Home Search
దవాఖాన - search results
If you're not happy with the results, please do another search
ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు కల్పిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ...
ఆర్టీసీ ఆస్పత్రిలో అత్యాధునిక వసతులు
క్లిష్ట పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఆర్టీసీ
ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్లోని తార్నాక ఆర్టీసీ...
మతపిచ్చి ఓ కేన్సర్
ఎట్టి పరిస్థితుల్లోనూ దాని బారిన పడొద్దు
తాత్కాలికంగా అది అనిపించినా శాశ్వత ప్రయోజనాలు దెబ్బతింటాయి
ప్రశాంతమైన వాతావరణం లేకపోతే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయా?
టిమ్స్ ఆస్పత్రుల్లో
పేదలకు ఉచితంగా
కార్పొరేట్ స్థాయి
వైద్యం ఇండియాలో
కరెంట్...
మాతాశిశు సంరక్షణకు పెరిగిన ప్రాధాన్యం
గర్భిణులు,బాలింతల్లో రక్తహీనత నివారణకు చర్యలు
తొమ్మిది జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా కెసిఆర్ న్యూటిషన్ కిట్
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మాతా శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. మహిళా సాధికారత, సంక్షేమం, సమగ్ర...
వైద్యారోగ్య రంగంలో తెలంగాణను నెంబర్ వన్ గా నిలుపుతాం..
హైదరాబాద్: ఆరోగ్య, వైద్య రంగలో మనం దేశానికే ఆదర్శంగా ఉన్నామని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నగరంలోని కొత్తపేట(ఎల్బీనగర్), ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్(సనత్ నగర్),...
‘3’టిమ్స్లకు 26న సిఎం భూమిపూజ
ఇప్పటికే రూ.2,679కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు
కరోనా ఉధృతిలో గచ్చిబౌలిలో
మొదటి టిమ్స్ ఏర్పాటు కొత్తగా
నెలకొల్పే మూడింటితో హైదరాబాద్
నగరం నలుమూలలా నాలుగు
సూపర్ స్పెషాలిటీలు జనాభా
పెరగడంతో ఆస్పత్రులపై పెరిగిన
ఒత్తిడి ఉమ్మడి రాష్ట్రంలో
హైదరాబాద్లో ఒక్క...
చట్టబద్ధంగా రావాల్సిన నిధుల్లోనూ కోత
13,14,15వ ఆర్థిక సంఘాల కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.7,183కోట్లు వెంటనే విడుదల చేయాలి
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ చాలా స్పష్టంగా వివరాలిచ్చారు
దానికి సమాధానం ఇవ్వకుండా...
కేంద్రం తప్పుడు విధానాల వల్ల సాగు చట్టుబండలు
ఆరుగాలం కష్టించి పని చేస్తున్న దేశ రైతాంగాన్ని కేంద్రం నిరుత్సాహపరుస్తుంది
ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి
కాళేశ్వరం ప్రాజెక్టును విస్తరింప చేస్తున్నాం, చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఏడాదిలో పూర్తి చేస్తాం
పంటల దిగుబడిని పెంచడానికి బదులు ఉత్పత్తిని...
దళితబంధును వేగవంతం చేయండి
సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్
హైదరాబాద్ : ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకానికి ఎంపిక చేసిన అర్హులైన లబ్ధిదారులకు మరింత వేగంగా యూనిట్లు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు....
కంటికి రెప్పలా
ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు
ప్రజా వైద్యం, ఆరోగ్య రంగాల్లో రాష్ట్రం రోజురోజుకు గుణాత్మక ప్రగతిని సాధిస్తున్నది: ప్రపంచ ఆరోగ్య
దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన
రాష్ట్ర...
ప్రజలు మంచి ఆరోగ్యంతో జీవించాలి: సిఎం కెసిఆర్
హైదరాబాద్: ప్రజలు మంచి ఆరోగ్యంతో జీవించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్షించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సిఎం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కృషి...
ఆరోగ్య సూచీల్లో మొదటి స్థానం చేరాలి
ఆరోగ్య సూచీల్లో మొదటి స్థానం చేరాలి
వైద్యశాఖకు బడ్జెట్ డబుల్ చేసుకున్నాం
పోటీ పడి, నూతనోత్సాహంతో పని చేయాలి
ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీలు పెరగాలి
సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలి
ప్రైవేటులో సి- సెక్షన్లపై పరిశీలన చేయాలి
ఇక నుంచి నెలవారీగా సమీక్ష...
108 ‘సేవలు’ విస్తృతం
తెలంగాణ ఏర్పడిన తర్వాత 108 అంబులెన్స్ సేవలను మరింత విస్తృతం చేశాం
వాహనాల సంఖ్యను 430కి పెంచుకున్నాం చెడిపోయిన వాటి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్తవి చేర్చుకుంటున్నాం అన్ని సేవలు
ప్రజలకు ఏలోపం లేకుండా...
ప్రైవేటుకు దీటుగా ఆర్థో సేవలు
పేదలకు మరింత మెరుగైన ఆర్థోపెడిక్ చికిత్స
సర్కారు దవాఖానాల్లోనే
మోకాలి చిప్ప మార్పిడి
సర్జరీలు జరగేలా చూడాలి
అన్ని ఆసుపత్రులకు తగినంత
బడ్జెట్ ఇచ్చాం ఆసుపత్రుల
అభివృద్ధికి ఆరోగ్య శ్రీ నిధులు
విడుదల...
వైరస్ ముప్పు తప్పలేదు
ప్రతి ఒక్కరూ
వ్యాక్సిన్ వేసుకోవాలి
12--14 ఏళ్ల పిల్లలకు టీకా కార్యక్రమం ప్రారంభిస్తూ మంత్రి హరీశ్రావు
హైదరాబాద్లోని ఖైరతాబాద్లో 50పడకల సిహెచ్సి ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావం తగ్గింది తప్ప వైరస్...
వైద్య రంగంలో తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్ష: హరీశ్ రావు
హైదరాబాద్: తెలంగాణపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ''దేశంలోని అన్ని...
కొత్తగా ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేయండి : అక్బరుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్ : రాష్ట్రంలో పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేయాలని ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ కోరారు. విద్య, వైద్య,యువజన, క్రీడారంగాలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు....
బిజెపి, ఆప్!
పటిష్ఠమైన పార్టీ వ్యవస్థ, అనేక అనుబంధ సంస్థల నిరంతర అండదండలు, తన కరకు మతతత్వ భావజాలానికి అనుగుణమైన సామాజిక మనస్తత్వం ఇవన్నీ కలిసి భారతీయ జనతా పార్టీకి మరోసారి తిరుగులేని విజయాలను కట్టబెట్టాయి....
‘సంక్షేమం’గా ‘సాగు’దాం
కేంద్రం తీరు కాళ్లల్ల ప్రగతిశీల రాష్ట్రాలను నిరుత్సాహ పరుస్తోంది : మంత్రి హరీశ్రావు
రాష్ట్ర పెట్టుబడి రూ.2,56,958.51 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,89,274.82 కోట్లు
పెట్టుబడి వ్యయం ...
శంషాబాద్ లో లారీని ఢీకొట్టిన కారు: అన్నదమ్ములు మృతి
రంగారెడ్డి: లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎలికట్ల చౌరస్తాలోసోమవారం వేకువజామున లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో...