Home Search
శానిటైజర్ - search results
If you're not happy with the results, please do another search
గ్రూపు1 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
సిటీ బ్యూరో: గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరగనుండటంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న...
లోటస్ పాండ్ చెరువులో చేపలు మృతి
సిటీ బ్యూరో ః బంజారాహిల్స్లోని లోటస్ పాండ్లో పార్కులోని చెరువులో భారీగా చేపలు మృతి చెందడం కలకలం రేపింది. బుధవారం ఉదయం మరింత పెద్ద సంఖ్యలో చనిపోయిన చేపలు చెరువులో తేలాయి. అయితే...
కరోనా వైరస్ ఇంకా ముగిసిపోలేదు…..
సిటీబ్యూరో : ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు ఆకస్మాత్తుగా పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వైరస్ ఇంకా ముగిసిపోలేదని, ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని...
హైదరాబాద్లో 3 కిచెన్ గ్యాలరీలను ప్రారంభించిన హింద్వేర్ స్మార్ట్ అప్లయెన్సస్
హైదరాబాద్: వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ను అందుకోవడంలో భాగంగా తమ రిటైల్ విస్తరణ వ్యూహానికి అనుగుణంగా హింద్వేర్ స్మార్ట్ అప్లయెన్సస్ ఇటీవలనే మూడు కిచెన్ గ్యాలరీలను హైదరాబాద్లో ప్రారంభించింది. తద్వారా భారతదేశవ్యాప్తంగా తమ...
భక్తులతో కిక్కిరిసి పోతున్న మెట్రో రైళ్లు
జనం సంద్రంగా మారిన ఖైరతాబాద్ స్టేషన్
గణపతిని దర్శించుకునేందుకు తరలివస్తున్న భక్త జనం
రూట్ గైడ్ చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించిన మెట్రో
ప్రస్తుతం 4 లక్షల దాటిన మెట్రో ప్రయాణికుల సంఖ్య
మన తెలంగాణ, హైదరాబాద్ :...
మంకీపాక్స్!
మూడు కరోనా అలలు మృత్యు తిప్పలుపెట్టి మానవాళిని గడగడలాడించి గజగజ వణికించిన తర్వాత చెప్పుకోదగిన వ్యవధి ఇవ్వకుండానే మంకీ పాక్స్ రూపంలో మరో వైరస్ ప్రపంచాన్ని భయపెడుతున్నది. ఇంతవరకు 78 దేశాల్లో 18000...
దడ పుట్టిస్తున్న మహామ్మారి….
గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో 500లకుపైగా పాజిటివ్ కేసులు
మలేరియా, డెంగ్యూ, కరోనాతో ఆరోగ్య కేంద్రాలు రద్దీ
పరీక్షల కోసం బస్తీదవఖానలు, పీహెచ్ల వద్ద రోగులు క్యూ
భారీ వర్షాలతో జనం ఆసుపత్రుల బాట పడుతున్నారని వైద్యులు...
పిల్లలు, గర్భిణీ మహిళలపై మంక్సీపాక్స్ ప్రభావం
సరైనా రోగ నిర్దారణ కోసం వైద్యులను సంప్రదించాలి
జ్వరం, వణుకు, తల,కండరాల నొప్పి, ఆలసట లక్షణాలు
బహిర్గం అయితే ఐదు రోజుల నుంచి మూడు వారాల వరకు లక్షణాలుంటాయి.
కుటుంబంలో ఎవరికి సోకిన చికిత్స తీసుకోవాలంటున్న వైద్య...
మంకీపాక్స్పై అప్రమత్తం… జాగ్రత్తలపై కేంద్రం సూచనలు
న్యూఢిల్లీ : దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 8 మంది ఈ వ్యాధి బారిన పడగా, ఒకరు మృతి చెందారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై...
కరోనా డెంజర్ బెల్స్….
నగరంలో 200పైగా నమోదైన పాజిటివ్ కేసులు
సీజనల్ వ్యాధులు పెరుగుతుండటంతో జాగ్రత్తలు తప్పనిసరి
మాస్కులు, భౌతికదూరం పాటించాలని వైద్యశాఖ సూచనలు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి మళ్లీ ఉనికి చాటుతుంది. గత రెండు వారాలుగా క్రమంగా...
రాష్ట్రంలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు
403కు చేరిన రోజువారీ కేసులు
అందరూ తప్పనిసరిగా
కొవిడ్ నిబంధనలు పాటించాలి
పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో
బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి
అవసరమైతేనే ప్రయాణాలు చేయాలి
అందరూ మాస్క్ ధరించాలి
వ్యాక్సిన్ తీసుకోని వారు తప్పనిసరిగా తీసుకోవాలి
ప్రజలకు...
పాఠశాలలపై కరోనా ఎఫెక్ట్
రేపటి నుంచి స్కూళ్లు తెరిస్తే చిన్నారులకు సోకే ప్రమాదం
పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన ప్రారంభించాలంటున్న టీచర్లు
రెండు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని విద్యాధికారులు వెల్లడి
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా...
మాస్క్ మస్ట్
కొవిడ్ ఉధ్ధృతి వేళ డిజీసీఏ ఆదేశాలు
న్యూఢిల్లీ : కరోనా కేసులు మళ్లీ అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేస్తూ కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ (...
మళ్లీ ఉనికి చాటుతున్న కరోనా మహమ్మారి
గత ఐదురోజులు నుంచి పెరుగుతున్న పాటిజివ్ కేసులు
వాతావరణ ప్రభావంతో విస్తరించవచ్చని వైద్యులు వెల్లడి
నగర ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచనలు
నిర్లక్ష్యం చేస్తే నాలుగోవేవ్ తప్పదని అధికారుల హెచ్చరికలు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో మళ్లీ కరోనా...
రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
040 23230942 నెంబర్తో
24 గంటల కంట్రోల్ రూం ఏర్పాటు
పరీక్షా కేంద్రంలో సిసి కెమెరా ఏర్పాటు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ...
4వ వేవ్ రాకపోవచ్చు
రాష్ట్రంలో అదుపులోనే కరోనా.. అయినా జాగ్రత్తలు పాటించాలి
అర్హులైన వారందరూ బూస్టర్ డోస్
వేసుకోవాలి ప్రతి ఒక్కరూ
టీకాలు వేయించుకోవాలి
శుభకార్యాలు, విహారయాత్రల
నేపథ్యంలో 3నెలల పాటు
జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రజలంతా మాస్కులు...
పిల్లల్లో మళ్లీ కొవిడ్ కలకలం.. వైద్య నిపుణుల సూచనలు
న్యూఢిల్లీ : దేశంలో పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యాక ఇటీవలి కాలంలో ఢిల్లీ, నోయిడా వంటి అనేక నగరాల్లోని పిల్లల్లో మరోసారి కొవిడ్ కేసులు రావడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో పలువురు...
ముఖ్యమంత్రి కెసిఆర్కు బాసటగా నిలవాలి
గిరిజనుల సమగ్ర వికాసానికి మనవంతు తోడ్పాటునందించాలి
రాష్ట్ర గిరిజన, స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ పేదలు, మధ్య తరగతి ప్రజలు మరింత వృద్ధిలోకి రావడానికి...
భద్రాచలం స్థల పురాణ కథ..
మన తెలంగాణ/హైదరాబాద్: దక్షిణాది అయోద్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీరామనవమి సందర్భంగా భక్తులతో పోటెత్తనుంది. అందుకు రెండు శాస్త్రీయ కారణాలున్నాయని అర్చకులు చెబుతున్నారు. అవే రాములవారిపై ప్రజలకున్న భక్తి, భద్రాచల స్థల పురాణ శక్తి....
రేపటి నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు ప్రారంభం
కోవిడ్ నిబంధనలు సడలించిన కేంద్రం
న్యూఢిల్లీ: దేశవిదేశాల్లో రెండేళ్లుగా విమానాల ప్రయాణాలపై మహమ్మారి కారణంగా ప్రేరేపిత నిషేధం ఉంది. అయితే రేపటి నుంచి అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయాలు,...