రవేశ పెట్టిన సిఎం ధామి
గిరిజనులకు మినహాయింపు
సహజీవనాన్ని డిక్లేర్ చేయాలి
డెహ్రాడూన్ : ఉమ్మడి పౌరస్మృతి(యుసిసి) దిశగా ఉత్తరాఖండ్లో మరో అడుగు పడింది.ఈ యుసిసి బిల్లును మంగళవారం...
శరద్ పవార్కు ఎదురుదెబ్బ
ఎన్సిపి అజిత్పవార్దేనని తేల్చిన ఇసి
కొత్త పార్టీ ప్రకటనకు శరద్పవార్కు వెసులుబాటు
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి)లో అజిత్ పవార్ సారథ్యంలోని వర్గమే ‘అసలైన’ ఎన్సిపి అని ఎన్నికల కమిషన్ (ఇసి)...