Home Search
రిపోర్టర్ - search results
If you're not happy with the results, please do another search
గాజాలో జర్నలిస్టుల దురవస్థ
ఇజ్రాయెల్- హమాస్ తీవ్రవాదుల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రారంభమై పది వారాలు కావస్తోంది. ఐక్యరాజ్యసమితి, అమెరికా, కొన్ని అరబ్ దేశాలు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పట్లో కాల్పుల విరమణ సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు....
సిఎం ప్రయాణిస్తున్న బస్సుపై చెప్పుల దాడి.. మహిళా జర్నలిస్టుపై కేసు
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి విజయన తన క్యాబినెట్ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న బస్సుపై ఇటీవల చెప్పుల దాడి జరిగింది. నవకేరళ సదస్సులో పాల్గొనడానికి వెళ్తున్న ముఖ్యమంత్రి బస్సు కెఎస్యు కార్యకర్తలు షూ విసిరారు....
జర్నలిస్టుపై ఎసిపి దాడి… ఖండించిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్: జర్నలిస్టుపై ఎసిపి దాడిని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఖండించారు. బిగ్ టివి రిపోర్టర్ సైదులుపై ఎస్సార్ నగర్ ఎసిపి దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. ఇది మీడియా స్వేచ్ఛను అడ్డుకోవడమేనని, పోలీసులు...
అరుంధతీరాయ్ నోరు నొక్కే చర్యలు!
ప్రముఖ రచయిత్రి, బుకర్ ప్రైజ్ అవార్డు గ్రహీత అరుంధతీరాయ్ జర్మనీ వెళ్ళడానికి భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. జర్మనీలో ఈ నెల 15వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు జరిగే...
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి.. రాజు ఎవరి సహకారం తీసుకోలేదు:కమిషనర్ శ్వేత
హైదరాబాద్ : మెదక్ ఎంపి, దుబ్బాక బిఆర్ఎస్ ఎంఎల్ఎ అభ్యర్థి కేసులో సెన్షేషన్ క్రియేట్ చేయడానికే నిందితుడు రాజు దాడికి పాల్పడినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత చెప్పారు....
ఆజం ఖాన్ కుటుంబానికి షాక్.. ముగ్గురూ మూడు జైళ్లకు
ఎన్కౌంటర్ కావచ్చేమో : ఆజంఖాన్ వ్యాఖ్య
లక్నో : రెండు జనన ధ్రువీకరణ పత్రాల కేసులో సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్, ఆయన తనయుడు అబ్దుల్లా ఆజంను జైలు అధికారులు...
ఐఏఎస్ అధికారులపై రేవంత్ ఆరోపణలు
హైదరాబాద్: అధికార బిఆర్ఎస్ పార్టీ కోసం కొందరు ఐఏఎస్లు పనిచేస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు....
ఈసారి ప్రేక్షకులకు అందించేది స్ట్రెయిట్ సినిమానే : సురేష్ కొండేటి
పాత్రికేయుడుగా కెరియర్ ప్రారంభించిన సురేష్ కొండేటి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 85 కు పైగా చిత్రాలను పంపిణీ చేసి 'ప్రేమిస్తే' చిత్రం ద్వారా నిర్మాతగా మారిన సురేష్ కొండేటి ఆ తర్వాత...
రేవంత్ రెడ్డి పర్యటనలో కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
హైదరాబాద్: ఉప్పల్ కాంగ్రెస్ పార్టీలో విబేదాలు బయటపడ్డాయి. కాంగ్రెస్ నాయకుల మధ్య ఫ్లెక్సీ వార్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటనలో కాంగ్రెస్ కార్యకర్తలు పిచ్చ కొట్టుడు కొట్టుకున్నారు....
కాంగ్రెస్ నాయకుల మధ్య ఫ్లెక్సీ వార్.. మీడియా ప్రతినిధులపై దాడి
మేడ్చల్ : కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటనలో పోలీసుల ముందే మీడియా మీద కాంగ్రెస్ కార్యకర్తలు దారుణంగా దాడి చేశారు. దీంతో మీడియా ప్రతినిధులు రేవంత్ రెడ్డి ప్రోగ్రాం...
