Monday, May 6, 2024
Home Search

శబరిమల - search results

If you're not happy with the results, please do another search
Siddipet boy dies in Sabarimala

శబరిమలలో సిద్దిపేట బాలుడు మృతి

మన తెలంగాణ, హైదరాబాద్ : శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్ళిన సిద్ధిపేట బాలుడు ప్రమాదశాత్తు మరణించాడు. సిద్ధిపేటకు చెందిన శనగల సంతోష్ కుమార్ రుషి (16) పంపనదిలో స్నానం చేసి మెట్లు ఎక్కుతుండగా...
Sabarimala Temple closed for 3 days

మూడురోజులపాటు శబరిమల ఆలయం మూసివేత..

శబరిమలలో ఘనంగా మండల పూజ ముగిసిన తొలిదశ యాత్ర దేవస్థానానికి రూ.222.98 కోట్ల ఆదాయం మూడురోజులపాటు ఆలయం మూసివేత 3-0న సాయంత్రం 5గంటలకు రెండోదశలో భాగంగా తెరుచుకోనున్న దేవాలయం పథనంతిట్ట: ప్రఖ్యాత శబరిమల దేవస్థానంలో మంగళవారం మధ్యాహ్నం మండల పూజ...
Road Accident in Gandipet Rangareddy district

శబరిమలకు వెళ్తున్న బస్సు బోల్తా..

  శబరిమలకు వెళ్తున్న బస్సు బోల్తా.. నంద్యాల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాలలో గురువారం ఉదయం అయ్యప్ప స్వాములు బృందంతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. 15మంది అయ్యప్పస్వాములు హైదరాబాద్ నుంచి శబరిమలకు మినీ బస్సులో...
Shabarimala

శబరిమలకు పోటెత్తుతున్న భక్తులు

తిరువనంతపురం: కేరళలోని శబరిమల గుడిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. జనాన్ని కంట్రోల్ చేసే చర్యలు చర్చించడానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. సోమవారం అయ్యప్ప స్వామి దర్శనం...
Sabarimala resounding with remembrance of Ayyappa's name

అయ్యప్ప నామ స్మరణతో మార్మోగుతున్న శబరిమల

హైదరాబాద్ : శబరిమల అయ్యప్ప నామ స్మరణతో మార్మోగిపోతోంది. భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో అయ్యప్ప కొండ కిటకిటలాడుతోంది. నిన్న ఒక్కరోజే(ఆదివారం) సుమారు లక్ష మంది అయ్యప్పను దర్శించుకున్నారు. లక్షమంది దర్శనం చేసుకున్నా.....
Huge Devotees visit Sabarimala Temple

శబరిమల ఆలయానికి భారీగా భక్తులు..

శబరిమల ఆలయానికి భారీగా భక్తుల రాక భక్తుల పరిమితిని ఎత్తివేయడంతో పెరిగిన ఆదాయం 10 రోజులు... రూ.52 కోట్లు మనతెలంగాణ/హైదరాబాద్: శబరిమల ఆలయానికి భారీగా భక్తులు తరలిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా పరిమిత సంఖ్యలో రానిచ్చిన ట్రావెన్‌కోర్...
38 special trains for devotees going to Sabarimala

శబరిమల వెళ్లే భక్తుల కోసం 38 ప్రత్యేక రైళ్లు

మనతెలంగాణ/హైదరాబాద్ : అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్యరైల్వే శుభవార్త అందించింది. శబరిమల వెళ్లే భక్తుల కోసం 38 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని...
Ayyappa devotees bus accident in Kerala

శబరిమల వెళ్లి వస్తుండగా అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా..

పతనంథిట్ట: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయ్యప్పస్వామి భక్తులు ప్రయాణిస్తున్న బస్సు కేరళలోని లాహ వద్ద బోల్తా పడింది. మలుపు తిరుగుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ బాలుడితో పాటు 20...
Ayyappaswamy temple was opened

శబరిమలై ఆలయ సందర్శన ప్రారంభం

  పతనమిట్ట (కేరళ) : శబరిమలై లోని అత్యంత ప్రఖ్యాత అయ్యప్పస్వామి ఆలయాన్ని భక్తుల సందర్శనం కోసం బుధవారం సాయంత్రం తెరిచారు. ఏటా వచ్చే మండలంమకరవిలక్కు యాత్ర సీజన్ సందర్భంగా భక్తుల రాకకు అన్ని...
More special trains to Sabarimala

