Friday, May 3, 2024
Home Search

రైతుబీమా - search results

If you're not happy with the results, please do another search
CM Revanth Reddy Spech at telangana assembly

కెటిఆర్, బిఆర్ఎస్ నేతలు ధర్నాచౌక్ లో ధర్నా చేసుకోవచ్చు: రేవంత్

హైదరాబాద్: బిఆర్ఎస్ ప్రభుత్వం ధర్నాచౌక్ ఎత్తివేసి తెలంగాణ ప్రజలు ధర్నా చేసుకునే అవకాశం లేకుండా చేసిందని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు తాము మళ్లీ ధర్నాచౌక్ ను పునరుద్ధరించామని ముఖ్యమంత్రి రేవంత్ రేడ్డి తెలిపారు....
Rythu Bandhu will not stop as long as there is life in KCR's throat

కెసిఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ రైతుబంధు ఆగదు

బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ రైతుబంధు ఆగదని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో...
New assurances on the screen

తెరమీదకు కొత్త హామీలు

మేనిఫెస్టోలో లేని అంశాలను ప్రకటిస్తున్న బిఆర్‌ఎస్ అధిష్టానం ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించి సాధ్యాసాధ్యాలను అంచనా వేసి కొత్త పథకాల ప్రకటన ఇప్పటికే ప్రకటించిన బిఆర్‌ఎస్ మెనిఫెస్టోకు జనం జేజేలు ఇప్పటివరకు బిఆర్‌ఎస్...

దిగ్విజయం.. ప్రజా ఆశీర్వాదం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన నియోజకవర్గాల పర్యటనలు, అందులో భాగంగా పాల్గొంటున్న ప్రజాఆశీర్వాద సభలు శుక్రవారంతో 86 పూర్తయ్యాయి. గత నెల...
let's support the new govt in telangana says kcr

దిగ్విజయంగా కొనసాగుతున్న సిఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభలు

అక్టోబర్ 15న హుస్నాబాద్ సభతో ప్రారంభం ఇప్పటివరకు 86 సభలు పూర్తి ప్రతి సభలో ప్రగతి మాట..పల్లెలన్నీ కెసిఆర్ బాట చప్పట్లు, కేరింతలు మారుమోగుతున్న సభలు ప్రజాఆశీర్వాదసభల్లో ప్రతిధ్వనిస్తున్న ప్రగతి శంఖారావం కారు గుర్తుకు ఓటేసి బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలి-...
Have you given this much jobs?

మీరిన్ని కొలువులిచ్చారా?

ఇప్పటికే మేము 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేశాం మనతెలంగాణ/ హైదరాబాద్: దేశంలోనే పల్లెల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం స్ఫూర్తిగా నిలిచిందని భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తెలిపారు. పల్లె ప్రగతి...
Manthani Telangana Assembly Election 2023

మంథనిలో చతుర్ముఖం

ప్రచారంలో దూసుకు పోతున్న నాల్గు పార్టీలు, పోరులో బిఆర్‌ఎస్, బిఎస్‌పి, కాంగ్రెస్, బిజెపి పార్టీలు మంథని అసెంబ్లీ పోరులో నాలుగు పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధాన పార్టీలైన బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల్లో...
Rs. 100 crore gift for Autowalas

ఆటోవాలాకు రూ. 100 కోట్ల కానుక

మళ్లీ అధికారంలోకి రాగానే రూ.1200 ఫిట్‌నెస్, పర్మిట్ ఛార్జీలు రద్దు మన తెలంగాణ/స్టేషన్ ఘన్‌పూర్/జనగామ,నకిరేకల్, నల్గొండ ప్రతినిధి: రాష్ట్రంలోని ఆటోవాలాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభవార్త చెప్పారు. రేయింబవళ్ళూ కష్టపడి ఆటోలు నడుపుతూ ఎన్నో ఇబ్బందులతో...
KTR Road Show in Yadagirigutta

యాదగిరిగుట్ట అప్పుడెట్లుండే.. ఇప్పుడెట్లుంది: కెటిఆర్

50ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని..కానీ, కేవలం తొమ్మిదన్నర ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని కేటీఆర్ అన్నారు. రైతులకు 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా, మిషన్...
KCR is deeply shocked by the death of Lasya Nandita

మంచి చేసిండు: మళ్లీ వస్తాడు

తెలంగాణ రాష్ట్రంలో ఏ అమ్మ, అక్క, అవ్వ, తాత నోట విన్నా తెలంగాణ అభివృద్ధికై కెసిఆర్ నిరంతరం పని చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో లబ్ధిదారు...
Hereafter the water supply will be for 24 hours

ఇక 24 గంటలు మంచి నీళ్లు

సరికొత్త స్కీం తెస్తాం... నయా రికార్డు సృష్టిస్తాం 30న తమాషా జరగబోతోంది... ప్రజలు మాతోనే ఉన్నారు ఉద్యమకారులను బలి తీసుకుంది కాంగ్రెస్సే కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ మన...

