Home Search
వంట గ్యాస్ - search results
If you're not happy with the results, please do another search
ఆటోలకు వంటగ్యాస్ వినియోగం
నందనవనంలో దుర్వినియోగమవుతున్న వంట గ్యాస్
హస్తినాపురం: ఎల్బినగర్ నియోజక వర్గం హస్తినాపురం డివిజన్ పరిధిలోని నందనవనం బస్తీలో వంటగ్యాస్ అక్రమ వ్యాపారం దర్జాగా కొన సాగుతోంది. ఇంటి వంటకాలకు వాడాల్సిన డొమెస్టిక్ వం...
వంటగ్యాస్ ధరలు తగ్గించకపోతే.. మరో పోరాటం తప్పదు
హైదరాబాద్: ప్రపంచంలో ఎక్కడలేని వంట గ్యాస్ ధరలు మనదేశంలోనే ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 8 ఏళ్లలో వంట గ్యాస్ ధరలు నాలుగు రెట్లు పెంచి పేదల నడ్డి విరిచారని ఆయన...
వంటింట్లో మంట: మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
హైదరాబాద్: గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగింది. 14.2 కేజీల సిలిండర్ ధరను రూ.50 మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఢిల్లీలో ప్రస్తుతం రూ.1003గా ఉన్న గ్యాస్ సిలిండర్...
మళ్లీ రూ. 3.50 పెరిగిన వంటగ్యాస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం వంట గ్యాస్(ఎల్పిజి) ధరను సిలిండర్కు రూ. 3.50 పెంచింది. ఈ నెలలో ఎల్పిజి ధరను పెంచడం ఇది రెండవసారి. దేశ రాజధాని ఢిల్లీలో సబ్సిడీ రహిత 14.2...
వంటగ్యాస్లో పన్నుల మంటలు !
అసలు ధర రూ.545..పన్నుల భారం రూ.485
రాష్ట్రంలో 1.18కోట్ల కుటుంబాలపై పన్నుల భారం
మనతెలంగాణ/హైదరాబాద్: వంటగ్యాస్లో అసలు మంట కంటే ప్రభుత్వం ప్రజలపై బాదుతున్న పన్నుల మంటలే అధికంగా ఉంటున్నాయి. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వేస్తున్న పన్నులు...
సేలంలో వంటగ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురి మృతి
సేలం(తమిళనాడు): నగరంలోని కరుంగల్పట్టిలో ఒక ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలి మూడు భవనాలు కూలిపోవడంతో ఐదుగురు మరణించారు. మృతులలో ముగ్గురు మహిళలు ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. భవనాల...
రూ.15 పెరిగిన వంటగ్యాస్ ధర
పెట్రోల్ 30, డీజిల్ 35 పైసలపెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఇంధనం కంపెనీలు వంటగ్యాస్(ఎల్పిజి) సిలిండర్ ధరను రూ.15మేర పెంచాయి. సబ్సిడీ, సబ్సిడీయేతర సిలిండర్ 14.2 కిలోల ధరను రూ.15 మేర పెంచాయి. దీంతో,...
వంటగ్యాస్ మరో పాతిక వడ్డింపు
సబ్సిడీ మాయం ఇక అంతా వేయి రేటుకు?
పండుగల ముందు సర్కారీ లీల
పక్షం రోజుల్లో 50 పెంపు
న్యూఢిల్లీ: దేశంలో వంటగ్యాసు ధర సిలిండర్కు రూ 25 పెరిగింది. సబ్సిడీ ధరకు వచ్చే గ్యాసు సహా...
వంటగ్యాస్ సిలిండర్ పై మరో రూ.25 పెంపు..
న్యూఢిల్లీ: మరోసారి వంటగ్యాస్ సిలిండర్ ధరల పెరిగాయి. దీంతో సిలిండర్ పై మరో రూ.25 పెరిగింది.గ్యాస్ కంపెనీలు 15 రోజుల క్రితమే రూ.25 పెంచిన విషయం తెలిసిందే. దీంతో రెండు వారాల వ్యవధిలోనే...
