Home Search
మహారాష్ట్ర - search results
If you're not happy with the results, please do another search
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన కారు..
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేవి ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ భనవం సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంఘటనాస్థలంలోనే ఒకరు ప్రాణాలు కోల్పోగా.....
మహారాష్ట్ర బిల్డర్స్ ఆశ్చర్యపోతున్నారు:కేటీఆర్
హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ ప్రగతి కుంటుబడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి ఆర్థిక చోదక శక్తి హైదరాబాదేనన్నారు. ఒకప్పుడు వ్యవసాయానికి రాష్ట్రంలో సరైన ఆధారం ఉండేది కాదనీ, తమ ప్రభుత్వం...
మహారాష్ట్రలో బిఆర్ఎస్ బోణీ
ఎగిరిన గులాబీ జెండా
తొమ్మిది గ్రామ పంచాయతీల్లో విజయబావుటా
పార్టీ శ్రేణుల్లో వెల్లివిరుస్తున్న నూతనోత్సాహం
మన తెలంగాణ/హైదరాబాద్ : జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత మహారాష్ట్రపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బిఆర్ఎస్కు మరాఠా గడ్డ...
మహారాష్ట్ర ఫార్మా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..
ముంబై : మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లా మహద్ ఎంఐడిసిలోని ఫార్మా ఫ్యాక్టరీలో శనివారం ఉదయం 11 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇప్పటివరకు ఎనిమిది మృతదేహాలను వెలికి తీయగలిగారు. మరికొందరి...
మహారాష్ట్రలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి
ఛత్రపతి శంభాజీనగర్ : మహారాష్ట్ర లోని బీడ్ జిల్లాలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో డాక్టర్తోసహా మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం...
నేడు మహారాష్ట్రకు ఎమ్మెల్సీ కవిత
సోలాపూర్ లో బతుకమ్మకు హాజరుకానున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
మన తెలంగాణ / హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం సోలాపూర్ లో జరగనున్న బతుకమ్మ సంబరాలకు హాజరుకానున్నారు. నగరంలోని పుంజాల్ మైదాన్ లో...
మహారాష్ట్రలో 511 గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు
న్యూఢిల్లీ :మహారాష్ట్రలో దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ పేరున 511 గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్రమోడీ గురువారం ప్రారంభిస్తారు. మహారాష్ట్ర లోని మొత్తం...
మహారాష్ట్రలో డిఇఎంయు పాసింజర్ రైల్లో మంటలు
ముంబై: మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం డీజిల్- ఎలెక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(డిఇఎంయు) పాసింజర్ రైలుకు చెందిన ఐదు బోగీలకు మంటల్లో చిక్కుకున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని రైల్వే...
మహారాష్ట్ర సమృద్ధి ఎక్స్ప్రెస్ వేపై ఘోర ప్రమాదం: 12మంది మృతి
ముంబయి: మహారాష్ట్రలోని సమృద్ధి ఎక్స్ప్రెస్ వేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఔరంగాబాద్ జిల్లా వైజాపూర్ సమీపంలో ఎక్స్ప్రెస్ వేపై వేగంగా దూసుకువచ్చిన టెంపో ట్రావెలర్ మినీ బస్సు...
మహారాష్ట్ర స్పీకర్కు ఎవ్వరైనా పద్ధతి నేర్పండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ ఆదేశాలను కాదనరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రస్తుత సిఎం ఏక్నాథ్ షిండే, ఆయనకు విధేయులు అయిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయం తేల్చడంలో స్పీకర్...
మహారాష్ట్ర స్పీకర్కు ఎవ్వరైనా పద్ధతి నేర్పండి: సుప్రీంకోర్టు
మహారాష్ట్ర స్పీకర్కు ఎవ్వరైనా పద్ధతి నేర్పండి
తీవ్రస్థాయి చురకలంటించిన సుప్రీంకోర్టు
ఎమ్మెల్యేల అనర్హత తేల్చేందుకు ఇంత జాప్యమా
ఆదేశాలను పాటించని తెంపరితనం తగదు
న్యూఢిల్లీ : మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ ఆదేశాలను కాదనరాదని సుప్రీంకోర్టు...
మా ఆదేశాలే బేఖాతరా?: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్పై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్పై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతోపాటు పలువురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వచ్చిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా...
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం… ముగ్గురు ఆదిలాబాద్ వాసులు మృతి
ముంబయి: మహారాష్ట్రలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమరావతి దగ్గర లోయలో కారు పడడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి...
4 నెలలు ఉల్లి తినకపోతే ఏమీ కాదు: మహారాష్ట్ర మంత్రి
ముంబై: ఉల్లిపాయలపై 40 శాతం ఎగుమతి సుంకం విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉల్లి రైతులు, వ్యాపారులు వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టిన నేపథ్యంలో 2 నుంచి 4 నెలలపాటు ప్రజలు ఉల్లిపయాలు తినకపోతే...
మహారాష్ట్ర-చత్తీస్గఢ్ సరిహద్దుల్లో కాల్పులు..
గడ్చిరోలి: మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో బుధవారం పోలీసులు, నక్సలైట్ల్లై మధ్య కాల్పుల ఘటన అనంతరం రెండు రాష్ట్రాల పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, మావోయిస్టు సాహిత్యం,...
మహారాష్ట్ర ఆసుపత్రిలో మరణ దారుణాలు
థానే : స్థానిక కల్వాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో గడిచిన 24 గంటల వ్యవధిలో 18 మంది రోగులు మృతి చెందారు. ఈ విషయాన్ని పురపాలక సంస్థ కమిషనర్ అభిజిత్ బంగారు...
తెలంగాణలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వూహాత్మక సమావేశాలు
హైదరాబాద్: తెలంగాణలో విస్తృతంగా ఉన్న తన శాఖల నెట్వర్క్ ద్వారా తన సేవలను అనుసంధానం చేయడం కోసం దేశంలోని ప్రధాన జాతీయ బ్యాంకుల్లో ఒకటయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రాష్ట్రంలోని వివిధ కీలక...
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం
ముంబై : మహారాష్ట్ర థానే జిల్లాలోని షాపూర్ సమీపంలో జరుగుతున్న సమృద్ధి ఎక్స్ప్రెస్ హై వే నిర్మాణం మూడో దశ పనుల్లో సోమవారం అర్ధరాత్రి దాటాక ఘోర ప్రమాదం జరిగింది. ముం బైకి...
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 16మంది కార్మికులు మృతి
థానే: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. థానే జిల్లాలోని షహపూర్ సమీపంలోని సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవే ఫేజ్ 3 నిర్మాణ పనుల్లో ప్రమాదవశాత్తు గర్డర్ యంత్రం కుప్పకూలింది. దీంతో 16మంది కార్మికులు...
నేడు మహారాష్ట్రకు సిఎం కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం మహారాష్ట్రలో పర్యటించనున్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన దళితనేత, సామాజిక వేత్త అన్నాబావ్ సాఠే జయంతి ఉత్సవాల్లో సిఎం కెసిఆర్ పాల్గొంటారు. ఆగస్టు...