Home Search
మావో - search results
If you're not happy with the results, please do another search
నక్సల్స్పై నాలుగు అస్త్రాలు
శాంతిభద్రతల కోణంలో మావోయిస్టులను కట్టడి చేయడం నిధులు అందకుండా చూడడం అనుబంధ సంఘాలకు కళ్లెం వేయడం మారుమూల ప్రాంతాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం
కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపు,
టెలికమ్యూనికేషన్స్ బలోపేతం,...
ఎపి సీమ ఎత్తిపోతలతో ‘పాలమూరుకు’ ముప్పు
పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులిచ్చి నీటి కేటాయింపులు జరపాలి, కెఆర్ఎంబి, జిఆర్ఎంబి గెజిట్ అమలు వాయిదా వేయాలి, ఉమ్మడి ప్రాజెక్టులనే గెజిట్ నోటిఫికేషన్ పరిధిలో ఉంచాలి, రాష్ట్రం ఏర్పడక ముందరి 11 ప్రాజెక్టులను అనుమతి...
ఎపి సిఎం ఢిల్లీ పర్యటన రద్దు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం నాటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం వ్యాయామ సమయంలో సిఎం జగన్కు కాలు బెణకడంతో నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని...
నేడు ఢిల్లీకి సిఎం కెసిఆర్
26న హోం శాఖ సమావేశానికి హాజరు కానున్న ముఖ్యమంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ ఈ నెల 26వ తేదిన...
మరోసారి ఢిల్లీకి సిఎం కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మూడు రోజులపాటు సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగనున్నట్లు సమాచారం.రేపు ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశం అనంతరం మధ్యాహ్నం...
శారదక్క లొంగుబాటులో ఉత్కంఠ..?
హైదరాబాద్: ప్రజా సమస్యల కోసం ఉదమ్య బాట పట్టిన హరిబూషన్ సంచాలనాలకు కేంద్రం బింధువై తన దైన శైలిలో ఉద్యమాలను బలోపేతం చేసిన నాయకుడి భార్య జెజ్జరి సమ్మక్క అలియాస్ శారద అక్క...
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దు
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఢిల్లీ పర్యటనపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని, ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగా ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్...
సామ్రాజ్యవాద దళారుల సృష్టి కరోనా
మన తెలంగాణ/కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ విప్లవాత్మకమైన వాతావరణంలో 17వ వార్షికోత్సవం జరుపుకోబోతోందని, కేంద్రం చేపట్టిన సమాధాన్కు గట్టిగా బదులిస్తామని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు...
రాష్ట్ర ఐపిఎస్ల కోటాను పెంచండి
పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా అదనంగా 56 మందిని ఇవ్వాలి
వారి సంఖ్యను ప్రస్తుతం ఉన్న 139 నుంచి 195 చేయాలి
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తి గతంలో గల...
ప్రధానికి 10 వినతులు
ఢిల్లీలో నరేంద్ర మోడీతో సిఎం కెసిఆర్ భేటీ
యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ ఆహ్వానం
50ని॥ల పాటు సాగిన సమావేశం రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై వినతులతో పది లేఖలను...
ప్రధాని మోడీతో సిఎం కెసిఆర్ భేటి
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు శుక్రవారం భేటి అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం కెసిఆర్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని నివాసంలో నరేంద్రమోడీతో చర్చించారు....
మంత్రి కెటిఆర్ను కలిసిన సిపి స్టీఫెన్ రవీంద్ర
హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం నాడు మంత్రి కెటిఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రగతిభవన్లో మంత్రి కెటిఆర్ను కలిసిన సిపి స్టీఫెన్ రవీంద్ర ఒక...
ఆరుగురు సైనికులకు శౌర్యచక్ర
ఉగ్రవాదులను హతమార్చడంలో
ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు..
కెప్టెన్ అశుతోష్కుమార్కు మరణానంతరం
న్యూఢిల్లీ: 2021 స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఆరుగురు సైనికులను శౌర్యచక్ర అవార్డుకు ఎంపిక చేశారు. గతేడాది జమ్మూకాశ్మీర్లో చేపట్టిన యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు...
జార్ఖండ్ జడ్జి హత్య!
అన్ని స్థాయిల్లోని న్యాయమూర్తులకు స్వేచ్ఛ లభించినప్పుడే న్యాయ వ్యవస్థ స్వేచ్ఛగా మనగలుగుతుందని, రాజకీయ ఒత్తిళ్ల నుంచి జడ్జిలకు రక్షణ కల్పించడం అత్యంత అవసరమని న్యాయమూర్తులు డి.వై చంద్రచూడ్, ఎంఆర్ షా లతో కూడిన...
భారీగా గంజాయి పట్టివేత
మన తెలంగాణ/కొత్తగూడెం/ఖమ్మం ప్రతినిధి: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకేరోజూ భారీ ఎత్తున్న గంజాయి పట్టుబడింది. చేపలు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల మాటునా అక్రమంగా గంజాయిని రవాణా చేస్తుండగా పోలీసులు వల వేసి పట్టుకున్నారు. దాదాపు...
మేడ్చల్ జిల్లాలో ఎన్ఐఏ సోదాలు
హైదరాబాద్: దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసులో మేడ్చల్ జిల్లా మురహరిపెల్లిలో ఉంటున్న కొమ్మురాజుల కనకయ్య ఇంట్లో ఎన్ఐఎ అధికారులు తనిఖీలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో దొరికిన పేలుడు...
ఛత్తీస్గఢ్లో ఏడుగురు గ్రామస్తుల అదృశ్యం
నక్సల్స్ కిడ్నాప్ చేసినట్లు పోలీసుల అనుమానం
రాయపూర్: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాకు చెందిన ఒక గ్రామంలో ఏడుగురు వ్యక్తుల ఆచూకీ గత రెండు రోజులుగా తెలియడం లేదని, వారిని మావోయిస్టులు కిడ్నాప్ చేసి ఉంటారని...
ఎల్గార్ కేసు జాతీయ అంశం: ఎన్ఐఎ
ఎల్గార్ కేసు జాతీయ అంశం
అందువల్లే కేంద్రం మాకు అప్పగించిందిః ఎన్ఐఎ
రాజకీయ దురుద్దేశాలున్నాయి: నిందితులు
ముంబయి: జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలున్నందునే ఎల్గార్ పరిషద్మావోయిస్ట్ లింక్ల కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కేంద్రం సుమోటోగా...
స్టాన్స్వామి కస్టడీ మృతి.. ఏ విధంగాను సమర్థనీయం కాదు
84 ఏళ్ల వృద్ధుడు ప్రభుత్వాన్ని కూలదోస్తాడా?: సంజయ్ రౌత్
ముంబయి: ఎల్గర్ పరిషత్మావోయిస్టు లింక్ కేసులో నిందితుడు ఫాదర్ స్టాన్ స్వామి కస్టడీలో మృతి చెందడం ఏ విధంగాను సమర్థనీయం కాదని, ఒక వేళ...
స్టాన్ స్వామి దళితుల ‘దైవం’
రోమన్ క్యాథలిక్లో జీసస్ సమాజ సభ్యులను జెసూట్స్ అంటారు. 1534లో సెయింట్ ఇగ్నేషియస్ లయోలా, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఈ సమాజాన్ని స్థాపించారు. సంస్కరణలకు వ్యతిరేకంగా మత హింసలు చెలరేగినప్పటికీ రోమన్ క్యాథలిక్...