వంటగ్యాస్ వినియోగదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం
న్యూఢిల్లీ: వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు ఏదో ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర మాత్రమే సిలిండర్ నింపించుకే అవకాశముండేది. ఇకపై తమకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ ను వినియోగదారుడే...
వంటగ్యాస్ ధర రూ.10 తగ్గింపు
నేటి నుంచే అమలులోకి
న్యూఢిల్లీ: ఎల్పిజి సిలిండర్ ధర రూ.10 తగ్గించారు. దీంతో, ఢిల్లీలో 14.2 కిలోల ఇండేన్ ఎల్పిజి సిలిండర్ ధర రూ.809 అయింది. మిగతా కంపెనీలు కూడా ఇదేమేరకు తగ్తిస్తాయని ఇండియన్...
పెట్రో ధరల తగ్గింపు.. వంటగ్యాస్పై రాయితీ
పెట్రో ధరల తగ్గింపు.. వంటగ్యాస్పై రాయితీ
పరిశ్రమల్లో ఉద్యోగాలు 75 శాతం స్థానికులకే
మహిళలకు ప్రసూతి సెలవులు 12 నెలలకు పెంపు
డిఎంకె వరాల వర్షం
చెన్నై: వచ్చేనెల జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం డిఎంకె...
సబ్సిడీయేతర వంటగ్యాస్ ధర తగ్గింపు
న్యూఢిల్లీ : కరోనా కారణంగా దేశం మొత్తం కష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఎల్పిజి వినియోగదారులకు కేంద్రం శుభవార్తను అందించింది. సబ్సిడీయేతర లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పిజి) సిలిండర్ (14.2 కేజీ) ధరను రూ.65...
39.33లక్షల మందికి గ్యాస్ రాయితీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలువ చేస్తున్న మహాలక్ష్మి వంటగ్యాస్ పథకానికి అనుహ్య స్పందన లభించింది. ఈ పథకం కింద రూ.500కు వంటగ్యాస్ రాయితీ కింద ఇప్పటివరకూ 18.86లక్షల...
గ్యాస్ సిలిండర్ పేలడంతో ఐదుగురు మృతి
జైపూర్: గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకే కుటుంబంలో ఐదుగురు చనిపోయిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జస్లా గ్రామంలో ఓ మహిళ తన వంటి...
ఈ నెల 31వ తేదీలోగా గ్యాస్ కనెక్షన్లకు ఈకెవైసి పూర్తి చేసుకోవాలి !
ఎల్పీజి డిస్ట్రిబ్యూటర్ సంఘం అధ్యక్షుడు జగన్మెహన్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని డిబిటిఎల్ లబ్ధిదారులంతా తమ ఈకెవైసి సంబంధిత ఎల్పీజి డిస్ట్రిబ్యూటర్ వద్ద ఈ నెల 31వ తేదీలోపు అంతకంటే ముందే పూర్తి...
బిజెపి మళ్లీ గెలిస్తే రూ.2,000 కానున్న గ్యాస్ బండ
ఝార్గ్రామ్: కేంద్రంలో బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే వంట గ్యాసు సిలిండర్ ధరను రూ. 2,000కు పెంచుతుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. ఝార్గ్రామ్ జిల్లాలో గురువారం ఒక...
రూ. 500లకే గ్యాస్… ఏటా ఆరు సిలిండర్లు
89లక్షల మందికిపైగా లబ్ధిదారులకు వర్తింపు
ఏటా ప్రభుత్వంపై రూ.2225 కోట్లు భారం
అమలుకోసం ప్రభుత్వం కసరత్తులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నిరుపేద కుటుంబాల వారికి...
పాత అలవాట్లు త్వరగా పోవు.. కాంగ్రెస్పై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రతిపక్షాలు తమపై చేస్తున్న విమర్శలపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎక్స్(పూర్వ ట్విట్టర్) వేదికగా మంగళవారం ప్రధాని స్పందించారు. ఈ ఎన్నికల్లో...
పొన్నం సార్… తెలివంటే మీదే!
తెలివింటే కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ దే. పోలింగ్ రోజు నాడు ప్రచారం చేయకూడదు కాబట్టి, ఆయన తెలివిగా ప్లాన్ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన పొన్నం ప్రభాకర్… ఓటు...