Home Search
హెచ్డిఎఫ్సి బ్యాంక్ - search results
If you're not happy with the results, please do another search
నకిలీ పేస్లిప్లతో రుణాలు తీసుకుని ఛీటింగ్
సిటిబ్యూరోః రుణాలు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల కెవైసి వివరాలు తీసుకుని బ్యాంక్లో రుణం తీసుకుని మోసం చేస్తున్న పది మంది ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఆన్లైన్లో...
ల్యాండ్ పార్శిల్స్కు భారీ డిమాండ్
హైదరాబాద్: రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని 34 ల్యాండ్ పార్శిల్స్ (స్ట్రే బిట్స్)కు డిమాండ్ నెలకొంది. ప్రభుత్వ ఆదేశాలకు లోబడి రంగారెడ్డి జిల్లాలోని ఆరు మండలాల పరిధిలోని 16 ల్యాండ్...
మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం
సిటిబ్యూరోః విధి నిర్వహణలో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆర్థిక సాయం అందజేశారు. మేడ్చెల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న జి. శ్రీనివాస్ విధి...
భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారం చివరి రోజైన శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం ఆరంభం నుంచి రోజంతా నష్టాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు దేశీయ...
స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం కొంత మూమెంటం కనిపించింది. బ్యాంకులు- ఫైనాన్స్ స్టాకులు, కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ కాస్త పుంజుకున్నాయి. సెన్సెక్స్ 74.61 పాయింట్లు లాభపడి 60130.71 వద్ద, నిఫ్టీ 25.85...
రిలయన్స్ డిజిటల్లో భారీ ఆఫర్లు
హైదరాబాద్: భారతీయ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం రిలయన్స్ డిజిటల్ భారీ ఆఫర్లును ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్ అప్లయన్స్ కొనుగోలు చేసే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డు హోల్డర్లుకు 7.5శాతం తక్షణ డిస్కౌంట్ను అందజేస్తున్నట్లు రిలయన్స్ ఓ ప్రకటనలో...
ఆరో రోజూ నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్!
ముంబై: ఆసియా మార్కెట్లలో బలహీనమైన ధోరణి, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చనే ఆందోళనల కారణంగా బెంచ్మార్క్ సూచీలు శుక్రవారం ప్రారంభ లాభాలు పొందాయి. కానీ చివరికి...
లాభాల్లోకి మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్ మంగళవారం మంచి లాభాలను నమోదు చేసింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 562 పాయింట్ల లాభంతో 60,655 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 158 పాయింట్లు లాభపడి...
2023లో మార్పులివే.. మారనున్న క్రెడిట్ కార్డు నియమాలు
న్యూఢిల్లీ: ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరం(2023)లోకి అడుగుపెట్టాం. ఈ సంవత్సరంలో ఆర్థికంగా పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్త సంవత్సరంలో బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్లకు సంబంధించిన కొన్ని నియమాలలో ముఖ్యమైన మార్పులు ఉండబోతున్నాయి. జనవరి...
రెండో రోజూ నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి. ఇది వరుసగా రెండో నష్టాల్లోనే ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రతికూల సంకేతాలు మార్కెట్పై ప్రభావం చూపింది. సెన్సెక్స్ 461.22 పాయింట్లు లేక...
జీవిత కాల గరిష్ఠాలను తాకిన మార్కెట్ సూచీలు
ముంబై: దేశీయ సూచీలు దూకుడు ఏ మాత్రం తగ్గించలేదు. సూచీలు తమ జీవితకాల గరిష్ఠాలను తాకాయి. బ్లూచిప్ సెన్సెక్స్ రికార్డు స్థాయిని తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 211.16 పాయింట్లు లేక...
52 వారాల గరిష్ఠాన్ని అధిగమించిన నిఫ్టీ
ముంబై: వారాంతం దేశీయ మార్కెట్లు దూకుడును ప్రదర్శించాయి. నిఫ్టీ 52 వారాల గరిష్ఠాన్ని అధిగమించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1181.34 పాయింట్లు లేక 1.95 శాతం పెరిగి 61795.04 వద్ద ముగిసింది....
రెండో రోజూ నష్టాల్లోనే ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్
ముంబై: వరుసగా రెండో రోజు...నవంబర్ 10న కూడా దేశీయా స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిసింది. ఈ రోజు కొంత సేపయ్యాక కీలకమైన అమెరికా ద్రవ్యోల్బణం డేటా (inflation data) రానున్న నేపథ్యంలో మదుపరులు...
అస్థిరంగా మార్కెట్లు
గతవారం స్వల్పంగా 160 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ: దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన ప్రకటన, ఇతర అంతర్జాతీయ అంశాలు గతవారం స్టాక్ మార్కెట్లపై...
లాభాల్లో ముగిసిన మార్కెట్
ముంబై: సెన్సెక్స్ 1,564 పాయింట్లు లేదా 2.7 శాతం వన్-వే ర్యాలీని 59,537 వద్ద ముగిసింది. నిఫ్టీ-50 కూడా 446 పాయింట్లు లేదా 2.58 శాతం పెరిగి 17,759 వద్ద ముగిసింది. బజాజ్...
నకిలీ కంపెనీలతో ఛీటింగ్
బ్యాంకులను నిండా ముంచిన ఘనులు
కోట్లాది రూపాయలు రుణం తీసుకున్న కేటుగాళ్లు
మునిగాక తెలుసుకుంటున్న బ్యాంక్ అధికారులు
హైదరాబాద్: నకిలీ కంపెనీలను సృష్టించిన నిందితులు బ్యాంక్లను మోసం చేస్తున్నారు. లేని కంపెనీలను ఉన్నట్లు పత్రాలు సృష్టించి బ్యాంకుల...
రుణాలు మరింత ప్రియం….
25 బేసిస్ పాయింట్లు పెంచిన హెచ్డిఎఫ్సి
ఇదే బాటలో ఇతర బ్యాంకులు
ఆర్బిఐ రెపో రేటును పెంచడమే కారణం
న్యూఢిల్లీ : ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) రెపో రేటు పెంపుతో బ్యాంకు రుణాలు మరింత ప్రియం...
మార్కెట్లోకి మోటో జి32
న్యూఢిల్లీ : మోటరోలా జి సిరీస్ ఫ్రాంచైజీలో వినియోగదారుల కోసం మోటో జి32ని లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధరను రూ.12,999(4జిబి + 64జిబి)గా నిర్ణయించారు. అయితే వినియోగదారులు దీన్ని కేవలం రూ.11,749కే...
మోటో జి32ని లాంచ్ చేసిన మోటరోలా..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతోన్న కంపెనీ మోటరోలా. ఇప్పటికే ఎన్నో విభిన్న రకాలు స్మార్ట్ఫోన్లను వినియోగదారులకు అందించింది. అంతేకాకుండా మారుతున్న వినియోగదారుల అభిరుచులను, కాలానుగుణంగా వస్తోన్న మార్పులకు తగ్గట్లుగా స్మార్ట్ఫోన్లను...
17,500 పైన ముగిసిన నిఫ్టీ
ముంబై: బెంచ్మార్క్ సూచీలు ఆగస్టు 8న లాభాల్లో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 465.14 పాయింట్లు లేదా 0.80% పెరిగి 58,853.07 వద్ద, నిఫ్టీ 127.60 పాయింట్లు లేదా 0.73% పెరిగి 17,525.10 వద్ద...