Home Search
నివాళులు - search results
If you're not happy with the results, please do another search
అత్యుత్తమ ముఖ్యమంత్రి కెసిఆర్: మోత్కుపల్లి
మనతెలంగాణ/ హైదరాబాద్: ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న స్వరాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుతున్న కెసిఆర్ దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రి అని మాజీమంత్రి మోత్కుపల్లి నర్శింహులు అన్నారు. సోమవారం ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహానికి, బషీర్బాగ్లోని బాబు...
అన్నాడిఎంకె నేతను నేనే
ఎంజిఆర్ స్మారకస్థలిలో శశికళ
చెన్నై : దివంగత నాయకురాలు జయలలిత నెచ్చెలి వికె శశికళ ఆదివారం తమ రాజకీయ సందడిని ఉధృతం చేశారు. తనను బహిష్కరించిన అన్నాడిఎంకె పార్టీలో అంతా తానే అని పరోక్షంగా...
ఆర్కే అంత్యక్రియల ఫొటోలను విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ సాకేత్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే అంత్యక్రియల ఫొటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. తెలంగాణలోని పామేడు-కొండపల్లి సరిహద్దు...
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఆదర్శం
రాష్ట్ర బిసి కమిషన్ ఛైర్మన్ వకుళాభవరణం కృష్ణమోహన్రావు
హుజురాబాద్లో ఘనంగా కొండాలక్ష్మణ్ బాపూజీ
106వ జయంతి ఉత్సవాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం అందరికీ ఆదర్శమని రాష్ట్ర బిసి కమిషన్ ఛైర్మన్ వకుళాభవరణం కృష్ణమోహన్రావు...
డిజిపి కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకులు
మనతెలంగాణ/హైదరాబాద్: చిట్యాల చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలను ఆదివారం డిజిపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎఐజి రాజేంద్ర ప్రసాద్ చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు...
ఉద్యమ వారసత్వానికి కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రతీక: గంగుల
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నివాళులు అర్పించిన మంత్రి గంగుల కమలాకర్
నిజాం వ్యతిరేక, తొలి దశ ఉద్యమాల్లో బాపూజీ పోరాటం స్పూర్తి దాయకం
అతి సామాన్య కుటుంబం నుండి ఎదిగిన మహోన్నత వ్యక్తిత్వం బాపూజీది
మలిదశ...
కొండా లక్ష్మణ్ బాపూజీతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం నా అదృష్టం: ఎర్రబెల్లి
వరంగల్: తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన నిబద్ధత గల రాజకీయవేత్త కొండా లక్ష్మణ్ బాపూజీ అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల...
అత్యాధునిక వైద్య మౌలికవసతుల నిర్మాణం వేగవంతం కావాలి : ఉపరాష్ట్రపతి
• గ్రామీణ ప్రాంతాల్లో వైద్యవసతులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచన
• ఈ దిశగా మన కర్తవ్యాలను కరోనా మరోసారి గుర్తుచేసిందన్న ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు
• వైద్యవిద్య, వైద్యం రెండూ సామాన్య మానవునికి...
ప్రజల విశ్వాసానికి చిహ్నం కల్యాణ్ సింగ్ : ప్రధాని మోడీ నివాళి
లక్నో : ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్సింగ్కు ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కల్యాణ్సింగ్ జీవిత విశేషాలను గుర్తు చేసుకొంటూ ప్రజా శ్రేయస్సే తన జీవిత...
దేశ రాజకీయ యోధుడు కల్యాణ్ సింగ్ : అద్వానీ
న్యూఢిల్లీ: కల్యాణ్ సింగ్ దేశ రాజకీయాల్లో యోధుడని, ఆయన అంకిత బావం, మార్గదర్శకం, నిజాయితీ అయోధ్య అంశాన్ని పరిష్కరించడానికి దోహదం చేసిందని, అంతేకాక బిజెపి పార్టీకి ఎంతోబలం చేకూర్చిందని బిజెపి వృద్ధ నేత...
మాజీ ప్రధాని వాజ్పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని
న్యూఢిల్లీ: దేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్పేయి 3వ వర్థంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ నివాళులర్పించారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి...
నగరాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దాం: మేయర్ విజయలక్ష్మి
హైదరాబాద్: జిహెచ్ఎంసి కార్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగామేయర్ గద్వాల విజయలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ...
ఏడేళ్లలో సుసంపన్న రాష్ట్రంగా తెలంగాణ : కెసిఆర్
హైదరాబాద్: దేశ స్వాతంత్ర్య సాధన కోసం జరిగిన పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, స్వాతంత్ర్య సమరవీరుల మహోన్నత త్యాగాలను యావత్ భారత జాతి సగర్వంగా స్మరించుకుంటున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. గోల్కొండ కోటలో జాతీయ...
ప్రతి ఒక్కరం జాతికి పునరంకితమవుదాం: పువ్వాడ
ఖమ్మం: 75వ స్వాతంత్ర్య వేడుకల్ని ఆనందోత్సాహాలతో జాతికి పునరంకితమవుతూ చేసుకుందామని పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు, భారతీయులందరికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు 75వ...
ప్రగతి భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన కెసిఆర్
హైదరాబాద్: 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ప్రగతి భవన్ లో జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోని అమర జవాబుల స్మృతి చిహ్నం వద్దకు...
దళితబంధుపై నేడు సిఎం దిశానిర్దేశం
ప్రగతిభవన్లో తొలి అవగాహన సదస్సు
హుజురాబాద్ నియోజక వర్గంలో ఫైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం
గ్రామానికి నలుగురు, మున్సిపాలిటీ ఒక్కో వార్డు నుంచి నలుగురికి ఆహ్వానం
మొత్తం 412మందితో పాటు 15మంది రిసోర్స్పర్సన్తో సుదీర్ఘ సమావేశం
హైదరాబాద్: హుజూరాబాద్ నియోజక...
26న దళితబంధు తొలి అవగాహన సదస్సు
ఉదయం 11 నంచి సాయంత్రం వరకు కార్యక్రమం
హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క గ్రామం నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల వంతున ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున మొత్తం...
ఎంఎల్ఎ రేఖా శ్యాంనాయక్కు ఎంఎల్సి కవిత పరామర్శ..
మనతెలంగాణ/హైదరాబాద్: ఖానాపూర్ ఎంఎల్ఎ రేఖా శ్యాంనాయక్ తండ్రి రాజా శంకర్ నాయక్ మృతిచెందడంతో ఆమె నివాసానికి వెళ్లి ఎంఎల్సి కవిత పరామర్శించారు. అలాగే రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి...
పుస్తక పఠనం వల్ల జ్ఞానం పెరుగుతుంది: మంత్రి హరీశ్
సిద్దిపేట: పుస్తక పఠనం వల్ల జ్ఞానం పెరుగుతుందని, ప్రతి ఒక్కరు పుస్తక పఠనం చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో...
కరోనాను జయించే దిశగా పంచ సూత్ర ప్రణాళిక: ఉపరాష్ట్రపతి
హైదరాబాద్ : కరోనా మహమ్మారిని జయించే దిశగా ప్రతి ఒక్కరూ పంచ సూత్ర ప్రణాళికను అనుసరించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఈ ప్రణాళికతో భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను సైతం సమర్థవంతంగా...