Home Search
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు - search results
If you're not happy with the results, please do another search
ప్రభుత్వ కార్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దాలి
సూర్యాపేట: ఈనెల 24 జిల్లా కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్న కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాలను సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్...
శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేట : సమాజంలో శాంతి భద్రత పరిరక్షణలో పో లీస్ అధికారులు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారి...
మిడ్మానేరు జలాశయం నుండి నీటిని విడుదల చేసిన మంతి గంగుల
బోయినిపల్లి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్లు సోమవారం మిడ్...
అమ్మా నీకు ‘బోనమే తల్లీ’
చాంద్రాయణగుట్ట : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింభించే రాష్ట్ర పండుగ, బోనాల జాతరకు సర్వం సిద్ధమైయ్యింది. గ్రేటర్ వ్యాప్తంగా ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం...
ఇండ్లను కూల్చేందుకు వచ్చిన అధికారులపై ఎమ్మెల్యే గాంధీ ఫైర్
కూకట్పల్లి : ప్రభుత్వం కల్పించిన జిఓ. నెం.59 ప్రకారం ఇండ్లను క్రమబద్దీకరించుకోని పలువురు నివాసితులపై శనివారం కూకట్పల్లి తహశీల్ధార్ అధికారు, సిబ్బంది ఒక్కసారిగా జెసిబిలతో వచ్చి ఇండ్లను కూల్చివేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న...
అందరి అభ్యున్నతే కెసిఆర్ ధ్యేయం
సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాల వారి అభ్యున్నతే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ధ్యేయమని, అందుకోసమే వివిధ రకాల సంక్షేమఫలాలను ప్రవేశపెట్టి వాటిని సక్రమంగా అందజేయడం జరుగు తుందని హుజూర్నగర్ నియోజకవర్గం...
పోడు పట్టాల పంపిణీలతో గిరిజన జీవితాల్లో వెలుగులు
మహబూబాబాద్ : గురువారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. అందుకోసం...
కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యం
మన తెలంగాణ/హైదరాబాద్/నాగర్కర్నూల్ ప్రతినిధి: కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యమని కొత్త రాగం పట్టి...కొత్త వేషాలతో వచ్చి మోసం చేయడానికి మీ ముం దుకు వస్తున్నారని మోసపోతే గోసపడతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు....
గిరిజన సంక్షేమ సంబురాలను విజయవంతం చేయాలి
శతాబ్ధి కాలంలో జరగని అభివృద్ధి సిఎం కెసిఆర్ పాలనలో దశాబ్ద కాలం
గిరిజన సంక్షేమ శాఖ వీడియో డాక్యుమెంటరీలో ప్రతి స్కీం ఉండాలి
మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి :...
జివో 76 ప్రకారం అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ
భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు భూపాలపల్లి పర్యటనలో భాగంగా స్థానిక ఎంఎల్ఏగా భూపాలపల్లి మున్సిపాలిటీకి రూ. 50కోట్లనిధులు మంజూరు చేయాలని కోరగా తక్షణమే రూ. 30కోట్లు...
జయహో.. జై భీమ్
మనతెలంగాణ/హైదరాబాద్ : 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశంలో అధికారంలోకి రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. దేశానికే దిక్సూచిలా, సమానత్వ స్ఫూర్తిని నిత్యం రగిలించేలా....హుస్సేన్ సాగర తీరాన...
‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్..
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల అపార కృషిని నిక్షిప్తం చేసే లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్కు చోటు లభించింది. విద్యా, సాహిత్యం,...
కొండగట్టు అంజన్నకు మరో రూ.500 కోట్లు
జగిత్యాల ః భారతదేశంలో అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు వచ్చేలా కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. అంజన్న క్షేత్ర...
అంధత్వంతో ఏ ఒక్కరు బాధపడొద్దు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
అంధత్వంతో ఏ ఒక్కరు బాధపడొద్దనే ఆలోచనతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. గురువారం గొల్లపేట, ఖురాన్ పేట్,...
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
115 కంటి పరీక్ష శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం: మంత్రి తలసాని
హైదరాబాద్: ప్రభుత్వం ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కోరారు....
నేడు రెండు జిల్లాలకు సిఎం
భద్రాద్రి : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల పర్యటనకు రానున్నారు. అయా జిల్లా కేంద్రాల్లోని నూ తనంగా నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయాలను సిఎం ప్రా రంభించనున్నారు....
పొరుగుపై ఫోకస్
హైదరాబాద్: బిఆర్ఎస్లో చేరికల జాతర మొదలైంది. ఇందులో భాగం గా సోమవారం ఎపి రాష్ట్రానికి చెందిన పలువురు రిటైర్డు సివిల్ సర్వీస్ అధికారులు పెద్దఎత్తున బిఆర్ఎస్లో చేరనున్నారు. ఈ మేరకు అ న్ని...
ఇదే రోజు రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్యంలోకి: హరీష్ రావు
సిద్దిపేట: చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ...
సమైక్యతా సంబురాలు
నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు
శుక్రవారం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు
17న పబ్లిక్ గార్డెన్లో జాతీయపతాకాన్ని ఆవిష్కరించనున్న సిఎం
అదే రోజు ఆదివాసీ, బంజారా ఆత్మగౌరవ భవనాలకు...
వస్తోంది.. రైతు ఉప్పెన
మోడీ సర్కార్ కొట్టుకుపోవడం ఖాయం
మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు
మీ విధానాలతో భారతమాత గుండె గాయపడింది
18 నెలల్లో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారు మోడీ ఫాసిస్టు ప్రధాని సంస్కరణ...