Home Search
మహారాష్ట్ర - search results
If you're not happy with the results, please do another search
రేపు మహారాష్ట్రకు సిఎం కెసిఆర్..
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రేపు(మంగళవారం) మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. సిఎం కెసిఆర్ ఒక రోజు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా...
మహారాష్ట్రలో ఉద్రిక్తత…
అమరావతి: మహాత్మా గాంధీపై హిందూ మిత వాద సంస్థ శ్రీ శివ్ ప్రతిష్టాన్ హిందూస్థాన్ నేత శంభాజీ భిడే చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయి వివాదానికి దారితీశాయి. మహారాష్ట్రలోని అమరావతి, యవత్మాల్లలో పెద్ద ఎత్తున...
మహారాష్ట్రలో బస్సు ప్రమాదం: ఆరుగురు మృతి
ముంబయి: మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మల్కాపూర్ ప్రాంతంలోని నందూర్ నాకా ఫ్లైఓవర్పై ఈ రోజు తెల్లవారుజామున 2.30కు రెండు బస్సులు ఢీకొని ఆరుగురు మృతి...
15మందితో మహారాష్ట్ర బిఆర్ఎస్ స్టీరింగ్ కమిటీ
చైర్మన్గా అధినేత కెసిఆర్,
రాష్ట్ర శాఖ ఇన్చార్జిగా కె.వంశీధర్ రావు
హైదరాబాద్: మహారాష్ట్రలో బిఆర్ఎస్ విస్తరణపై ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టి సారించారు. మహారాష్ట్ర బిఆర్ఎస్ ఇంఛా ర్జిగా కె.వంశీధర్రావును నియమించారు. అలాగే మరో 15...
తెలంగాణ మహారాష్ట్రకు రాకపోకలు నిలిపివేత
హైదరాబాద్: బోధన్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సాలురా మంజీరా నది ఉగ్రరూపం దాల్చడంతో నీటి ప్రవాహం అధికమైంది. ఎగువ నుంచి వరద నీరు భారీ ఎత్తున...
మహారాష్ట్రలో 27కి చేరిన మృతుల సంఖ్య..
ముంబై: మహారాష్ట్ర యావత్మాల్ జిల్లా ఆనందనగర్ తండాలో వరద నీటిలో చిక్కుకున్న 110 మందిని శనివారం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యావత్మాల్, బుల్ధానాలో వరద నీరు తగ్గింది. విదర్భ రీజియన్ అకోలాలో గత...
బసవుడి పాలనను మహారాష్ట్ర వెళ్లి తెలుసుకున్నా: హరీశ్ రావు
సిద్ధిపేట: గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు బలిజ సమాజాన్ని పట్టించుకోలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బసవ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట రెడ్డి...
మహారాష్ట్రలో కొండచరియలు విరిగి పడి భారీ ప్రాణ నష్టం
న్యూఢిల్లీ : ఉత్తరాది రాష్ట్రాలు భారీ వర్షాలతో అల్లాడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలో నదులు ఉప్పొంగి వరదలు ముంచెత్తుతుండడంతో జనజీవనం అస్తవ్యవస్తమౌతోంది. మహారాష్ట్రలో వర్షాలతో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇర్షల్...
మహారాష్ట్రలో బిఆర్ఎస్..
హైదరాబాద్ : దేశ రాజకీయాలపై దృష్టి సారించిన బిర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్.. వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే మహారాష్ట్రలో తరచూ సభలు నిర్వహిస్తూ ఆ రాష్ట్ర...
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు …
ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఎన్సీపీ తిరుగుబాటు నేత, మహారాష్ట్ర డిప్యూటీ సిఎం అజిత్పవార్ను శివసేన నేత (యూబీటీ ) ఉద్ధవ్ థాక్రే బుధవారం కలుసుకోవడం...
వర్షం ముప్పు.. మహారాష్ట్రకు రెట్ అలర్ట్ ప్రకటించిన ఐఎండి
ముంబై: మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని ముంబైలోనూ భారీగా వర్షం పడుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతారణ శాఖ(ఐఎండి) హెచ్చరికలు జారీ చేసింది. పాల్ఘర్, రాయ్గడ్...