55 ఏండ్లలో చేయని పనులను ఒక్క ఛాన్స్ ఇస్తే ఎలా చేస్తారు

మర్పల్లి : దేశంలో 55సంవత్సరాలు (11సార్లు) పాలించేందుకు అవకాశం ఇస్తే చేయని పనులను ఈసారి ఒక్క అవకాశం ఇస్తే ఏలా చేస్తారని,కాంగ్రెసోళ్లు సోయి లేకుండా మాట్లాడుతున్నారని, అప్పట్లో రోజుకు 10గంటల పాటు కరేంట్...
CM KCR Praja Ashirvada Sabha

కాంగ్రెస్ వస్తే దళారీల రాజ్యం ఐతది: సిఎం కెసిఆర్

బోథ్: చెరువుల్లో పూడిక తీసి, భూగర్భజలాలు పెంచేందుకు కృషి చేశామని ముఖ్యమంత్రి కెసిఆర్ బోథ్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వదసభలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ 58 ఏళ్లు ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు....

విపక్షాలకు అజెండా లేదు

మన తెలంగాణ : తెలంగాణ బిడ్డను ఓడించడానికి రాష్ట్రంలో కాంగ్రె స్, బిజెపి పార్టీలు ఒకటయ్యాయని బిఆర్‌ఎస్ పా ర్టీ అగ్రనాయకులు, మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మూడు ఉప ఎన్నికల్లో డిపాజిట్...
Telangana Elections 2023: Harish Rao Election Campaign

మ్యానిఫెస్టోలోని 90శాతం హామీలను అమలు చేశాం: హరీష్ రావు

అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దరిదాపుల్లో ఏ రాష్ట్రం లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం హైదరాబాద్ లో నిర్వహించిన 'తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ మీట్ ది ప్రెస్'...
Teach a lesson to the destabilizing forces

అస్థిర పరిచే శక్తులకు బుద్ధి చెప్పండి

రూ. 50 లక్షలతో పట్టుబడిన నేతను నాపై పోటీకి నిలబెట్టిండ్రు పుట్టుక నుంచి కామారెడ్డితో అనుబంధం కెసిఆర్ ఒక్కడే రాడు.. వెంబడి చాలా వస్తయ్ నియోజకవర్గ రూపురేఖలే మారిపోతయి రెండేళ్లలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు...
CM KCR Praja ashirvada sabha at nizamabad

ఆ హక్కు సిఎంకు కూడా లేదు: కెసిఆర్

కామారెడ్డి: తెలంగాణ ఏర్పడ్డాక ధరణి పోర్టల్ తీసుకువచ్చామని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. కామారెడ్డిలో బిఆర్ఎస్ ఏర్పాటు చేసినప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, బిజెపిలపై సంచలన...

గిరిజనేతరులకు పోడు పట్టాలు

మన తెలంగాణ/ఆసిఫాబాద్ ప్రతినిధి, కాగజ్‌నగర్, బెల్లంపల్లి: బిఆర్‌ఎస్ మళ్లీ అధికారం లోకి రాగానే గిరిజనేతరులకు పోడు భూము ల పట్టాలు పంపిణీ చేస్తామని ఆ పార్టీ అధి నేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు...

కులగణన అంటరానిదిగా చూస్తున్న బిజెపి ప్రభుత్వం: ఎంఎల్ సి కవిత

నిజామాబాద్  : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కులగణన అంటే అంటరానిదిగా భావిస్తుందని, అందుకే కులగణనను నిర్వహించడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సోమవారం నగరంలోని జిల్లా బిఆర్‌ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో...
If EC allows... loan waiver complete within a week

ఇసి అనుమతిస్తే… వారంలో రుణ మాఫీ పూర్తి

లేదంటే ఎన్నికలు ముగిసిన మరునాడే మిగిలిన వారందరికీ మాఫీ చేస్తాం బిఆర్‌ఎస్ సంక్షేమం తీసుకొస్తే.. కాంగ్రెస్ కత్తులు దూస్తోంది పార్టీల చరిత్రను చూసి ఓటేయ్యండి నిర్మల్ ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ మన...

Latest News