Home Search
రక్షణ బడ్జెట్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ ప్రదాత దాదా ఇకలేరు
సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ ఆర్మీ ఆసుపత్రిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
దేశ చరిత్రపై చెరగని ముద్ర
దేశవ్యాప్తంగా ఏడురోజుల సంతాపం
నేడు సైనిక అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
పార్టీలకు అతీతంగా...
వన్ నేషన్- వన్ హెల్త్కార్డు!
దేశ ప్రజలకు ప్రధాని మోడీ కొత్త కానుక, నేడు ఎర్రకోట వేదికగా ప్రకటన చేసే అవకాశం
దేశవ్యాప్తంగా 74వ పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం, సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు
74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు...
కరోనా పంజా పేదలపైనే అధికం
భారత్లో 10 వేల మందికి ఎనిమిది మంది కంటే తక్కువే డాక్టర్లు. రాష్ట్రాల్లో కేసుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం. లాక్డౌన్లో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో వైఫల్యం. ప్రముఖ అంతర్జాతీయ మెడికల్...
ఆయుధ బేహారుల చేతిలో ప్రభుత్వాలు
ఈ రోజున అత్యధికంగా రక్షణరంగ సామాగ్రి, ఆయుధాల కొనుగోలులో ఆసియా ఖండంలో చైనా,- భారత్లే మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి. చైనా తన ఆయుధ కొనుగోలు బడ్జెట్ ను 2018 తో పోలిస్తే...
వైద్యసేవల్లో దేశంలో మూడో స్థానం
హైదరాబాద్ : ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది. గత ఆరేళ్ల కాలంలో సుమారు రూ.40409 కోట్లు ఖర్చు పెట్టి సర్కార్ దవాఖానలను టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా...
‘మన్రేగా’ ద్వారా మరిన్ని పనులు!
ఆపదలు దాపురిస్తేగాని ఆపద్బాంధవులెవరో తేటతెల్లం కాదు. సంక్షోభాల్లోనే ఆదుకునే హస్తాల జాడ తెలుస్తుంది. ఎడ, తెరిపి లేకుండా దాదాపు రెండు మాసాలుగా కొనసాగుతున్న పట్టపగటి చిమ్మ చీకటి వంటి కరోనా లాక్డౌన్ దేశమంతటా...
సంక్షోభం మాటున సంస్కరణలు!
ఇందిర, మోడీ -2
గతంలో మన పాలకులు చేపట్టిన సంస్కరణలన్నీ విదేశీ చెల్లింపుల అంశాలతో సహా వివిధ సంక్షోభాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఏడాదికి అటూ ఇటూ సరిపడా నిల్వలున్నా...
ఎంపిలో విశ్వాస పరీక్షకు బిజెపి డిమాండ్
సభ్యుల లెక్కింపుపై నిర్వహించాలని గవర్నర్కు బిజెపి వినతి
భోపాల్ : సోమవారం మధ్యప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం అసెంబ్లీలో శాసనసభ్యుల లెక్కింపుపై బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర బిజెపి...
కమాండ్ కంట్రోల్ నిర్మాణానికి రూ. 550 కోట్లు
డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని సంకల్పం, పోలీసు భద్రతకు రూ. 5,852 కోట్ల నిధులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రూ. 5,852 కోట్ల నిధులను కేటాయించారు. పోలీసుశాఖ...
రుణమాఫీ తాత్కాలిక ఉపశమనమే
డయాబెటిస్ నియంత్రించే వరిసాగును ప్రోత్సహించాలి
వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపై రైతులు దృష్టి సారించాలి
అగ్రిటెక్ సౌత్ 2020, అగ్రివిజన్ సదస్సు ప్రారంభించిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
మన తెలంగాణ/హైదరాబాద్: నీటిపారుదల రంగంలో తెలంగాణ ప్రభుత్వం మంచి...
ప్రజారోగ్యం పట్టని కేంద్ర పద్దు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్ధిక మాంద్యం కారణంగా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. రాష్ట్రాలపై కూడా దీని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా వనరుల కొరత ఉన్న రాష్ట్రాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది....
లక్ష మందితో నమస్తే ట్రంప్
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనలో భాగంగా ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం జరుగుతుంది. ఇది వేడుకగా సాగుతుంది. అమెరికా పర్యటనలో హుస్టన్లో తనకు ఏర్పాటు అయిన హౌడీ మోడీకి...
కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం
దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి
సివిల్ సర్వీస్ అధికారులకు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి
అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి
నేటి యువ ఐఎఎస్లే రేపటి కార్యదర్శులు,
శాఖాధిపతులు
కలెక్టర్లకు వైర్లెస్ సెట్లు, అదనపు కలెక్టర్లకు శిక్షణ తరగతులు
స్థానిక సంస్థల అదనపు...
తెలుగింటి కోడలి పద్దులో తెలంగాణకు అన్యాయం
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు అంశాన్నీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు,...
2.62 లక్షల ఉద్యోగాలు?
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది మార్చి లోగా 2.62 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు కేంద్రబడ్జెట్లో తెలిపారు. 2019 మార్చి నుంచి 2021 మార్చి మధ్యకాలంలో వివిధ సంస్థలలో ఈ ఉద్యోగాల భర్తీ...
వచ్చేనండీ.. కిసాన్ బండీ
న్యూఢిల్లీ: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆదిశగా ముందడుగు వేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులకు మేలు చేసే అనేక చర్యలను ప్రకటించారు....
ఫోటోలకు పోజులతో సరిపెట్టొద్దు
పల్లె ప్రగతిపై ఆకస్మిక తనిఖీలు చేస్తా
ప్రతి గ్రామంలో ప్రతి రోజూ పారిశుద్ధ్ద పనులు జరగాలి
కొందరు మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు తామే ఊడ్చినట్టు పేపర్లలో ఫోటోలకు పోజులిచ్చారు
ఇది సరైంది కాదు, గ్రామాల్లో ఎవరి పని...
వార్డు సభ్యుడికి పదవీ గండం
హోదాతో వచ్చే బాధ్యతలను విస్మరిస్తే
నాటిన మొక్కలు 85 శాతం కన్నా తక్కువగా బతికితే
పారిశుద్ధ్యం, వ్యర్థాల సేకరణపై పర్యవేక్షణ చేయకపోతే
వార్డు సభ్యులను తొలగించే అధికారమున్న కలెక్టర్ లేదా ప్రభుత్వం
హైదరాబాద్ : పురపాలక సంఘంలో...