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి
థానే (మహారాష్ట్ర) : థానే జిల్లా పడ్ఘా ఏరియాలో మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో జీపుకు ట్రక్కు ఢీకొని జీపులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. జీపులో విద్యార్థులతోపాటు మరికొందరు ఉన్నారు....
మహారాష్ట్రలో కేబినెట్ శాఖలు
ముంబై : మహారాష్ట్రలో ఆర్థిక మంత్రిగా అజిత్ పవార్ కీలక బాధ్యతలు తీసుకోనున్నారు. ఎన్సిపిలో తిరుగుబాటు క్రమంలో ఆయన మహారాష్ట్ర కేబినెట్లో చేరారు. ఆయనతో పాటు ఎనమండుగురికి మంత్రిత్వశాఖలను ప్రకటించారు. ఇందులో భాగంగా...
కెసిఆర్ ప్రధాని.. సంకెళ్లతో మహారాష్ట్ర దంపతుల పాదయాత్ర
సిరిసిల్ల ః తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రధాని కావాలని ప్రగతి భవన్కు సంకెళ్లతో పాదయాత్ర చేస్తున్న మహారాష్ట్ర దంపతులు గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకోగా బిఆర్ఎస్ నాయకులు ఘనంగా సత్కరించారు. మహరాష్ట్రకు...
మహారాష్ట్ర పరిణామాలపై కాంగ్రెస్ నేతల చర్చ
న్యూఢిల్లీ: శరద్పవార్ నేతృత్వంలోని ఎన్సిపిలో చీలిక తర్వాత మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితిని చర్చించేందుకు ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు మంగళవారం పార్టీ నాయకత్వంతో సమావేశమయ్యారు. ఎన్సిపిలో చీలిక తర్వాత మహారాష్ట్రలో కాంగ్రెస్...
మహారాష్ట్రతో రోటీ బేటీ బంధం
హైదరాబాద్: మహారాష్ట్రతో తెలంగాణది ‘రోటీ భేటీ’ బంధమని, వెయ్యి కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్న రెండు రాష్ట్రాల ప్రజల నడు మ మొదటి నుంచి సామాజిక బాంధవ్యం, సాంస్కృతిక సారూప్య త ఉందని,...
మహారాష్ట్రలో అనర్హత వేట్ల కలకలం
ముంబై : మహారాష్ట్రలో తిరిగి ఓసారి ఎమ్మెల్యేల అనర్హతల వేటు విషయం కలకలం రేపింది. అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ శనివారం ఏకంగా 54 మంది ఎమ్మెల్యేలకు సంబంధిత విషయంపై నోటీసులు వెలువరించారు....
మహారాష్ట్ర బిజెపి ఎమ్మెల్యేల్లో అసంతృప్తి..
ముంబై : మహారాష్ట్ర బిజెపిలో చాలాకాలంగా ఉన్న అసంతృప్తి ఇప్పటి పరిణామాలతో మరింత రాజుకొంటోందని బిజెపి జాతీయ కార్యదర్శి పంకజ ముండే తెలిపారు. తాను పార్టీ వీడుతున్నట్లు వచ్చిన వార్తలను శుక్రవారం ఆమె...
మహారాష్ట్రలో బాబాయ్ అబ్బాయ్ పవర్ వార్
ముంబై : రాజకీయాల్లో కాదేదీ అసాధ్యం అనే విషయాన్ని రుజువు చేస్తూ మహారాష్ట్రలో ఎన్సిపి జాతీయ అధ్యక్ష పదవి నుంచి శరద్ పవార్ను రెబెల్ వర్గం అధినేత అజిత్ పవార్ తొలిగించారు. తమదే...
మహారాష్ట్రలో ట్రక్కు బీభత్సం.. 10మంది దుర్మరణం
మహారాష్ట్రలో ట్రక్కు బీభత్సం సృష్టించింది. ధులే జిల్లాలోని షిర్పూర్ తాలూకాలో మంగళవారం ఉదయం వేగంగా వచ్చిన ఓ ట్రక్కు అదుపుతప్పి పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు...