Home Search
సామాజిక న్యాయం - search results
If you're not happy with the results, please do another search
శూన్యసంస్కృతిలో అమెరికా, భారత్!
అధికార, ధన, మత బలాలతో అధిక సంఖ్యాక అనుబంధ శ్రోతలతో ప్రతీకార శతృత్వ శూన్య సంస్కృతి పెరుగుతుంది. దీన్ని సవాలుగా స్వీకరించాలి. మానవ సమాజాల్లో వ్యక్తుల సామాజిక ప్రవర్తనలు, నిబంధనలు, జ్ఞానం, నమ్మకాలు,...
మావోయిస్టుల ప్రభావం తగ్గించాం.. మత కలహాల్లేవు
రాష్ట్రంలో 4.65% నేరాలు పెరిగాయి, డయల్ 100కు 11.24లక్షల ఫిర్యాదులు, షీటీమ్స్తో మహిళల భద్రతకు భరోసా, 800 పోలీస్స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు, పోలీసులపై ప్రజలకు విశ్వాసం పెరిగింది, 11 జాతీయ అవార్డులను సంపాదించగలిగాం,...
కరాటే కళ్యాణిపై కేసు
హైదరాబాద్ : అత్యాచారానికి గురైన బాలిక వివరాలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన సినీనటి కరాటే కల్యాణిపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని నెలల క్రితం సైదాబాద్, సింగరేణి కాలనీలో...
బిజెపి ఎంఎల్ఎ రాజాసింగ్పై భూ వివాద ఆరోపణలు
బిజెపి ఎంఎల్ఎ రాజాసింగ్పై భూ వివాద ఆరోపణలు.. ఏం జరగనుందో..?
హైదరాబాద్: గోషామహల్ ఎంఎల్ఎ రాజాసింగ్పై సోషల్ మీడియా వేదికగా మాజీ కార్పోరేటర్, టిఆర్ఎస్కు చెందిన ముఖేష్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళ్హాట్...
రాజ్యాంగమే మహోన్నత గ్రంథం
భిన్నత్వంలో ఏకత్వ సూత్రాన్ని అనుసరిస్తున్న అఖండ భారత దేశంలోని కోట్లాది ప్రజల పరిపాలన ప్రజాహిత గ్రంథం భారత రాజ్యాంగం. చారిత్రకంగా మానవ నిర్మిత అడ్డుగోడలై కుల, మత, లింగ, భాష , ప్రాంతం...
లెక్కతేలాలి, వాటా దక్కాలి
సమ సమాజ స్థాపన కోసం జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి సరైన ప్రాతిపాదికన చేరాలంటే కచ్చితంగా ఒబిసి కుల గణన జరిగి తీరాల్సిందే. వేల ఏళ్ళ నుండి భారతదేశం కులాల...
అరకొర ఏర్పాట్ల కోర్టులు
న్యాయం దక్కేదెలా? : సిజెఐ ఎన్.వి.రమణ
ముంబై : దేశంలోని న్యాయస్థానాలలో మౌలిక ఏర్పాట్లు దయనీయ స్థితిలో ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ సక్రమ...
రోజులు మారాయ్ చట్టాలూ మారాలి
నేటి కాలానికి, ప్రజల అవసరాలకు తగినట్లుగా చట్టాలను పునఃపరిశీలించి, సంస్కరించాలి
ఆచరణాత్మకంగా మార్చాలి : కటక్ సభలో సిజెఐ ఎన్.వి. రమణ
కటక్: నేటి కాలానికి, ప్రజల అవసరాలకు తగినట్లుగా ఉండేందుకు వీలుగా...
అవసరమైతే కోటా దాటాలి
కులాల వారి గణన కీలకం: లాలూ
పాట్నా/న్యూఢిల్లీ : దేశంలో కులాలవారిగా జనగణన జరగాల్సిన అవసరం ఉందని ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. మొత్తం దేశ జనాభాలో ఏ...
హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య
స్టేషన్ఘన్పూర్ దగ్గరి నష్కల్ రైల్వేస్టేషన్
సమీపంలో రైలు పట్టాలపై గురువారం
ఉదయం ఆత్మహత్య, బందోబస్తు నడుమ పోస్టుమార్టం, వరంగల్లో అంత్యక్రియలు పూర్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : సైదాబాద్ హత్యాచార ఘటన నిందితుడు రాజు స్టేషన్ఘన్పూర్ దగ్గరి నష్కల్ రైల్వే...
