Home Search
రిపోర్టర్ - search results
If you're not happy with the results, please do another search
చేవకు బదులు ప్రజలకు చేటు
బలవర్థక బియ్యం పేరిట ఆర్బాటం
ప్రధాని మోడీ అపరిపక్వ,
అశాస్త్రీయ నిర్ణయం
నిపుణులు హెచ్చరించినా
సాగిన విఫల పథకం
న్యూఢిల్లీ : పేదలు తమకు తినడానికి బియ్యం ఇవ్వమంటే బియ్యం ఎందుకు ‘బలవర్థక బియ్యం’ అందిస్తామని,...
ఒబామాతోసహా 500 మంది అమెరికన్లపై రష్యా ప్రవేశ నిషేధం
మాస్కో: రష్యాపై ఇప్పటికే విధించిన ఆంక్షలకు తోడుగా మరిన్ని ఆంక్షలు అమలు చేయాలని అమెరికా నిర్ణయించిన నేపథ్యంలో తమ దేశం లోకి అమెరికా ప్రముఖులు 500 మంది ప్రవేశించకుండా రష్యా శుక్రవారం ఆంక్షలు...
దిగజారుతున్న ‘పత్రికా స్వేచ్ఛ’
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతున్న భారతదేశంలో నానాటికీ ‘పత్రికా స్వేచ్ఛ’ దారుణంగా దిగజారిపోతుండడం విషాదకరం. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ (ఆర్.ఎస్.ఎఫ్) అనే సంస్థ రాజకీయ, ఆర్థిక, లెజిస్లేటివ్, సామాజిక, భద్రతా సూచీలు...
పత్రికాస్వేచ్ఛలో అధ్వానం!
నిప్పు లేకుండా పొగ వస్తుందా, రాదు. దాఖలాలేమీ లేకుండా మన మీద ఉద్దేశపూర్వకంగా ఎవరైనా బురద చల్లుతారా, ముఖ్యంగా ప్రజాస్వామిక హక్కుల విషయంలో, మానవీయ విధానాల పరంగా ఇండియాను తక్కువగా చూపించే కుటిల...
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిలో 162వ స్థానంలో భారత్: 150వ స్థానంలో పాక్
న్యూఢిల్లీ: ప్రపంచ పత్రికా స్రేచ్ఛ సూచిలో భారత్ 161వ స్థానానికి పడిపోయింది. గత ఏడాది 150వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది మరింత కిదకు జారింది. మొత్తం 180 దేశాల జాబితాను...
అతీక్ బ్రదర్స్ మీడియా పరేడ్ ఎందుకు?.. సుప్రీం సూటి ప్రశ్న
యుపి సర్కారుకు సుప్రీం సూటి ప్రశ్న
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్స్టర్, రాజకీయ నేత అతీక్ అహ్మద్, ఆయన సోదరుడి హత్యకు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఓ కీలక ప్రశ్న సంధించింది....
‘ఎ1’ బండి సంజయ్
మన తెలంగాణ/హైదరాబాద్/వరంగల్ క్రైం : పదో హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో మొత్తం సూత్రధారి కరీంనగర్ ఎంపి బండి సంజయ్ అని ఆయన కనుసన్నల్లోనే ప్రణాళిక ప్రకారం పదవతరగతి ప్రశ్నాపత్రాలను లీకేజీ చేశారని...
రేవంత్కు అదనపు భద్రత ఎందుకు? : హైకోర్టు
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసే ప్రాంతాల్లో పోలీసు భద్రత ఉన్నప్పుడు, అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఏముందదని హైకోర్టు ప్రశ్నించింది. పాదయాత్ర చేస్తున్న తనకు అదనపు...
రేవంత్ కాన్వాయ్లో అపశృతి… ఢీకొన్న ఆరు కార్లు
రాజన్నసిరిసిల్ల: టిపిసిసి ప్రెసిడెంట్, ఎంపి రేవంత్ రెడ్డి కాన్వాయ్లో అపశృతి చోటుచేసుకుంది. అతివేగంతో కార్లను రేవంత్ రెడ్డి కాన్వాయ్ కారు ఢీకొట్టింది. కాన్వాయ్లో కారు తగలడంతో ఒకదానితో ఒకటి ఆరు కార్లు ఢీకొన్నాయి....
ప్రధాని మోడీ అప్రకటిత ఎమెర్జెన్సీ!
