Home Search
వాజ్పేయీ - search results
If you're not happy with the results, please do another search
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
లక్నో: వరల్డ్ కప్లో భాగంగా భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయీ ఎకనా స్టేడియంలో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఆసీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సపారీలో 5...
మోడీ పాలనలో తగ్గిన ఎగుమతులు
ప్రపంచంలో మాంద్యం కారణంగా భారత ఎగుమతులు తగ్గాయి అన్నది ఒక విశ్లేషణ. మన ఎగుమతులు సంగతి ఎలా ఉన్నా దిగుమతులు పెరగటం మన ఆర్థికవ్యవస్థ పటిష్టంగా ఉంది అనేందుకు నిదర్శనం కాదా అని...
లోక్సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు మంగళవారం లోక్సభ ముందుకొచ్చింది. ఈ రాజ్యాంగ సవరణ...
వేడుకలకు హాజరు కాని ఖర్గే
న్యూఢిల్లీ: ఎర్రకోటపై జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే హాజరుకాలేదు. దాంతో అతిథుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఆయన పేరుతో ఉన్న కుర్చీ ఖాళీగా కనిపించింది. విమర్శలు...
మణిపూర్ దారుణంపై ముర్ము మౌనం!
అపరిమిత ఆదివాసీ అనుకూల అర్హతలు కలిగిన ప్రథమ మహిళ ముర్ము మణిపూర్ మానవత్వ సమాధిని గురించి స్పందించలేదు. మణిపూర్ ప్రథమ మహిళ గవర్నర్ అనుసూయ ఉకి కిమ్మనలేదు. మోడీ మీద గాలి వీచినా...
పాక్ ప్రధాని చర్చల మాట
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మళ్ళీ చర్చల ఊసు తెచ్చారు. ఇండియా పేరెత్తకుండా పొరుగు దేశమంటూ ఈ ప్రస్తావన చేశారు. రెండు దేశాల మధ్య గల తీవ్ర వివాదాస్పద సమస్యలను శాంతియుతమైన, అర్థవంతమైన...
అవిశ్వాసం అసలు ఉద్దేశం
దేశం పరువు తీసిన మణిపూర్ దారుణాల నేపథ్యంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షం ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను లోక్సభ స్పీకర్ పరిశీలనకు స్వీకరించక తప్పలేదు. కొత్తగా ఏర్పాటైన 26 ప్రతిపక్షాల ఐక్య కూటమి...
కాషాయ గోబెల్స్ దళం
దేశంలో ఏం జరుగుతోంది? కేంద్ర ప్రభుత్వ, పాలకపక్ష భజనరాయుళ్లు ఏమి చెబుతున్నారో బేరీజు వేసుకొని చూడకపోతే జనం మోసపోతూనే ఉంటారు. బుద్ధి జీవులు తమ మెదళ్లు, రాతలకు పదును పెట్టాల్సి ఉంది. ఎన్నికల...
ఎమర్జెన్సీకి ‘పరివార్’ మద్దతు!
ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో తాము ప్రజాస్వామ్య పరిరక్షకులుగా పని చేశామని సంఘ్పరివార్ చెప్పుకుంటుంది. జైళ్ళ నుంచి విడుదలవ్వడానికి వారు ఇందిరా గాంధీని సమర్థించినట్టుగా చారిత్రక రికార్డులు వెల్లడిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన...
తమిళ ఓట్ల కోసం రాజదండం!
అసలు అది రాజదండం కాదు, చరిత్రలో వర్ణించిన చోళ రాజరిక దండ నమూనా మాత్రమే. స్వాతంత్య్ర తరుణంలో అధికార మార్పిడి గురుతుగా ఏదైనా క్రతువు నిర్వహించుతారా అని మౌంట్ బాటన్ నాడు నెహ్రూను...
హిందూ ఏకతను పార్టీలు సాధిస్తాయా?
ఆధ్యాత్మికత, ధార్మికత అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా మన దేశంలో మాదిరిగా దాన్ని రాజకీయాలకు జోడించివాడుకోవడం అనేది ఎక్కడా కనపడదు!? మతం అనేది వాస్తవంగా వ్యక్తిగత విశ్వాసం తప్ప రాజకీయ అనుచితాలు దానికి...
నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్
లక్నో: ఐపిఎల్లో భాగంగా భారత రత్నా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ 14 ఓవర్లలో...
మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్
లక్నో: ఐపిఎల్లో భాగంగా భారత రత్నా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ ఆరు ఓవర్లలో...
పంజాబ్ లక్ష్యం 160
లక్నో: ఐపిఎల్లో భాగంగా భారత రత్నా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో లక్నో 20 ఓవర్లలో...
నాలుగో వికెట్ కోల్పోయిన లక్నో
లక్నో: ఐపిఎల్లో భాగంగా భారత రత్నా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్- పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో లక్నో 15 ఓవర్లలో నాలుగు...
కక్ష సాధింపు దాడులు
ఇందిరా గాంధీ ఎమెర్జెన్సీపై తరచూ ఒంటికాలిపై లేచే ప్రధాని మోడీ పాలన అంతా అప్రకటిత ఎమెర్జెన్సీయేనని ఇప్పటికి లెక్కలేనన్ని సార్లు రుజువైంది. తన నిర్ణయాలకు ఎదురు చెప్పేవారినందరినీ ఇడి, సిబిఐ, ఐటి దాడులకు...
మోడీది ‘సైలెన్స్ రాజ్’
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని కానీ, ప్రజలు ఓడిపోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మించి ఏదో చేస్తారని ఆశించి 2014లో...
అదానీపై నోరు విప్పని ప్రధాని
అదానీ గ్రూపు కంపెనీల తీరుతెన్నుల గురించి వెలువడిన హిండెన్బర్గ్ నివేదిక దేశమంతటా సంచలనం సృష్టించింది. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగమనే పల్లవిని అందుకున్నారు. అవినీతి మరకలేని కేంద్ర...
నటి జమున కన్నుమూత
హైదరాబాద్: సీనియర్ నటి జమున(86) కన్నుమూశారు. ఆనారోగ్య సమస్యలతో హైదరాబాద్లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యుల పేర్కొన్నారు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ సినిమాల్లో జమున నటించారు. 1953లో పుట్టిల్లు...
గవర్నర్ల వ్యవస్థ దిగజారుడు
తమిళనాడు రాష్ర్ట ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగ పాఠం నుంచి ఆ రాష్ర్ట గవర్నర్ ఆర్.ఎన్.రవి కొన్ని భాగాలను తొలగించి, ఈ నెల 9వ తేదీన శాసన సభనుద్దేశించి చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది....