Home Search
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ - search results
If you're not happy with the results, please do another search
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు: తలసాని
ప్రభుత్వ విద్య బలోపేతం చేయటం సీఎం కేసీఆర్ లక్షం
అన్లైన్ తరగతుల పేరుతో విద్యార్దులను వేధిస్తే చర్యలు తప్పవు
పాఠశాల అభివృద్ది,మౌలిక వసతుల అంశాల సమీక్షలో మంత్రి తలసాని
హైదరాబాద్: నగరంలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం...
మంత్రి ఆదేశంతో అక్రమ కట్టడం కూల్చివేత..
హైదరాబాద్: నగరంలోని అక్రమ కట్టడాలను ఒక్కొక్కటిగా జిహెచ్ఎంసి అధికారులు కూల్చేస్తున్నారు. తాజాగా, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆదేశించిన 24 గంటల్లోనే బేగంబజార్లోని ఉస్మాన్గంజ్ నాలాపై నిర్మించిన అక్రమ కట్టడాన్ని అధికారులు ఆదివారం కూల్చివేశారు....
ప్రతిపక్షాలు ప్రజల ప్రాణాలతో చెలగాటం: తలసాని
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి విషయంలో ప్రతి పక్షాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దుయ్యబట్టారు. ఉస్మానియా ఆస్పత్రిని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో...
45 బస్తీ దవాఖానలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు: తలసాని
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ఈనెల 22న 45బస్తీదవాఖానలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రకటించారు. బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ హైదరాబాద్ జిల్లాలో 22,...
పాడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంది: తలసాని
మన తెలంగాణ/యాదాద్రిభువనగిరి: రాష్ట్రంలోని పాడి రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూ.4 ఇన్సెంటివ్ ఇచ్చిన దయగల...
వైభవంగా క్రిస్మస్ వేడుకలు
రాష్ట్రవ్యాప్తంగా చర్చిలలో ప్రార్థనలు
చర్చిల వద్ద ఇబ్బందులు రాకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మిస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఏసుక్రీస్తు ప్రార్ధనలతో చర్చిలు కళకళలాడాయి. ఆదివారం...
బిజెపికి కలిసిరాని బిసి సిఎం
ఎస్సీవర్గీకరణ హామీ ఇచ్చినా ఆదరించని ఓటర్లు
ఆ పార్టీ అగ్రనేతలు ఓటమి బాట
ఎంపిలుగా గెలిచిన ఎమ్మెల్యేగా పరాజయం
సత్తా చాటని ఇద్దరు మాజీ మంత్రులు
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల్లో అధికారం సాధించేందుకు భారతీయ జనతా పార్టీ హస్తిన...
కమలం అగ్రనేతలు ఓటమి
ఎంపిలుగా గెలిచిన ఎమ్మెల్యేగా పరాజయం
సత్తా చాటని ఇద్దరు మాజీ మంత్రులు
మన తెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ ఫలితాల్లో కమలం పార్టీ ఉనికి చాటుకుంటుంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన తరువాత జరిగిన మొదటిసారి ఎన్నికల్లో 5...
కలిసొచ్చిన వారసత్వం
పలు పార్టీలలో ప్రముఖులుగా వెలుగుతున్న నేతలు, బిఆర్ఎస్లో కెటిఆర్, హస్తంలో భట్టి విక్రమార్క
బిజెపిలో మర్రి శశిధర్రెడ్డి, డికె అరుణ, వారసత్వానికి నిలువుట్టదంగా నిలుస్తున్న ఓవైసీ బ్రదర్స్
(డి.నాగరాజు/మనతెలంగాణ): రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో...
వారసత్వంలో అగ్రజులు..
హైదరాబాద్ ః రాష్ట్రం జరిగే ఎన్నికల్లో వారసత్వ నాయకుల ప్రచారంపై జోరుగా చర్చ సాగుతుంది. ఎంతోమంది తమ తల్లిదండ్రులు, సోదరుల ప్రోత్సహంతో రాజకీయాల్లో అడుగులు పెట్టి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకులు...
రాష్ట్రవ్యాప్తంగా జోరుగా నామినేషన్లు
ఏకాదశి, నామినేషన్లకు ఒక రోజే గడువు ఉండటంతో భారీగా నామినేషన్లు దాఖలు
బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కీలక నేతల నామినేషన్లు
భారీ ర్యాలీలతో అభ్యర్థుల హంగామా
ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత
రాళ్లు విసురుకున్న కాంగ్రెస్, బిఆర్ఎస్ కార్యకర్తలు
మనతెలంగాణ/హైదరాబాద్...
పబ్లిక్ గార్డెన్స్లో సమైక్యతా దినోత్సవం
పాల్గొననున్న సిఎం కెసిఆర్
జెండా ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి
మన తెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్లో కలిసిన సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని రాష్ట్ర...
బోనాల జాతరకు ఎంతో ప్రాముఖ్యం : మైనంపల్లి
గోషామహల్: తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే పండుగల్లో బోనాల జాతర కు ఎంతో ప్రాముఖ్యత ఉందని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మై నం పల్లి హన్మంతరావు అన్నారు. దేశంలో ఎక్క డా లేని విధంగా బోనాల...
ముగిసిన అతిరుద్ర మహాయాగం
హాజరైన మంత్రి తలసాని, ఎంపి వెంకటేష్
తాండూరు: తాండూరులో ఎమ్మెల్యే నివాసంలో పదకొండు రోజుల పాటు కొనసాగిన అతిరుద్ర మహాయాగం ముగిసింది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రాజశ్యామల శత...
దేశంలోనే ఆశావర్కర్లకు ఎక్కవ వేతనం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ: హరీశ్రావు
కొండాపూర్: దేశంలోనే అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారని ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం మాదాపూర్ శిల్పకళా వేదికలో కొత్తగా ఎంపికైన 1560 మంది...
విఠోబా ఆలయంలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు
గోషామహల్: ఆషాడ మాసంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్బంగా రాష్ట్ర పశు సంవర్దక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఉస్మాన్షాహీలోని జంగల్ విఠోబా ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన...
రాజాసింగ్కు చేదు అనుభవం.. అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది…
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నుంచి సస్పెన్షన్కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కొత్త సచివాలయంలోకి ప్రవేశం నిరాకరించడంపై శనివారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులతో...
అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు..
అర్హులైన పేదలకు ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు
జిఓ 58 కింద 20,685 ఇళ్లకు సంబంధించి వెరిఫికేషన్ పూర్తి
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి
ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలి
కేబినెట్ సబ్ కమిటీ...
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
115 కంటి పరీక్ష శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం: మంత్రి తలసాని
హైదరాబాద్: ప్రభుత్వం ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కోరారు....
అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా కంటి వెలుగు
గ్రేటర్ పరిధిలోని 91 వార్డులో 115 శిబిరాలు ఏర్పాటు
కమిటీహాల్స్, మల్టిపర్పస్పంక్షన్హాల్స్, ప్రభుత్వ భవనాల్లో నిర్వహణ: మంత్రి తలసాని
మన తెలంగాణ,సిటీబ్యూరో: అంధత్వ రహిత తెలంగాణే లక్షంగా కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించినట్లు రాష్ట్ర పశుసంవర్ధక,మత్స,...