Home Search
సహకార బ్యాంకు - search results
If you're not happy with the results, please do another search
వ్యవసాయ రంగంపై ఎఐ ప్రభావం
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి వ్యవసాయ రంగం దేశానికి వెన్నెముక వంటిది. అటువంటి వ్యవసాయ రంగం నేడు సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తపుంతలు తొక్కుతున్నది. వ్యవసాయ రంగంలో మొదట నాగలి పోయి ట్రాక్టర్...
ఎన్సిపి రూ.70 వేల కోట్ల స్కామ్ ఏమయింది?
ముంబయి: ఎన్సిపి రూ.70 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిదంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల లక్ష్యంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివసేన (యుబిటి) అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే మంగళవరం ప్రధానిపై ప్రశ్నలవర్షం...
రెండంచెల వ్యవస్థపై ఎఐబిఇఎ లాంటి యూనియన్లు తగిన నివేదిక ఇవ్వాలి
గన్ఫౌండ్రీ: రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా సహకార బ్యాంకింగ్ రంగంలో రెండంచెల విధానం పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఈ...
రాజకీయ నిర్వచనం ‘సోలిపేట’ జీవితం
తెలంగాణ రైతాంగ పోరాటంతో మొదలై రాజ్యసభలో రాణింపుతో గడిచిన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని అనునిత్యం పేద ప్రజలకు అంకితం చేసిన సోలిపేట రామచంద్రారెడ్డి జూన్ 27 న 92 వ ఏట కన్నుమూశారు....
మాజీ ఎంపి సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూత
తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్న తొలితరం నేతగా ప్రసిద్ధి
సిఎం కెసిఆర్ సంతాపం
మన తెలంగాణ / హైదరాబాద్ : రాజ్యసభ మాజీ సభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి ఈ ఉదయం స్వల్ప అస్వస్థతతో...
నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణ
నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణగా ఆవిర్భవించిందని ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. నుంచి తెలంగాణ దోపిడీకి గురైం దని, ఇప్పుడు దేశంలోనే బలీయమైన శక్తిగా తెలంగాణ ఎదిగిందని చెప్పారు. తెలంగాణ...
సిఎం పదవిని ఆశిస్తున్నా: అజిత్ పవార్
పుణె: మహారాష్ట్రలో 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందుగానే ముఖ్యమంత్రి పదవిని ఎన్సిపి దక్కించుకునే అవకాశం ఉందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సిపి) నాయకుడు, మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అజిత్ పవార్...
భార్య మోసం చేసిందని భర్త సూసైడ్…
సరూర్నగర్ ఠాణాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
మన తెలంగాణ/ ఎల్బీనగర్ : భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన భర్త సెల్ఫీ తీసుకొని సూసైడ్ (బలవన్మరణానికి) పాల్పడిన ఘటన సరూర్నగర్...
గ్రామీణ వ్యాపార లావాదేవీలు పెరగాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
ఈ ఏడాది రూ. 16,276.71 కోట్లకు చేరిన వ్యాపారం
డిపాజిట్ల రూపేనా రూ.6941.95 కోట్లు సేకరణ
హైదరాబాద్ : రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా ప్రగతిని సాధిస్తున్నందున గ్రామీణ సహకార...
ఆర్బిఐ ముఖ్యాంశాలు
రెపో రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచింది, దీంతో ఇది 4.9 శాతానికి పెరిగింది.
ఐదు వారాల్లో రెండోసారి రెపో రేట్లు పెంచారు.
రెపో రేటు ఇప్పటికీ మహమ్మారికి ముందు ఉన్న స్థాయి కంటే తక్కువగా...
వడ్డీ రేటు 0.50% పెంపు
4.90 శాతానికి పెరిగిన రెపో రేటు
రేటు పెంపు ఐదు వారాల్లో రెండోసారి
ద్రవ్యోల్బణం ఆందోళనల కారణంగానే నిర్ణయం
యుపిఐతో క్రెడిట్ కార్డ్ల అనుసంధానానికి అనుమతి
వెల్లడించిన ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్
ముంబై : ద్రవ్యోల్బణం పెరుగుదల...
మరో బ్యాంక్కు ఆర్బిఐ షాక్
రూ.5 వేలకు మించి విత్డ్రా చేయరాదు
ముంబై : నిబంధనలను పాటించని బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరడా ఝళిపిస్తోంది. గత నెలలో సుమారు 8 బ్యాంకుల ఆపరేషన్స్ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్న విషయం...
డిపాజిటర్లకు రూ.5 లక్షల బీమా
బ్యాంక్ దివాలా తీస్తే 90 రోజుల్లో అందుతాయ్
డిఐసిజిసి చట్టం అమలు కింద రూ.1300 కోట్లు విడుదల
2021 డిసెంబర్ 31న రెండో దశ నిధులు : ప్రధాని మోడీ
ముంబై : ప్రభుత్వం తీసుకొచ్చిన...
ఎందుకీ ఆర్డినెన్సులు?
కొద్ది రోజుల్లో పార్లమెంటు శీతకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి, ఇంతలోగా ఆర్డినెన్సు జారీ చేయించవలసిన అవసరం ఏమొచ్చింది? ఏ అత్యవసర ప్రజా సమస్య పరిష్కారం కోసమని లేదా ఏ రాజ్యాంగ ధర్మపాలన కోసమని?...
ఇకపై ప్రభుత్వ బాండ్లను రిటైల్ ఇన్వెస్టర్లూ కొనొచ్చు
రిటైల్ డైరెక్ట్ స్కీమ్, ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్
రెండు ఆర్బిఐ పథకాలను ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం రెండు ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) పథకాలను ప్రారంభించారు. ఒకటి రిటైల్...
తెలుగు అకాడమీలో రూ.43కోట్లు గోల్మాల్
పోలీసులకు ఫిర్యాదు చేసిన అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి
అకాడమీ వ్యక్తులే విత్ డ్రా చేశారంటున్న బ్యాంకు అధికారులు
రూ.43కోట్లలో 23కోట్లు వేరే బ్యాంకుకు బదిలీ అయినట్టు గుర్తించిన పోలీసులు
నకిలీ పత్రాలతో జరిగినట్టు అనుమానిస్తున్న...
టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావుకి మంత్రుల శుభాకాంక్షలు
హైదరాబాద్ : వ్యవసాయ రంగానికి రుణాలు వేగంగా మంజూరు చేస్తూ రైతన్నలకు వెన్నుదన్నుగా ఉన్నందుకు రాష్ట్ర మరియు జిల్లా కేటగిరిల్లో నాబార్డ్ అందించిన జాతీయ అవార్డును దక్కించుకుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్...
రైతులకు తమిళనాడు సర్కార్ భారీ గిఫ్ట్
చెన్నై: అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు తమిళనాడు ప్రభుత్వం పెద్ద కానుక ప్రకటించింది. సహకార బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు తీసుకున్న 12,110 కోట్ల రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు....
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 21 కొత్త బిల్లులు
న్యూఢిల్లీ: ఈ నెల 14నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల ముందుకు మొత్తం 34 బిల్లులు రానున్నాయి. వీటిలో 21 బిల్లులు కొత్తవి కాగా, మిగతావి ఇప్పటికే చట్టసభల్లో...
సార్ చెబితే రైతులు వింటారు
నియంత్రిత సాగులో విజయం సాధిస్తాం
ఈ దసరాకు యాదాద్రి ప్రధానాలయం పూర్తి...
టెస్కాబ్ వైస్ ఛైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వూ
మన తెలంగాణ ప్రతినిధి : సింగిల్ విండో ( ప్రాథమిక వ్యవసాయ...