Home Search
శ్రీరాముడు - search results
If you're not happy with the results, please do another search
అందరివాడు అయోధ్య రాముడు
అవును శ్రీరాముడు అందరి వాడు... ఆయన అందరికీ బంధువు... జగదేక వీరుడు... ఆయనది జగమంత కుటుంబం.... రాముడి ప్రేమకు ఎల్లలు లేవు. ఆయన చూపులకు పరిధులుండవు. సమస్త ప్రపంచం ఇప్పుడు రామనామం జపిస్తోంది......
శ్రీరంగం ఆలయంలో ప్రధాని మోడీ ప్రార్థనలు
తిరుచిరాపల్లి శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సందర్శించారు. తమిళనాడులోని తిరుచి సమీపంలో ఉన్న శ్రీరంగం క్షేత్రం రామాయణంతో ముడిపడి ఉంది. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితులు...
అయోధ్యలో మందిర నిర్మాణం విధి నిర్ణయం: ఎల్కె అద్వానీ
న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామాలయం నిర్మాణం జరగాలనేది విధి నిర్ణయమని, అందుకు అది ప్రధాని మోడీని ఎంచుకున్నదని బిజెపి వృద్ధ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కె ఆద్వానీ పేర్కొన్నారు. వచ్చే వారం...
నా ప్రభుత్వానికి శ్రీరాముడే స్ఫూర్తి
22న రామ్ జ్యోతి వెలిగించండి
పేదరికం నిర్మూలనకు అది ప్రేరణ కాగలదు
దేశ ప్రజలకు ప్రధాని మోడీ వినతి
రూ. 2000 కోట్లతో అమృత్ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన
సోలాపూర్ : నిజాయతీతో పాలన సాగించాలనే శ్రీరాముని సిద్ధాంతాలే...
రాముడి గుడితో బిజెపి రాజకీయం ఆపాలి: మంత్రి పొన్నం
అయోద్యలో రాముడి గుడితో రాజకీయం చేయటాన్ని భారతీయ జనతాపార్టీ ఆపాలని తెలంగాణ రవాణ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ అన్నారు. శ్రీరాముడు అందరివాడని మంత్రి తెలిపారు. రామాలయం ప్రాణప్రతిష్ట మోడీ చేయటాన్ని పీఠాధిపతులే...
ఒంటరిపోరులో ఏనుగు గెలుస్తుందా!
వచ్చే ఏప్రిల్, మే లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ఏ కూటమితో సంబంధం లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి చేసిన ప్రకటన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘ఇండియా’...
రామాయణంపై ప్రపంచవ్యాప్తంగా వందలాది స్టాంపులు
ఇండోర్: రామాయణ మహాకావ్యం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా రూపొందిన వందలాది స్టాంపులను 72 ఏళ్ల ఇండోర్ వాసి సేకరించారు. వాటిని పోస్టల్ శాఖ ప్రదర్శనగా ఏర్పాటుచేసింది. గత 60 ఏళ్లుగా స్టాంపులను సేకరిస్తున్నట్లు మధ్యప్రదేశ్లోని...
రాముడు నడయాడిన ప్రదేశాల అభివృద్ధి..
భోపాల్: అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి ఒకపక్క ఏర్పాట్లు జోరుగా సాగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్లో శ్రీరాముడి యాత్రా మార్గాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్టులో ముందడుగు పడింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్...
25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం: మోడీ
అమరావతి: రామరాజ్యంలో పన్నుల వ్యవస్థ ఎంతో సరళంగా ఉండేదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. పరిపాలన దక్షతకు శ్రీరాముడు మారుపేరు అని ప్రశంసించారు. శ్రీరాములు దేశ ప్రజలందరికీ ప్రేరణ అని తెలిపారు. అక్రమంగా...
