Home Search
హెచ్డిఎఫ్సి బ్యాంక్ - search results
If you're not happy with the results, please do another search
టాప్ 8 కంపెనీల మార్కెట్ క్యాప్
రూ.1.10 లక్షల కోట్లు పెరిగింది..
ముంబై : సెన్సెక్స్లోని టాప్ 10 బ్లూచిప్ కంపెనీల్లో 8 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం రూ.1.10 లక్షల కోట్లు పెరిగింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్...
కొనుగోళ్ల జోరుతో లాభాలు
587 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ లాభాల బాటపట్టాయి. గురువారం ఉదయం తీవ్ర ఒడిదుడుకులను చూసిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు తర్వాత లాభాలతో ముగిశాయి. ఇంధనం, బ్యాంకింగ్ స్టాక్లలో...
అత్యంత విలువైన భారతీయ కంపెనీగా రిలయన్స్
2023 హురున్ గ్లోబల్ 500 జాబితా వెల్లడి
న్యూఢిల్లీ : భారతదేశంలో అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తన సత్తా కొనసాగిస్తోంది. 2023 హురున్ గ్లోబల్ 500 ఈ జాబితాను విడుదల...
లాభాల స్వీకరణ.. 333 పాయింట్లు డౌన్
ముంబై : లాభాల స్వీకరణ కారణంగా దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,053 పాయింట్ల పతనంతో 70,370 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 333 పాయింట్లు నష్టపోయి 21,238...
భయపెట్టిన బేర్
హెచ్చుతగ్గులతో మార్కెట్లు,
గతవారం సెన్సెక్స్ 1200 పాయింట్లు డౌన్
ముంబై : గతవారం స్టాక్మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులను చూశాయి. బుధవారం హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్లో అమ్మకాల ప్రభావంతో బేర్ విజృంభించగా, ఇన్వెస్టర్లు భయాందోళన చెందారు....
మూడో రోజు నష్టాలు.. సెన్సెక్స్ 313 పాయింట్లు పతనం
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం కూడా నష్టాలను చవిచూశాయి. వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్లో 313 పాయింట్లు నష్టపోయింది. అయితే బుధవారం మాదిరిగానే గురువారం ఉదయం మార్కెట్ 800 పాయింట్ల వరకు...
స్వల్ప లాభాలు
31 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మార్కెట్లో ట్రేడింగ్ జోరు కొనసాగింది. కానీ ట్రేడింగ్ చివరి గంటలో లాభాల...
ఐడిఎఫ్సి, ఐడిఎఫ్సి ఫైనాన్షియల్ హోల్డింగ్ విలీనానికి ఆర్బిఐ ఆమోదం
న్యూఢిల్లీ : ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఐడిఎఫ్సి విలీనానికి విలీనానికి ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఆమోదం తెలిపింది. స్టాక్ మార్కెట్కు ఇచ్చిన సమాచారం ప్రకారం, డిసెంబర్ 18న బ్యాంక్ ఆర్బిఐ నుండి విలీనానికి...
పండుగ ఖర్చు మామూలుగా లేదు
అక్టోబర్లో క్రెడిట్ కార్డుల ఖర్చు రూ.1.78 లక్షల కోట్లు, నెలవారీ ప్రాతిపదికన 25.4 శాతం పెరిగింది
న్యూఢిల్లీ : ఈసారి పండుగ సీజన్లో ప్రజలు షాపింగ్లు, ఇతర ఖర్చులు భారీగా పెంచారు. చాలా కాలంగా...
విశాఖ ఇండస్ట్రీస్ రూ.8కోట్లు ఫ్రీజ్
సిటిబ్యూరోః ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు ఓ సెక్యూరిటీ సంస్థకు భారీ ఎత్తున ట్రాన్స్ఫర్ చేసిన విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన నగదును సైఫాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేశారు. సంస్థ నుంచి బదిలీ...
ఇజ్రాయెల్-పాలస్తీనా వార్: క్రూడ్ ఆయిల్ 100 డాలర్లకు పెరగొచ్చు
న్యూఢిల్లీ : ఇజ్రాయెల్, హమాస్ మధ్య యు ద్ధం తీవ్రతరం అయితే ముడిచమురు ధర పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబరు నుండి ప్రపంచ క్రూడ్ ఆ యిల్ ధరలు...
ఎఫ్డి కంటే ఎక్కువ వడ్డీ రేటు కావాలా?
పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతా ఉత్తమం
న్యూఢిల్లీ : యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బిఒఐ), హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్తో సహా అనేక బ్యాంకులు ఇటీవల ఫిక్స్డ్ డిపాజిట్ల(ఎఫ్డి)...
వరుస లాభాలకు బ్రేక్
241 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్ల వరుస లాభాలకు సోమవారం బ్రేక్పడింది. రోజంతా రెడ్ జోన్లో ట్రేడింగ్ ట్రెండ్ కనిపించింది. నిఫ్టీలోని 12 సెక్టార్లలో 8 రంగాల్లో నష్టాలు...
వరుసగా 11వ రోజు లాభాలు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ, విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. వరుసగా 11వ రోజు మార్కెట్ల ర్యాలీ...
వరుసగా 11వ రోజు లాభాలు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ, విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. వరుసగా 11వ రోజు మార్కెట్ల ర్యాలీ...
రెండో రోజు లాభాల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను నమోదు చేశాయి. మెటల్, పవర్, ఫైనాన్షియల్ షేర్స్ లాభపడడంతో మార్కెట్లు ఉత్సాహంగా కనిపించాయి. అయితే ఇండెక్స్ దిగ్గజ షేర్లు అయిన రిలయన్స్...
ఆరుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు
సిటిబ్యూరోః ఖరీదైన కార్లలో గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు స్మగ్లర్లను లంగర్హౌస్, టిఎస్ నాబ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 44కిలోల గంజాయి, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్...
హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు భారీ షాక్
న్యూఢిల్లీ : ప్రపంచ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది. కీలక ప్రకటన చేసింది. దీంతో రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. బ్యాంక్...
వీటి గడువు ఈ నెలాఖరే..
న్యూఢిల్లీ : జూలై నెలలో కొన్ని పనులు గడువు లోగా పూర్తి చేసుకోండి. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31 ఆఖరు తేదీగా ఉంది. 2023 ఆర్థిక...
రక్తదానం చేద్దాం.. తోటి వారి ప్రాణాలు కాపాడుదాం
ఖమ్మం : సమాజంలోని అన్ని దానాల్లో ఉత్తమమైన దానం రక్తదానం మాత్రమే అని, ఒకరి రక్తదానం ముగ్గురికి ప్రాణదానం అవుతుందని,రక్తదాతలు అందరూ ప్రాణదాతలే నని ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ ఎం.ఈ.ప్రభులత పేర్కొన్నారు....