సమాజపు మార్పులో మీడియాది కీలక పాత్ర
మీడియా వార్తలతో ప్రజల్లో చైతన్యం
ప్రతిఒక్కరూ చట్టలపై అవగాహన కలిగి ఉండాలి: న్యాయమూత్రి కె. అనిత
నర్సాపూర్: మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్,...
ప్రతి కార్యకర్త కుటుంబాన్ని ఆదుకుంటాం
బిఆర్ఎస్ సభ్యత్వం కలిగిన వారికి బీమాను అందజేస్తాం
ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి
దౌల్తాబాద్: ప్రతి కార్యకర్త కుటుంబాన్ని ఆదుకుంటామని ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. గత పది నెలల క్రితం...
మోడీ రాకపై అమెరికన్ల లేఖాస్త్రం
అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ 2022లో భారత దేశంలో అంతర్జాతీయ మతపర సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని, మైనారిటీల పట్ల మతపర వివక్ష, ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ద్వారా మత కల్లోలాలు, హింస...
మోడీని ప్రశ్నించిన అమెరికా జర్నలిస్టుకు వేధింపులు
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో అమెరికా అధ్యక్షుడు బైడెన్తో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మోడీ ని ప్రశ్నించిన వాల్స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ సబ్రినా సిద్ధిక్కు భారతీయుల నుంచి ఆన్లైన్ వేధింపులు...
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించాలి
హన్మకొండ ప్రతినిధి: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని టీయూడబ్లూజే ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి గాడిపెల్లి మధు అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సాధనకై గ్రేటర్ వరంగల్ ప్రెస్...
చీమలపాడు బాధితుడికి ఐఆర్ఎస్ అధికారి పరామర్శ
కారేపల్లి : చీమలపాడు ఘటనలో కాలు కోల్పోయి ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారేపల్లి మండల ఓ పత్రిక విలేఖరి అంగోత్ రవికుమార్ను బుధవారం తెలంగాణ రాష్ట్ర ఇన్కమ్ టాక్స్ కమిషనర్...
చైనాను విడిచిపెట్టనున్న ఏకైక భారతీయ జర్నలిస్టు
బీజింగ్ : చైనాలో ప్రస్తుతం పీటీఐ రిపోర్టర్గా ఉన్న ఏకైక భారతీయ జర్నలిస్ట్ ఈ నెలాఖరులోగా చైనాను విడిచిపెట్టి భారత్కు రానున్నారు. ఆయన వీసాను చైనా రెన్యువల్ చేసేందుకు నిరాకరించింది. 2020 నుంచి...
నితీశ్ కుమార్ మెగా ప్రతిపక్ష సమావేశానికి హాజరుకానున్న కాంగ్రెస్!
2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఐక్యం చేసేందుకు బీహార్ ముఖ్యమంత్రి జూన్ 12న పాట్నాలో ప్రతిపక్షాల మెగా సమావేశాన్ని నిర్వహించనున్నారు.
న్యూఢిల్లీ: అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి మద్దతు ఇవ్వదలచుకోని సారూప్య...
పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయి
ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ ఒక తిరుగులేని శక్తిగా ఎదిగింది
కేవలం తొమ్మిదేళ్లలోనే అభివృద్ధి అంటే ఏమిటో చూపించిన కెసిఆర్
రైతులు, కులవృత్తులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్
సిఎంగా మరోసారి...
సర్వర్ మొరాయించి స్టాంపుల విక్రయానికి ఆటంకం
హస్తినాపురం: స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఈనెల 22 నుండి స్టాంపు (బాండు పేపర్ల) పేపర్ల విక్రయానికి ఆన్లైన్ పద్ధతి అమలులోకి తెచ్చింది. ప్రతి స్టాంపు వెండర్ స్టాంపు పేపరును విక్రయించే ముందు కొనుగోలుదారు...