Home Search
మన భారత్ - search results
If you're not happy with the results, please do another search
కామన్వెల్త్ క్రీడల్లో రెండో రోజున భారత్ బోణీ
బర్మింగ్ హామ్: బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేట ప్రారంభమయింది. వెయిట్ లిఫ్టింగ్ లో సంకేత్ సర్గర్ రజతం సాధించాడు. సంకేత్ ఇవాళ జరిగిన...
‘జన భారత్’ మనమే నెం.1
వచ్చే ఏడాది 142 కోట్లకు పైగా
ఐరాస నివేదికలో వెల్లడి
ప్రపంచ జనం 800 కోట్లు
న్యూయార్క్ : వచ్చే ఏడాది 2023లో జనాభా విషయంలో భారత్ చైనాను అధిగమించనుంది. ఇది 142కోట్లు దాటుతుంది....
హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీ…. భారత్ 296/5
హామీల్టన్: సీడన్ పార్క్ మైదానంలో మహిళా వన్డే ప్రపంచ కప్లో భాగంగా వెస్టిండీస్-భారత్ జట్టు మధ్య జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా 47 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 296 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
‘భారత్ పే’ చైర్మన్గా రజనీశ్ కుమార్
న్యూఢిల్లీ: ఎస్బిఐ మాజీ చైర్మన్ రజనీశ్ కుమార్ను తన బోర్డు చైర్మన్గా ‘భారత్ పే’ మంగళవారం నియమించింది. భారత్ పే చైర్మన్గా ఆయన సంస్థ స్వల్ప కాలిక, దీర్ఘకాలిక వ్యూహం, అలాగే బోర్డ్,...
కరోనా కల్లోలిత భారత్కు జర్మనీ భరోసా
బెర్లిన్ : భారత్ లోని ఆస్పత్రులు కరోనా కేసులతో అల్లాడుతుండడంపై జర్మనీ స్పందించి అత్యవసర వైద్య సహాయం అందించడానికి సిద్ధం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో మొబైల్ ఆక్సిజన్ జెనరేటర్, ఇతర వైద్యసాయం...
అమ్మకానికి ‘ఆత్మనిర్భర్ భారత్’
సంపద అపరిమితంగా పోగు పడుతుంటే అక్కడ అంతే తీవ్రతతో అసమానతలు పెరుగుతాయి. అది సామాజిక ఆశాంతిని సృష్టిస్తుంది ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు సంక్షేమ రాజ్య స్ఫూర్తిని బలహీనం చేస్తూ సమాజంలో ఉన్న కొద్ది...
రవీంద్రనాథ్ ఠాగూర్ స్ఫూర్తితోనే ఆత్మనిర్భర్ భారత్
న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర ఉద్యమంలో విశ్వభారతి పోషించిన కీలక పాత్రను, సార్వత్రిక సోదరభావానికి కారణమని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రశంసించారు. నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను...
ఆత్మనిర్బర్ భారత్ కాదు… ఆత్మ నిర్బర్ కిసాన్ రావాలి: నాబార్డ్ చైర్మన్
హైదరాబాద్: సంస్థాగత రుణాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలన్నదే తమ లక్ష్యమని నాబార్డ్ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు తెలిపారు. అమీర్పేట్లో నాబార్డ్ డిడిఎంల జోనల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా...
భారత్ స్వయం సమృద్ధి దేశంగా ఎదిగేందుకే ఆర్థిక ప్యాకేజీ: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: స్థానిక ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనేదే మా ఉద్దేశమని, భారత్ స్వయం సమృద్ధి దేశంగా ఎదిగేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ. 20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని కేంద్ర...
భారత్ పెద్ద మనసుతో పాకిస్తాన్ ను ఆదుకోవాలి: అక్తర్
కరాచీ: కరోనా కోరల్లో చిక్కుకున్న పాకిస్థాన్కు అండగా నిలువాలని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ భారత్ను కోరాడు. కరోనా మహమ్మరి రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతుండడంతో పాకిస్థాన్ పరిస్థితి దయనీయంగా మారిందన్నాడు....
పెద్దన్న చిన్న మనసు.. భారత్ పెద్ద మనసు
అమెరికా సహా పలు దేశాల విజ్ఞప్తి మేరకు హైడ్రాక్సీక్లోరోక్విన్, పారాసిటమాల్ మందుల ఎగుమతికి లైన్క్లియర్
విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజానికి దన్నుగా నిలవాలన్నదే మా విధానం : భారత విదేశాంగ శాఖ ప్రకటన
భారత్ గనుక...
భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కాగలదు: చిదంబరం
కోల్ కతా: ప్రధాని నరేంద్ర మోడీ ‘అతి శయోక్తి మాస్టర్’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం పేర్కొన్నారు. ఆయన అంకగణిత అనివార్యతను హామీగా మార్చారని అన్నారు. ఎవరు ప్రధాని అయినా...
మధ్యతరగతిపై ‘వారసత్వ పన్ను’వేయాలనుకుంటున్న కాంగ్రెస్: నిర్మలా సీతారామన్
బెంగళూరు: మధ్యతరగతిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే ‘వారసత్వ పన్ను’ను తేవాలని కాంగ్రెస్ తీవ్రంగా కోరుకుంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఆరోపించారు. ఆమె బెంగళూరులోని బీఈస్ కాలేజ్ లో ఓటేశాక...
భారత్ ఏదో ఒక వర్గానికి చెందినది కాదు
మతం, భాష, దుస్తుల కోడ్లో ఏకరూపత సాధ్యం కాదు
జెఎన్యు విసి శాంతిశ్రీ పండిట్
న్యూఢిల్లీ : మతం, భాష, దుస్తుల కోడ్లో ఏకరూపత భారత్లో సాధ్యం కాదు అని, దేశం ఏదో ఒక...
144,00,00,000 ఇది మన దేశ జనాభా
142.5 కోట్ల జనాభాతో రెండవ స్థానంలో చైనా
మరో 77 ఏళ్లలో రెట్టింపు కానున్న భారత్ జనాభా
15 64 ఏళ్ల వారు
68శాతం మంది
తగ్గిన ప్రసూతి మరణాలు
మెరుగైన వైద్య సేవలు
న్యూఢిల్లీ : ప్రపంచం మొత్తం...
మీ కృషి మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం అభినందించారు. వారి కృషి మున్ముందు మన దేశం భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ...
దక్షిణ భారత్ కు బుల్లెట్ ట్రైన్: పిఎం మోడీ హామీ
దేశంలో బుల్లెట్ ట్రైన్ సర్వీసులను విస్తరిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఆదివారం లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని.. బిజెపి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో...
భారత్లో మస్క్ పర్యటన
ప్రధాని మోడీతో భేటీ
న్యూఢిల్లీ: అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా సిఇఒ ఎలాన్ మస్క్ ఈ నెలాఖరున భారత్లో పర్యటించి, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన...
భవిష్యత్తును చూడాలంటే భారత్కు రండి: అమెరికా రాయబారి
న్యూఢిల్లీ/వాషింగ్టన్: మనదేశ అభివృద్ధి ప్రయాణంపై అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు. ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర...
370 కోట్లతో మయన్మార్ సరిహద్దులో కంచె భారత్ యోచన
అక్రమ రవాణా, ఇతర అక్రమ కార్యకలాపాల నిరోధానికి మయన్మార్తో సరిహద్దులో ఒక దశాబ్దంలోగా రూ. 370 కోట్లతో కంచె నిర్మించాలని భారత్ యోచిస్తోందని ఒక ప్రతినిధి తెలిపారు. 1610 కిలో మీటర్ల నిడివి...