Home Search
రాజస్థాన్ - search results
If you're not happy with the results, please do another search
ఓ పక్క పెళ్లి.. మరోపక్క ‘మోడీ మన్ కీ బాత్’.. వరుడు ఏం చేశాడంటే?
న్యూస్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ వినేందుకు ఒక పెళ్లి కొడుకు ఏకంగా పెళ్లి తంతునే నిలిపివేయించాడు. మన్ కీ బాత్ ముగిసిన తర్వాతే ఆ...
గిట్లుంటది.. స్వయం పాలనా ‘సౌధం’
రాష్ట్ర గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా నిర్మించిన నూతన సచివాలయం భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఈ భవనాన్ని పార్లమెంట్భవనం సెంట్రల్ విస్టా కన్నా విశాలంగా నిర్మించారు. దేశంలోనే ఎత్తైన భవనంగా,...
రుణ దాతలకు షరతులు
మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్థిక సంస్థలు రుణాలిచ్చే సమయంలో షరతులు విధించడం సర్వసాధారణమని, కానీ రుణాలు తీసుకునే వారు షరతులు విధించడం సరికొత్త రికార్డని, అలాంటి రికార్డును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది. రుణాల...
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.7లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం....రాజస్థాన్కు...
కాంగ్రెస్ వారంటీ అయిపోయింది…ఇక గ్యారంటీలకు అర్థం లేదు: మోడీ
బెంగళూరు: రాబోయే కర్నాట అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం లక్షలాది బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్ మోడ్లో ప్రసంగించారు. ‘ఉచితాలు’(రేవ్డీ) సంస్కృతిని అంతమొందించాలని ఆయన గట్టిగా చెప్పారు. కాంగ్రెస్...
భారత్లో కొత్తగా 9000 కొవిడ్ కేసులు
ఒక్క రోజులో 26 మంది మృతి
న్యూఢిల్లీ: గత 24 గంటల్లో భారత్లో 9355 కొత్త కొవిడ్ కేసులు చోటుచేసుకున్నాయని, 26 మంది మృతి చెందారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం విడుదలచేసిన...
మొక్కజొన్న ధర పతనం!
ఏదేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, పరపీడన పరాయణత్వం తప్ప అన్నాడు శ్రీశ్రీ. ఆయన మాటల్లోనే భారత రైతుల జీవితంలో ఏమున్నది గర్వించదగ్గది, పంట నష్టాలు, అప్పులు, ఆత్మహత్యలు తప్ప. ఇది దేశ...
భారత షట్లర్లతో టిమ్ కుక్ భేటి..
భారత పర్యటనకు వచ్చిన యాపిల్ ఇఓ టిమ్ కుక్ భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారులను కలుసుకున్నారు. భారత బ్యాడ్మింటన్ ప్రధాన కోచ్ గోపీచంద్తో పాటు స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్,...
మిస్ ఇండియా 2023గా నందిని గుప్తా..
న్యూఢిల్లీ: ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని రాజస్థాన్ కు చెందిన 19 ఏళ్ల నందిని గుప్తా గెలుచుకుంది. మొదటి రన్నర్గా ఢిల్లీకి చెందిన శ్రేయా పూంజ, రెండో రన్నరప్గా మణిపూర్ కు చెందిన...
ముంబైకి సవాల్…. నేడు కోల్కతాతో కీలక పోరు
ముంబై: వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్కు ఆదివారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగే మ్యాచ్ సవాల్గా మారింది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడిన ముంబై కేవలం ఒక దాంట్లో మాత్రమే విజయం...
సల్మాన్ ఖాన్ను చంపేస్తాం… పోలీసులకు ఫోన్
ముంబయి: రాజస్థాన్లోని జోధ్పూర్ నుంచి మాట్లాడుతున్నానని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను ఏప్రిల్ 30న చంపేస్తామని పోలీసులకు ఫోన్ చేయడంతో ఆ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సంఘటన మహారాష్ట్రలోని థానే...
సల్మాన్కు ఫోన్లో బెదిరింపు: 16 ఏళ్ల బాలుడి అరెస్టు
ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను చంపుతానంటూ పోలీసు కంట్రోల్ రూముకే ఫోన్ చేసి బెదిరించిన ఒక 16 ఏళ్ల బాలుడిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై పోలీసుకు చెందిన మెయిన్...
అధిష్టానం హెచ్చరిక బేఖాతర్..పైలట్ దీక్ష షురూ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకత్వం హిచ్చరించినప్పటికీ రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మంగళవారం న్యూఢిల్లీ లోని అమరవీరుల స్మారకం వద్ద నిరశన దీక్ష చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సారథ్యంలోని...
తెలంగాణలోని ఐదేళ్లలోపు పిల్లల్లో 70 శాతం మందికి రక్తహీనత
హైదరాబాద్: తెలంగాణలో ఆరు నెలల నుంచి ఐదేళ్ల పిల్లల్లో 70 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. పార్లమెంటులో ‘అనీమియా ముక్త్ భారత్’(ఎఎంబి) కార్యక్రమానికి సంబంధించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఓ...
సన్రైజర్స్కు పరీక్ష.. నేడు లక్నోతో పోరు
లక్నో: సొంత గడ్డపై జరిగిన తొలి మ్యాచ్లో ఘోర పరాజయం చవిచూసిన సన్రైజర్స్ హైదరాబాద్కు శుక్రవారం లక్నో సూపర్జెయింట్స్తో జరిగే పోరు సవాల్గా మారింది. ఇక కిందటి మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్ చేతిలో...
ఆరునెలల తర్వాత అత్యధికంగా కరోనా కేసులు
న్యూఢిల్లీ : భారత్లో కరోనా కేసులు ఆదివారం గణనీయంగా పెరిగాయి. ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3824 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో ఈ స్థాయిలో...
టాచ్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
హైదరాబాద్: ఐపిఎల్ డబుల్ హెడర్లో ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్లో...
సమరోత్సాహంతో హైదరాబాద్
మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ సీజన్16లో భాగంగా ఆదివారం జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. హైదరాబాద్ టీమ్కు భువనేశ్వర్ కుమార్, రాజస్థాన్కు సంజు శాంసన్ సారథ్యం వహిస్తున్నారు. రెగ్యూలర్ కెప్టెన...
సోదరి పెళ్లికి రూ. 8 కోట్లు బహుమతి.. దెబ్బకి అందరూ షాక్
నాగౌర్: కట్నం అడిగినంత ఇవ్వలేదని, తక్కువ కట్నం ఇచ్చారని వరుడు పెళ్లికి నో చెప్పిన ఘటనలు చాలానే ఉన్నాయి. చివరి నిమిషంలో వరకట్నం కారణంగా పెళ్లికొడుకు లేదా పెళ్లికొడుకు తల్లిదండ్రులు పెళ్లి రద్దు...
గాంధీ కుటుంబాన్ని బిజెపి నిత్యం అవమానిస్తోంది..
గాంధీ కుటుంబాన్ని బిజెపి నిత్యం అవమానిస్తోంది
పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రే కించపరుస్తూ మాట్లాడారు
అయినా మౌనంగా ఉంటున్నాం
ఈ దేశ ప్రజాస్వామ్యం నా కుటుంబంతో ముడిపడి ఉంది
సత్యం కోసం నిరంకుశ పాలనపై పోరాడుతూనే ఉంటాం
బిజెపిపై నిప్పులుచెరిగిన ప్రియాంక...