Saturday, April 27, 2024

సూర్యాపేటలో రూ.13.5 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు…

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో నకిలీ విత్తన ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నకిలీ విత్తనాల కేసులో చింతలపాలెం పిఎస్ పరిధిలోని ద్వారకా సీడ్స్ కంపెనీ ఎండి శివారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.13.5 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News