బిల్కిస్ బానో కేసులో ‘సుప్రీం’ తీర్పు
మొత్తం దేశ ప్రజలు ఒక వంక అయోధ్యలో భవ్యమైన రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ‘ప్రాణ ప్రతిష్ట’ సంబరాలలో తేలియాడుతున్న సమయంలో బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల శిక్షా కాలాన్ని...
పతంగులతో పదిలం
భారత దేశం ఎన్నో ఆటలకు, క్రీడలకు పుట్టినిల్లు. కబడ్డీ, హాకీ, క్రికెట్, ఫూట్బాల్, వాలీ బాల్, బాస్కెట్ బాల్, పరుగు పందెం, పోలో లాంటి ఆటలు క్రీడ స్థలంలో కానీ మైదానంలో ఆడుతూ...
అయోధ్యలో మందిర నిర్మాణం విధి నిర్ణయం:ఎల్కె అద్వానీ
న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామాలయం నిర్మాణం జరగాలనేది విధి నిర్ణయమని, అందుకు అది ప్రధాని మోడీని ఎంచుకున్నదని బిజెపి వృద్ధ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కె ఆద్వానీ పేర్కొన్నారు. వచ్చే వారం...
కాలారం ఆలయంలో పిఎం మోడీ పూజలు..పరిసరాల పరిశుభ్రత
నాసిక్ : దేశ ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాసిక్లోని ప్రసిద్ధ ప్రాచీన కాలారాం ఆలయంలో మాప్ పట్టి పరిసరాల పరిశుభ్రతకు దిగారు. మహారాష్ట్రలోని నాసిక్లో శుక్రవారం ఆయన ముందుగా స్థానిక కాలారాం...
అయోధ్య రాముడు పిలవకున్నా కాలారామ్ను సందర్శిస్తా:ఉద్ధవ్ థాక్రే
ముంబై: అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం జరిగే జనవరి 22న తాను, తన పారీ నాయకులు మహారాష్ట్రలోని నాసిక్లోగల కాలారామ్ ఆలయాన్ని సందర్వించి గోదావరి నది ఒడ్డున మహా హారతి ఇస్తామని...
మసీదులలో ముస్లింలు శ్రీరామ నామం జపించాలి
ఆర్ఎస్ఎస్ నాయకుడి పిలుపు
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా మసీదులు, దర్గాలు, మదర్సాలలో శ్రీరామ, జైరామ, జైజై రామ అంటూ జపం చేయాలని...
వికసిత్ భారత్ స్ఫూర్తిని కొనసాగిద్దాం
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది దేశం ఎన్నో ఘనతలను సాధించిందని గుర్తు చేశారు.2023లో దేశంలో వికసిత్ భారత్ స్ఫూర్తి రగిలిందని, దాన్ని...
ఆ స్ఫూర్తిని అలాగే కొనసాగిద్దాం
2023 చివరి మన్ కీ బాత్లో ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది దేశం ఎన్నో ఘనతలను సాధించిందని గుర్తు...
హిందువులకే కాదు..ప్రపంచానికే రాముడు దేవుడు: ఫరూఖ్ అబ్దుల్లా
జమ్మూ కశ్మీరు: అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన ప్రజలకు నేషనల్ కాన్ఫరెన్స్ చైర్మన్, జమ్మూ కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా అభినందనలు తెఇపారు. భారత్లో సోదరభావం క్షీణిస్తోందని,...
రామాలయ ప్రతిష్ఠకు చత్తీస్గఢ్ నుంచి 300 టన్నుల “సుగంధ” బియ్యం
రాయ్పూర్ : జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామాలయ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఛత్తీస్గఢ్ నుంచి 300 టన్నుల సుగంధ రకం బియ్యం శనివారం సరఫరా అయింది. ఈమేరకు విఐపి రోడ్డులో శ్రీరామ...
అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు
భద్రాద్రి కొత్తగూడెం: ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్త కోటికి దర్శనమివ్వగా అర్చకులు 108 ఒత్తులతో హారతి పట్టారు. అనంతరం ఉత్సవ మూర్తులను మాడవీధుల్లో...