Home Search
రక్షణ బడ్జెట్ - search results
If you're not happy with the results, please do another search
వచ్చే బడ్జెట్లో దళితబంధుకు రూ.20వేల కోట్లు
ఎస్సిల రిజర్వేషన్లు పెంచాలి
దళితబంధు ఆలోచన ఈనాటిది కాదు
2003లోనే మేధావులతో చర్చించి పాలసీని నిర్ణయించాం, మొత్తం 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని ఆలోచన ఉంది
బిసి కుల గణన జరిగి తీరాల్సిందే
అందుకోసం...
తమిళనాడులో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డిఎంకె ప్రభుత్వం
చెన్నై: శనివారం తమిళనాడు అసెంబ్లీలో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను డిఎంకె ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ.34,220.65 కోట్లు కేటాయిస్తూ...
ఇది వ్యాపారాత్మక బడ్జెట్
“2021 సంవత్సరం చరిత్రలో అనేకవిధాలుగా ఒక మైలురాయి. ఇది స్వాతంత్య్రం సాధించిన 75వ సంవత్సరం. గోవా ఇండియాలో కలిసిన 60వ సంవత్సరం. 1971లో ఇండి యా, పాకిస్థాన్ యుద్ధం జరిగి బంగ్లాదేశ్ ఏర్పడిన...
2021-22 బడ్జెట్ కేటాయింపులు
రక్షణ రంగానికి రూ.4.78 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశ రక్షణ రంగానికి 202122 బడ్జెట్లో రూ.4.78 లక్షల కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ కేటాయింపులకన్నా ఇది 19 శాతం అధికం. ఇందులో రిటైర్డ్ ఆర్మీ...
మొదటిసారి కాగితరహిత బడ్జెట్
టాబ్లెట్ చూస్తూ నిర్మలా సీతారామన్ ప్రసంగం
సభ్యులందరికీ సాప్ట్కాపీలు అందచేత
నిర్మల ప్రవేశపెట్టిన మూడవ వార్షిక బడ్జెట్
బడ్జెట్ ప్రసంగంలో రవీంద్రుడు, తిరుక్కురళ్ ప్రస్తావన
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక...
జపాన్ సైనిక బడ్జెట్ పైపైకి
ఐక్యరాజ్య సమితి నిబంధనావళి ప్రకారం ప్రతి దేశమూ రక్షణ హక్కు కలిగి ఉంటుంది. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ, జపాన్ మిలిటరీ దుర్మార్గాలను చూసిన తరువాత ఆ రెండు దేశాల మిలిటరీలను...
101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం: రాజ్ నాథ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమాన్ని ఊతమిచ్చేందుకే రక్షణ శాఖ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. 101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు రక్షణ శాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు....
రక్షణ వ్యయం!
రక్షణ రంగం పై పెడుతున్న ఖర్చులో భారత దేశం ప్రపంచంలో మూడవ అగ్రస్థానానికి చేరుకున్నదన్న సమాచారం తెలిసి సంబరపడాలా, బాధపడాలా? పొరుగునున్న చైనా, పాకిస్థాన్లతో చిరకాలంగా కొనసాగుతున్న అమిత్ర వాతావరణం మన సైనిక...
‘ప్చ్’ నిరాశ కలిగించిన నిర్మల బడ్జెట్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అత్యంత నిరాశాపూరితంగా ఉన్నది. 11ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభంలో, మాంద్యంలో, నిరుద్యోగంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ...
ఇది సవాళ్ల బడ్జెట్
మందగమనం, జిడిపి పతనం ప్రభావం
ఆర్థికవేత్తలతో మోడీ సర్కార్ సమావేశాలు
లీక్ చేయకూడదు
ఇంటెలిజెన్స్ విభాగం నుండి సైబర్ సెక్యూరిటీ సెల్ వరకు ప్రతి ఒక్కరూ ఆర్థిక మంత్రి త్వ శాఖకు రక్షణగా ఉంటారు. ఈ 10...
మాంద్యం వేళ చైనా జిడిపి అంచనా 5%
నిరుద్యోగాన్ని తగ్గించేందుకు 1.2 కోట్ల ఉద్యోగాల హామీ
బీజింగ్ : చైనాలో మాంద్యం భయాలు పెరుగుతున్న నేపథ్యంలో 2024 సంవత్సరానికి జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) అంచనా 5 శాతంగా ఆ దేశం ప్రకటించింది. గత...
‘ఇండియా’ కూటమి వస్తే ఎంఎస్పికి చట్టబద్థత
ససారం (బీహార్) : దేశంలో దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న రైతుల కోర్కెలను తమ పార్టీ ఆమోదిస్తుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం ప్రకటించారు. లోక్సభ ఎన్నికల అనంతరం ‘ఇండియా’...
నాటోలో ఫిన్లాండ్
రష్యాతో 1340 కి.మీ సరిహద్దు గల ఫిన్లాండ్ నాటో కూటమిలో చేరడం ఎంత మాత్రం హర్షించదగిన పరిణామం కాదు. ఏడాదికి మించి సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగడానికే ఇది దోహదం చేస్తుంది....
ప్రపంచ పాలన పటిష్టపడాలి
ప్రపంచం ప్రమాదకర భౌగోళిక రాజకీయ మాంద్యంలోకి ప్రవేశిస్తోంది. ఆర్థిక వ్యవస్థ లాగే, భౌగోళిక రాజకీయంఎగుడు దిగుళ్ళలో ఉంది. కొవిడ్ విశ్వమహమ్మారితో సమస్య తీవ్రతరం, శీఘ్రతరం అయింది. ప్రపంచం పతన దిశలో ఉంది. విశ్వమహమ్మారితోనేకాక...
అగ్ని రగిలేది ఏ పథంలో..?
అగ్నిపథ్ పథకాన్ని దాదాపుగా పోలిన షార్ట్ సర్వీస్ కమిషన్ కింద మిలిటరీ ఆఫీసర్ల నియామకాలను భారతీయ సైన్యం ప్రకటించినప్పుడు ప్రజల నుండి వ్యతిరేకత రాలేదు. దానికి కారణం పూర్తి స్థాయి ఆఫీసర్ నియామకాలతో...
అగ్నిపథ్.. సైన్యంలో నాలుగేళ్ల కొలువు
17 ఏళ్లు సర్వీసు చేసిన ఒక సైనికుడికి జీతం, పెన్షన్ కోసం రూ.11 కోట్లు చెల్లించవలసి వస్తే కొత్త లెక్కన నలుగురికి కలిపి అదే కాలానికి రూ. కోటిన్నర సరిపోతాయి. ప్రభుత్వంలోని పెద్దలంతా...
చట్టసభల్లో రైతు ప్రాతినిధ్యమేది?
భారతీయుల ప్రధాన వృత్తి వ్యవసాయం. దేశ జనాభాలో సుమారు 60% మంది వ్యవసాయం లేదా దాని అనుబంధ పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారు. అయితే ప్రభుత్వ పాలనా పరంగా అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్న...
100 రోజులు..తప్పులు
పదేళ్ల తరువాత రైతులకు తిప్పలు
నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి మోసం చేసిన ‘అబద్ధాల హస్తం’
వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ఎక్స్ వేదికగా
వంద ప్రశ్నలు సంధించిన బిఆర్ఎస్
మనతెలంగాణ/హైదరాబాద్ : 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో...
మార్పు దిశగా వందరోజుల ప్రజాపాలన
సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చేయరు, దాని శక్తి సామర్ధ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో ఈ మాటలు అక్షర సత్యాలు. సామాన్య రైతు...
కార్పొరేట్ విద్యకు కట్టడి ఎలా?
విద్యా సంస్థల ఫీజులు, డొనేషన్ల దోపిడీకి అంతు లేకుండా పోతున్నది. కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల కట్టడిపై ప్రభుత్వం మాట కూడా ఎత్తడం లేదు. దీంతో ఫీజులు మళ్లీ ఎలా పెంచుతారో అంటూ...