ఆజాది కా అమృతోత్సవ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న భారత దేశం భావ ప్రకటనా స్వేచ్ఛకు పూర్తి స్థాయిలో భంగం కలుగుతున్నది. మోడీ ప్రధాని పదవిని చేపట్టిన ఈ ఎనిమిదేండ్లలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడింది....
పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి:ఈటల
హైదరాబాద్: ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ పాత్రియ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న విలేఖకరులందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయిచాలని బిజేపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రికి విజ్ణప్తి చేశారు. శుక్రవారం...
చరితార్థుడి ‘చరితార్థులు2’
ఏ దేశ చరిత్ర చూసినా/ ఏమున్నది గర్వ కారణం?/ వైషమ్యం, స్వార్థపరత్వం/ కౌటిల్యం, ఈర్ష్యలు,స్పర్థలు/ మాయలతో మారు పేర్లతో/ మన చరిత్ర గతిని మార్చేశారు/కుటిల శక్తుల మాయలతో/ బలవంతుల దౌర్జన్యాలతో./ మత శక్తుల...
ఫైజర్ సీఈవోను నిలదీసిన జర్నలిస్టులు
న్యూఢిల్లీ: ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ ‘ఫైజర్’ సీఈవో ఆల్బర్ట్ బౌర్లకు చేదు అనుభవం ఎదురైంది. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు వద్ద ఆయనపై మీడియా...
జర్నలిస్టులకు నగదు బహుమతులు.. విచారణకు కాంగ్రెస్ డిమాండ్
బెంగళూరు: ముఖ్యమంత్రి కార్యాలయం(సిఎంఓ) నగరంలోని కొందరు సీనియర్ జర్నలిస్టులకు దీపావళి స్వీట్ బాక్సులతోపాటు నగదు బహుమతులను అందచేసిందన్న ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ శనివారం డిమాండ్ చేసింది. 40శాతం కమిషన్ల...
చై.క.పా సభలపై వక్రీకరణ!
చైనా ముస్లింల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని, లక్షలాది మందిని నిర్బంధించారని గిన్ని పిగ్స్ లాగా వారిని చూస్తున్నారని వాషింగ్టన్ పోస్టు (17.10. 2022 ) పేర్కొన్నది. ఇది పాత పాటే. వాస్తవాలేమిటి? గత...
భారత్ మానవ హక్కుల రికార్డుపై యుఎన్ చీఫ్ సీరియస్
ముంబై : ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్ తన మూడు రోజుల పర్యటనలో భారత్ మానవ హక్కుల రికార్డుపై విమర్శలు గుప్పించారు. ఈమేరకు ఆయన ముంబై లో ప్రసంగిస్తూ ప్రభుత్వ విమర్శకులు,...
పదేళ్లుగా ఫ్యాక్టరీ ఉంది.. అయినా మాకు ఈ విషయం తెలియదు
నాసిరకం దగ్గు సిరప్ తయారీపై స్థానికుల ఆశ్చర్యం
సోనిపట్: ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారుల మృతికి కారణమైన నాసిరకం దగ్గు సిరప్ను ఎగుమతి చేసింది హర్యానాలోని సోనిపట్ ప్రాంతానికి చెందిన ఓ...
అమెరికాలో హరికేన్ బీభత్సం
ఫ్లోరిడా : అమెరికాలో హరికేన్ ‘ఇయన్’ బీభత్సం సృష్టించింది. బుధవారం సాయంత్రం ఇది ఫ్లోరిడా తీరాన్ని బలంగా తాకింది. దీంతో కుండపోత వర్షాలు, 200 కిమీ పైగా వేగంతో వీచిన భీకర గాలులతో...
కేరళ జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్కు సుప్రీంకోర్టు బెయిల్
న్యూఢిల్లీ: 2020లో దళిత మహిళ సామూహిక అత్యాచారం, హత్యకు గురైన హత్రాస్ ప్రాంతానికి వెళ్తుండగా అరెస్టయిన కేరళ జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా మూడు రోజుల్లో సంబంధిత...
మోడీ పాలనలో విరోధాభాసలు
లక్నోలో రూపొందించిన సుందరమైన పేటికలలో అరుదైన అత్తరు సీసాలను ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్కు భారత ప్రధాని మోడీ బహుమతిగా ఇచ్చారు అని ది టైమ్స్ ఆఫ్ ఇండియా, జూన్ 29, 2022...