Home Search
రోగులకు చికిత్స - search results
If you're not happy with the results, please do another search
కాళ్లలో కదలికలు కోల్పోయిన మహిళకు విజయవంతంగా చికిత్స
విజయవాడ: మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ వారు అత్యంత అరుదైన వెన్నుముక వ్యాధితో బాధపడుతున్న కృష్ణాజిల్లాకు చెందిన 46 సంవత్సరాల మహిళ జి.నాగలక్ష్మికి విజయవంతంగా చికిత్సనందించారు. ఆమె ఇడియోపతిక్ స్పైనల్ కార్డ్ హెర్నియేషన్ (ఐఖిఇఏ...
కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలతో ముగ్గురికి కొత్త జీవితం..
విజయవాడ: కేవలం 48 గంటల వ్యవధిలో విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడం ద్వారా ముగ్గురు రోగులకు నూతన జీవితాన్ని మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ ప్రసాదించింది. ఈ వారంలో మణిపాల్ హాస్పిటల్స్...
వైఎస్ఆర్ పథకంతో బాలుడి గుండె మార్పిడి చికిత్స విజయవంతం
అనంతపూర్: రెండు నెలలుగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న 14 సంవత్సరాల బాలుడు మాస్టర్ అనిల్ కుమార్ చివరకు తన పోరాటంలో విజయం సాధించి, సంతోషంతో చిరునవ్వు చిందించాడు. బెంగళూరులోని రామయ్య నారాయణ హార్ట్...
ఆధునిక రేడియేషన్ చికిత్సలతో తల,మెడ క్యాన్సర్లకు చెక్
ప్రస్తుతం రోగులకు రేడియేషన్ అద్బుత ఫలితాలిస్తుంది
పొగాకు, దూమపానంతో నేటి యువత క్యాన్సర్ బారిన
మూడు రకాల పద్దతులతో క్యాన్సర్ నయం చేయవచ్చు: డా. లలితారెడ్డి
మన తెలంగాణ,సిటీబ్యూరో: నేడు సమాజంలో క్యాన్సర్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. రకరకాల...
‘ఆరోగ్యానికి’ చికిత్స
వైద్యారోగ్య శాఖ ప్రక్షాళనకు మంత్రి హరీశ్రావు సమగ్ర ప్రణాళిక
హెల్త్ క్యాలెండర్ రూపకల్పన
ప్రతి నెల 3న ఆశావర్కర్లతో, 5న
అన్ని జిల్లాల డిఎంహెచ్ఒలు,
సిహెచ్సిల ఇన్చార్జీలతో, 7న
వైద్య విధాన పరిషత్ కమిషనర్,
ఆస్పత్రుల...
వెయ్యి మూర్చ శస్త్రచికిత్సలు చేసి అసాధారణ రికార్డు సాధించిన కిమ్స్
హైదరాబాద్ : నగరంలోని ప్రధాన ఆసుపత్రుల్లో ఒకటైన కిమ్స్ దేశంలోనే తొలిసారిగా వెయ్యి మూర్చ శస్త్రచికిత్సలు చేసిన ప్రైవేటు ఆసుపత్రిగా అసాధారణ రికార్డు సాధించినట్లు ఆదివారం ప్రకటించింది. ప్రతి ఏటా ఫిబ్రవరి రెండో...
మూత్రపిండాల వ్యాధులపై రోగులకు అవగాహన ఉండాలి
హైదరాబాద్: నగరంలో దీర్ఘకాలిక మూత్ర పిండాల వ్యాధులపై రోగులకు, వారి సహాయకులకు వ్యాధికి సంబంధించిన పలు అంశాలపై ప్రత్యేకమైన వర్క్షాప్ను ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రి నిర్వహించింది. నర్సింగ్ సిబ్బంది ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో...
డిసెంబర్లో కొత్త బస్తీ దవాఖానల్లో రోగులకు సేవలు
పరికరాలు, సిబ్బంది నియమిస్తున్న వైద్యశాఖ
ప్రతి దవఖానకు ముగ్గురు చొప్పన వైద్యసిబ్బంది నియామకం
నగరవాసులకు అందుబాటులో రానున్న 32 కొత్త బస్తీ దవాఖానలు
హైదరాబాద్: నగరంలో పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్న బస్తీ దవాఖానలు డిసెంబర్...
40 ఏళ్లు దాటిన మధుమేహ రోగులకు కొవిడ్ సోకితే ముప్పు ఎక్కువే
హ్యూస్టన్ : టైప్ 1 మధుమేహ రోగుల్లో నలభై ఏళ్లు పైబడినవారికి కరోనా సోకితే తీవ్ర అనారోగ్య ముప్పు ఎక్కువగా ఉంటుందని, పిల్లలు, యువతతో పోలిస్తే వీరు ఆస్పత్రిపాలు కావడానికి 7 రెట్లు...
గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో శుక్ర, శని వారాల్లో రోగులకు ఉచిత శిబిరాలు
గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో శుక్ర, శని వారాల్లో రోగులకు ఉచిత సెకండ్ ఒపీనియన్ శిబిరాలు
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో మల్టీస్పెషాలిటీ గ్లెనీగల్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత సెకండ్ ఒపీనియన్ శిభిరాలను ప్రారంభించింది. ప్రతి శుక్ర,...
బ్లడ్ క్యాన్సర్ రోగులకు ‘టి’ కణ రక్షణ
అమెరికా శాస్త్రవేత్తల వెల్లడి
ఫిలడెల్ఫియా : కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి యాంటీబాడీలే కాదు రోగనిరోధక వ్యవస్థ లోని టి కణాలు కూడా కీలక పాత్ర వహిస్తాయని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. బ్లడ్ క్యాన్సర్ రోగుల్లో...
కరోనా చికిత్స… రూ.24 లక్షల బిల్లు
రంగారెడ్డి: కరోనా చికిత్సలో కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు వైద్య ఖర్చులకు వేసే బిల్లులు చూసి షాక్ తింటున్నారు. ఆ బిల్లును చూసి కరోనా రోగులకు గుండెపోటు వస్తుంది. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ...
ఆ రోగులకు ఐవర్ మెక్టీన్ వాడొద్దు: డబ్ల్యుహెచ్ఒ
ఢిల్లీ: కరోనా వైరస్ చికిత్సలో రోగులకు ఐవర్ మెక్టీన్ అనే డ్రగ్ను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఐవర్మెక్టీన్ వాడిన వారు మరణశాతం తగ్గుతుందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో 18 ఏళ్లు...
కొవిడ్ సర్టిఫికెట్ లేకున్నా చికిత్స జరపాలి
ఆరోగ్య మంత్రిత్వశాఖ సరికొత్త ఉత్తర్వులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉండటంతో చికిత్సలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ పెషెంట్లను కొవిడ్ చికిత్సా...
కొవిడ్ రోగులకు సంజీవిని ‘టిమ్స్’
1261 పడకలు, 266 మంది దాక్టర్లు,535 ఇతర వైద్య సిబ్బందితో సేవలు
కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుందంటున్న కోలుకున్న బాధితులు
మన తెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ రోగులకై ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన తెలంగాణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్...
రొమ్ము క్యాన్సర్కు ‘5 నిమిషాల’ చికిత్స
లండన్ : రొమ్ము క్యాన్సర్ చికిత్సలో కొత్తదైన సమర్థమైన విధానం బ్రిటన్లో అందుబాటు లోకి వచ్చింది. ఈ చికిత్స విధానం వల్ల బాధితులు ఆస్పత్రిలో రెండున్నర గంటల వరకు ఉండనవసరం లేదు. ఐదు...
తీవ్ర కరోనా రోగులకు మేలు చేసే టొసిలిజుమాబ్ డ్రగ్
భారతీయ సంతతి శాస్త్రవేత్త బృందం పరిశోధన
బోస్టన్ : కరోనాతో తీవ్ర అస్వస్థులై ఆస్పత్రి పాలైన వారిలో మరణాల రేటును 30 శాతం వరకు యాంటీఇన్ఫ్లేమటరీ డ్రగ్ టొసిలిజుమాబ్ తగ్గించ గలదని అమెరికా లోని...
ప్లాస్మా చికిత్సకు అమెరికా అనుమతి
వాషింగ్టన్ : అమెరికాలో కరోనా రోగులకు అత్యవసరంగా ప్లాస్మా చికిత్స అందించడానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డిఎ) అనుమతించింది. అమెరికాలో దాదాపు 70 వేల మంది కరోనా రోగులు ప్లాస్మా...
కరోనా రోగులకు కొత్త ఆశలు..
వేగం పెరిగిన కోవిడ్ చికిత్సలు
గాంధీలో క్లినికల్ ట్రయల్స్ సత్పలితాలు
ప్లాస్మాథెరఫీతో 8 మందికి పుఃనర్జన్మ
అందుబాటులోకి వచ్చిన కొత్త మెడిసిన్స్తోనూ పెరుగుతున్న విశ్వాసం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రోగులకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కోవిడ్...
కరోనా రోగులకు హైడ్రాక్సీక్లోరోక్విన్ వద్దు
అమెరికా ప్రభుత్వ నిర్ణయం
వాషింగ్టన్: కోవిడ్-19 రోగుల చికిత్స కోసం అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగిస్తున్న క్లోరోక్విన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి మలేరియా నిరోధక ఔషధాల వాడకాన్ని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ సోమవారం ఉపసంహరించింది....