శబరిమలకు మరిన్ని రైళ్లు

హైదరాబాద్: శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్ల వివరాలను ద.మ.రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో శనివారం వెల్లడించింది....
Special trains between Tirupati and Secunderabad

శబరిమలకు మరో 28 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్: అయ్యప్ప స్వామి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శబరిమలకు...
Relaxation of sanctions in Sabarimala

శబరిమలలో ఆంక్షలు సడలింపు

రోజుకు 60వేల మంది భక్తులకు స్వామి వారి దర్శనంతో పాటు నెయ్యాభిషేకం ఉదయం 7 గంటల నుంచి 12 వరకు భక్తులు చేసుకునేలా మార్గదర్శకాలు ఈనెల 19వ తేదీ నాటికి శబరిమలకు 8,11,235 మంది భక్తుల...
200 special TSRTC buses to Sabarimala

శబరిమలకు 200 ప్రత్యేక బస్సులు

ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా అద్దె టిఎస్‌ఆర్‌టిసి ఎండి సజ్జనార్ హైదరాబాద్ : శబరిమలకు 200 ప్రత్యేక బస్సులు నడపనున్న టిఎస్‌ఆర్‌టిసిఎండి సజ్జనార్ తెలిపారు. రాష్ట్రరోడ్డు రవా ణా సంస్థ ప్రతి సంవత్సరం తెలంగాణలోని వివిధ...
Special trains between Tirupati and Secunderabad

శబరిమలకు ప్రత్యేక రైళ్లు

అందుబాటులోకి తీసుకొచ్చిన దక్షిణమధ్య రైల్వే డిసెంబర్ 17వ తేదీన సికింద్రాబాద్ నుంచి ప్రారంభం నేటి రిజర్వేషన్‌లు ప్రారంభం హైదరాబాద్: భక్తుల విజ్ఞప్తి మేరకు శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక...
Young Man Killed in Road Accident in Hyderabad

శబరిమల సమీపంలో ఘోర ప్రమాదం: ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి

తిరువనంతపురం: కేరళలోని శబరిమల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం శబరిమలకు 60 కి.మీ. దూరంలో ఆగి ఉన్న టెంపో వాహనాన్ని వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.ఈ...
Sabarimala route hit by heavy rain

భారీవర్షం.. శబరిమలలో రాకపోకలకు అంతరాయం

  తెగిపోయిన బిఎస్‌ఎన్‌ఎల్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ పంపా, సన్నిధానం మధ్య అందని సెల్ సిగ్నల్స్ ఇంటర్నెట్ అంతరాయంతో వివిధ కార్యకలాపాలపై ప్రభావం ఒకచోట అడవి, మరోచోట ఆర్టీసి బస్టాండ్ వద్ద భారీ వర్షాలకు కుంగిపోయిన...
Sabarimala Yatra begins amid heavy rains

భారీ వర్షాల మధ్య శబరిమల యాత్ర ప్రారంభం

  పథనంతిట్ట(కేరళ): శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి రెండు నెలలు పాటు సాగే వార్షిక మండలం-మకరవిళక్కు యాత్ర మంగళవారం ప్రారంభమైంది. ఒక పక్క కరోనా వైరస్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా.. మరోపక్క భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ...
RTC set up special buses for devotees going to Sabarimala

శబరిమల వెళ్ళే భక్తుల కోసం స్సెషల్ బస్సులు ఏర్పాటు చేసిన ఆర్‌టిసి

  హైదరాబాద్ : శబరిమల వెళ్ళే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత సంత్సరం కరోనా కారణంగా బస్సులను ఏర్పాటు చేయని అధికారులు ప్రస్తుతం కరోనా అదుపులో...
Shabarimala

శబరిమల యాత్రకు ఏర్పాట్లు రెడీ!

తిరువనంతపురం: కేరళలోని శబరిమల తీర్థయాత్ర మొదలు కావడానికి ఇంకా నెల రోజుల సమయమే ఉంది. కోవిడ్ వ్యాధి దృష్టా భక్తులు సురక్షితంగా దర్శనం చేసుకునేందుకు కేరళ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు...
Increased number of daily Devotees visiting Sabarimala

శబరిమల దర్శన భక్తుల సంఖ్య పెంపు

  తిరువనంతపురం : శబరిమల అయ్యప్పస్వామిని దర్శించే రోజువారీ భక్తుల సంఖ్యను 5 వేల నుంచి 10 వేలకు పెంచారు. కేరళ ప్రభుత్వం ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భక్తులు కరోనా...

Latest News

పంట నేలపాలు