కేంద్ర మంత్రి వర్గంలో 53 మంది బడుగు బలహీన వర్గాలే: రాజేందర్
హుజూరాబాద్: సామాజిక వర్గాల సమతుల్యతతో తొలిసారి కేంద్ర మంత్రివర్గానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తగిన న్యాయం చేశారని మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్ ప్రశంసించారు. 80 మంది మంత్రుల్లో...
ఒకానొక ప్రాదేశిక కవి
భారతదేశ స్వాతంత్య్రానంతర రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక పరిణామాలతో తెలుగు కవులు నిరంతరం తలపడుతూనే ఉన్నారు. స్వాతంత్య్రం కంటే ముందే మొదలై స్వాతంత్య్రానంతరం కూడా కొనసాగిన రైతాంగ సాయుధ పోరాటం (1946-1951) నాటి...
ఆగని అమానుషం!
ఈ దేశ సామాజిక స్వరూప స్వభావాల రీత్యా ఇది ఎన్నటికీ సమసిపోని అనునిత్య వేదనాభరిత సమస్య అనడం అబద్ధం కాబోదు. దేశంలో ప్రతి రోజూ లేదా ప్రతి క్షణం ఎక్కడో ఒక చోట...
దళితబంధు భేష్
కెసిఆర్ను అభినందిస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది
ఆయన మాట అంటే వెనుకకు పోయేటోడు కాదు
దళితబంధు ఆలస్యమైనా అమృతమే, ఒక శుభ పరిణామం
స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా
సమావేశంలో కాంగ్రెస్ ఎంఎల్సి జీవన్రెడ్డి
మన తెలంగాణ/జగిత్యాల: సిఎం కెసిఆర్...
తెలంగాణ మార్గమే మేలు
వ్యాజ్యాల పరిష్కారంపై సిజెఐ రమణ
సంధి ప్రక్రియ మహాభారతం నాటిదే
కృష్ణుడు ఈ బాటలోనే సాగిన వ్యక్తి
ఘర్షణల నివారణకు పలు మార్గాలు
పెండింగ్ కేసులపై తప్పుడు లెక్కలే
న్యూఢిల్లీ : వ్యాజ్యాలకు మధ్యవర్తిత్వ...
విదేశీ అప్పు ఊబిలో దేశం!
‘అధికార కేంద్రాన్ని కాపాడుకోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్దేశం లేదు, రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి పతనం కేవలం పాలకుల అవినీతి వల్లనే....
మకర హృదయంలో మానవీయ కోణం
ఇటీవలి తెలంగాణ కవిత్వం పాయలు పాయలుగా ప్రవహిస్తూ విభిన్న వస్తువుతో మిగుల ఆసక్తిని కలిగిస్తున్నది. విభిన్న ప్రక్రియలతో సాహితీ వాతావరణాన్ని సుసంపన్నం చేస్తున్నది. అన్ని ప్రక్రియలతో పాటు పద్యకవిత్వం వైరుధ్యమైన అంశాలకు కూడా...
సకల కళల ఖజానా తెలంగాణ!
మహాత్మా గాంధీ అంతటి మహనీయుడు ‘గంగా జమున తెహ్ జీబ్‘ గా అభివర్ణించిన నేల - తెలంగాణ!!. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో భారతదేశంలోనే ప్రముఖమైనది - తెలంగాణ!!. ఉత్తర భారతదేశం,...
ఈటల అభినవ ఫూలే అయితే… అట్టడుగు వర్గాల భూములు ఆయనకెందుకు?
మనతెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ 18 ఏళ్ల ప్రజాజీవితం తర్వాత కూడా ఆయన ప్రజాప్రతినిధిగా మారలేదని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, బిసి కమిషన్ మాజీ సభ్యులు డాక్టర్ వకుళాభవరణం కృష్ణమోహన్రావు...
మరాఠా రిజర్వేషన్లు చెల్లవు
తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు .....
మహారాష్ట్రలో ప్రకంపనలు
కేంద్రం జోక్యానికి థాకరే వినతి
న్యూఢిల్లీ : మరాఠా రిజర్వేషన్ల కోటాపై సుప్రీంకోర్టు బుధవారం సంచలనతీర్పు వెలువరించింది. రిజర్వేషన్ల కోటా ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతాన్ని మించరాదని, ఇది...