Home Search
అరెస్టు - search results
If you're not happy with the results, please do another search
భారీగా నకిలీ విత్తనాలు పట్టివేత: రాచకొండ సిపి
హైదరాబాద్: భారీగా నకిలీ విత్తనాలను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. నాలుగు ఏళ్లలో 10 మందిపై పిడి యాక్ట్ కేసులు నమోదు చేశామని రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. కాలం చెల్లిన విత్తనాలను...
కల్తిపై కత్తి
ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు
సూర్యాపేట జిల్లాలో పోలీసుల దాడులు
హైదరాబాద్లోని వనస్థలిపురం కేంద్రంగా దందా జరుగుతున్నట్లు దర్యాప్తులో గుర్తింపు
మన తెలంగాణ/హైదరాబాద్/సూర్యాపేట: నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు రూ.13 కోట్ల విలువ చేసే...
అంబేద్కర్ పోస్టర్పై ఘర్షణ: దళితుని హత్య
జైపూర్: తన ఇంటి ముందున్న అంబేద్కర్ పోస్టర్ను తొలగించడానికి ప్రయత్నించిన యువకులను అడ్డుకున్నందుకు దౌర్జన్యాకి గురి కావడమే కాక తరువాత హత్యకు గురైన సంఘటన రాజస్థాన్ హనుమాన్గఢ్ జిల్లాలో జరిగింది. బుధవారం ఈ...
కానిస్టేబుల్ పై దాడి… నలుగురు అరెస్ట్
సంగారెడ్డి: కానిస్టేబుల్పై కొందరు దాడికి పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరిగింది. నోవాపాన్ చౌరస్తాలో దేవీలాల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి వెళ్లినప్పుడు బాచుపల్లి స్టేషన్ కానిస్టేబుల్ కనకయ్యపై నలుగురు వ్యక్తులు...
సూర్యాపేటలో రూ.13.5 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు…
సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో నకిలీ విత్తన ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నకిలీ విత్తనాల కేసులో చింతలపాలెం పిఎస్ పరిధిలోని ద్వారకా సీడ్స్ కంపెనీ ఎండి శివారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.13.5...
కడుపులో కత్తి దిగినా… పోలీస్ స్టేషన్ కు పరుగెత్తాడు…
ముంబయి: పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని కత్తితో పొడవడంతో కడుపులో కత్తి దిగిన పోలీస్ స్టేషన్కు పరుగుపెట్టిన సంఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం........
వదిన ప్రాణం తీసిన మరిది ప్రేమ వివాహం
మహబూబ్నగర్: ప్రేమ పెళ్లి ఒకరి ప్రాణం తీసిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వెన్నచర్ల గ్రామంలో సంపంగి కృప, ఆత్మకూరి...
బిజెపి ఓటమికి రైతుల ప్రతిజ్ఞ
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన మే 26వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తి అయ్యింది. ఇంత సుదీర్ఘ కాలం ఆందోళన కొనసాగించడం...
ప్రగతి భవన్ వద్ద అన్నదమ్ముల హల్చల్
కారు కిందపడి ఒకరు, పెట్రోల్ పోసుకుని మరొకరు ఆత్మహత్యాయత్నం
ఇంటిని కబ్జాచేసేందుకు యత్నిస్తున్నారని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణ
బ్యాంక్ రుణం కట్టకపోవడంతో ఇల్లు జప్తు చేసిన అధికారులు
అరెస్టు చేసి బేగంపేట పోలీస్ స్టేషన్కు...
రూ.80 వేలకు కోడలిని అమ్మేసిన మామ
లక్నో: 80 వేల రూపాయలకు కోడలిని అమ్మేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బారబంకీ జిల్లా మల్లాపూర్ గ్రామంలో జరిగింది. చంద్రరామ్ అనే వ్యక్తికి కోడలు ఉంది. గుజరాత్కు చెందిన రామ్ గౌతమ్...
దళిత యువతిపై గ్యాంగ్ రేప్….
లక్నో: స్నేహితులతో బయటకు వెళ్లిన యువతిపై ఏడుగురు గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరేలీలో జరిగింది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన...
ఇన్స్టాగ్రాం నకిలీ ఖాతాతో వేధింపులు
మనతెలంగాణ, హైదరాబాద్ : ఇన్స్టాగ్రాంలో నకిలీ ఖాతా క్రియేట్ చేసి యువతిని వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్ను...
నకిలీ విత్తనాలు… 8 మంది అరెస్ట్: సిిపి
ఖమ్మం: నకిలీ విత్తన విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. లైసెన్స్ లేకుండా మిరప విత్తనాలు రైతులకు విక్రయిస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.16 లక్షలు విలువైన నకిలీ విత్తనాలు సీజ్...
బీరు సీసాతో పొడిచి…. ఆస్పత్రికి తీసుకెళ్లాడు…
అమరావతి: ఓ వ్యక్తిని మరో వ్యక్తి బీరు సీసాతో పొడిచి అనంతరం అతడికి సపర్యలు చేయడమే కాకుండా ఆస్పత్రికి తీసుకెళ్లిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలేంలో జరిగింది. వేట్లపాలేం గ్రామంలో...
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
కీసర పోలీస్స్టేషన్ పరిధిలో విషాదం
మన తెలంగాణ/కీసర: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన శుక్రవారం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో చోటు...
ప్రధాని మోడీని చంపేస్తానని ఫోన్..
ఢిల్లీ పోలీసుల అదుపులో యువకుడు
న్యూఢిల్లీ: పోలీసు కంట్రోల్ రూముకు ఫోన్ చేసి ప్రధాని నరేంద్ర మోడీని చంపుతానని బెదిరించిన ఒక 22 ఏళ్ల యువకుడిని ఈశాన్య ఢిల్లీలోని ఖజూరి ఖాస్ ప్రాంతంలో పోలీసులు...
తండ్రి బర్త్ డే…. కేక్ కోసం బయటకు వెళ్లిన కుమారుడు శవంగా మారి…
ఢిల్లీ: తండ్రి భర్త్ డే వేడుకలు ఘనంగా జరపాలని ఓ యువకుడు కేక్ కోసం బయటకు రావడంతో అతడిని పలుమార్లు గుర్తు తెలియని వ్యక్తులు పొడిచి హత్య చేసిన సంఘటన ఢిల్లీలోని అంబేడ్కర్...
భార్యను గొడ్డలితో నరికి… నడి వీధుల్లోకి లాక్కెళ్లాడు….
జైపూర్: దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్యను భర్త గొడ్డలితో నరికి మృతదేహాన్ని వీధుల్లోకి లాక్కెళ్లిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం రామ్పూర పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... పింటూ (40)...
అస్సాంలో వైద్యుడిపై దాడి… 24మంది అరెస్ట్
హోజాయ్: అస్సాం రాష్ట్రం హోజాయ్ జిల్లాలోని కోవిడ్ కేర్ సెంటర్లో మరణించిన రోగి కుటుంబసభ్యులు ఓ జూనియర్ డాక్టర్ పై మంగళవారం దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో 24 మందిని పోలీసులు అరెస్ట్...
పోలీసులకు చిక్కిన ఇద్దరు మావోయిస్టులు
హైదరాబాద్: ఇద్దరు మావోయిస్టులు పోలీసులకు చిక్కిన సంఘటన వరంగల్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. దండకారుణ్య జోన్ డివిజనల్ కమిటీ కార్యదర్శి, కొరియర్ ను అరెస్టు చేశారు. కోవిడ్-19 చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన...