Home Search
మావో - search results
If you're not happy with the results, please do another search
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ముగ్గురు మృతి
బీజాపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులోని అడవుల్లో సోమవారం ఉదయం నక్సల్స్, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల పోరులో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అయితే, మరణించిన వ్యక్తులు నక్సల్స్ లేక...
నేపాల్ ప్రతిష్టంభన
ప్రజలు పువ్వుల్లో పెట్టి అధికారం అప్పగించినా నాయకులు వ్యక్తిగత స్వార్థ అహంకారాలతో దానిని బూడిదలో పోసిన పన్నీరుగా చేస్తున్న ప్రత్యక్ష ఘట్టం మన పొరుగునున్న నేపాల్లో కళ్లకు కడుతున్నది. అధికార నేపాల్ కమ్యూనిస్టు...
కరోనాతో 10 మందికి పైగా నక్సల్స్ మృతి
దంతెవాడ: దేశంలో కోవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా కరోనా మహమ్మారి బారినపడి పదిమందికి పైగా మావోయిస్టులు మృతి చెందిన సంఘటన ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లా దక్షణి బస్తర్ అడవుల్లో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని...
నేపాల్లో కూలిన ఓలి సర్కారు
ఖాట్మండూ : నేపాల్లో ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలి పదవీచ్యుతులు అయ్యారు. ఆదివారం నేపాల్ పార్లమెంట్లో జరిగిన విశ్వాస పరీక్షలో ఓలీ ఓటమి పాలయ్యారు. దీనితో అక్కడ ప్రభుత్వం కుప్పకూలింది. ప్రతినిధుల...
ఛత్తీస్గఢ్ ఎదురుకాల్పులలో రూ. 5 లక్షల రివార్డు గల నక్సల్ మృతి
రాయపూర్: ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో మంగళవారం పోలీసులు జరిపిన ఎదురుకాల్పులలో ఒక నక్సల్ మరణించాడు. అతని తలపై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉందని దంతేవాడ జిల్లా ఎస్పి అభిషేక్ పల్లవ మంగళవారం...
బెంగాల్ హింస!
మూడు దశల పోలింగ్ దాదాపు ప్రశాంతంగా ముగిసిపోయిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో శనివారం నాటి నాలుగో దశ ఊహించని రీతిలో రక్తసిక్తమైంది. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరక్కుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా...
పోలీసులు మాకు శత్రువులు కాదు
పోలీసులు మాకు శత్రువులు కారు
ఏకకాలంలో 2వేల మంది పోలీసులు మాపై దాడి చేశారు
పోలీసుల దాడికి మేం ప్రతిదాడి మాత్రమే చేశాం
బందీగా ఉన్న రాకేశ్వర్ను విడిచిపెడతాం
మావోయిస్టు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ లేఖ...
సిరిసిల్ల జిల్లాలో టిఫిన్ బాంబు కలకలం….
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం మర్రిమడ్ల అటవీ శివారులో టిఫిన్ బాక్స్ బాంబు కలకలం సృష్టించింది. దీంతో బాంబు డిస్పోజల్ టీమ్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మావోయిస్టులు,...
దారుణమారణ ఎత్తుగడ
చత్తీస్గఢ్లోని బీజాపూర్ వద్ద దండకారణ్యంలో శనివారం నాడు మావోయిస్టులు జరిపిన అసాధారణమైన మారణకాండ తీవ్రంగా ఖండించదగినది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బలగాలకు, మావోయిస్టులకు మధ్య దట్టమైన అడవుల్లో యుద్ధ వాతావరణం ఇలా ఎంత...
టార్గెట్ హిడ్మా
మరికొందరు మావోయిస్టు కమాండర్ల ఏరివేత లక్షం
ఆపరేషన్ ప్రహర్3 చేపట్టాలని నిర్ణయం
రాయ్పూర్/న్యూఢిల్లీ : చత్తీస్గఢ్లోని బీజాపూర్ ఎన్కౌంటర్లో ఊహించని రీతిలో తీవ్ర నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకోవాలని ఇటు కేంద్ర ప్రభుత్వం,...
సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని ఖండిస్తున్నా: కేశవ రావు
మనతెలంగాణ/హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలున్నాని ఆరోపణలు ఎదుర్కొంటూ నాగపూర్ జైల్లో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని తాను ఖండిస్తున్నానని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపి డా. కేశవరావు ఓ ప్రకటనలో...
చత్తీస్గఢ్లో భీకరపోరు
మావోయిస్టుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి, 12 మంది పోలీసులకు గాయాలు
మనతెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం: శనివారం మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా, తెర్రం పోలీస్స్టేషన్ పరిధిలోని జొన్నగూడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో...
ప్రొ.సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించిన ఢిల్లీ వర్శిటీ కళాశాల
ఢిల్లీ వర్సిటీ అనుబంధ రామ్లాల్ ఆనంద్ కాలేజీ నిర్ణయం
భార్య వసంతకు సమాచారం, కోర్టుకు వెళతానని ప్రకటన
న్యూఢిల్లీ : అసిస్టెంట్ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను ఢిల్లీ వర్శిటీ అనుబంధమైన రామ్లాల్ ఆనంద్ కాలేజీ సర్వీసు...
ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి..
ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. శనివారం బీజాపూర్ జిల్లాలోని సిల్గర్ అటవి ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో సిఆర్ పిఎఫ్, డిఆర్ జి జవాన్లు...
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్ఐఎ సోదాలు
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్ఐఎ సోదాలు
64 మందిపై ఉపా కేసు నమోదు
ఆరుగురు అరెస్ట్...నలుగురికి నోటీసులు
రూ.10లక్షల నగదు, విప్లవసాహిత్యం స్వాధీనం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో 31 ప్రాంతాల్లోని 64 మంది పౌరహక్కులు, ప్రజా...
మమతవి ఓటు బ్యాంకు రాజకీయాలు
ప్రధాని మోడీ ఆరోపణ
పురూలియ(పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా గిరిజన...
ఉద్యమాలే కొల్లూరి చిరంజీవి ఊపిరి
విద్యార్థి దశ నుంచి మొదలు విశ్రాం తి దశ వరకు ఒక ఐదు దశాబ్దాల పాటు విరామమెరుగక వివిధ ఉద్యమాలతో మమేకమై తోటివారిని ముందుకు నడిపించిన మార్గదర్శి కొల్లూరి చిరంజీవి. వరంగల్ ఎంజిఎం...
బెయిల్పై వరవరరావు విడుదలకు తొలగిన అడ్డంకులు
ముంబయి: ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితునిగా ఉన్న విప్లవ కవి వరవరరావుకు రెండు పూచీకత్తుల స్థానంలో తాత్కాలికంగా నగదు పూచీకత్తు సమర్పించి బెయిలు పొందడానికి బొంబాయి హైకోర్టు అనుమతించింది. అనారోగ్యంతో బాధపడుతున్న...
నేపాల్ సుప్రీం తీర్పు
నేపాల్లో కథ తల్లకిందులయింది. పాలక నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(ఎన్సిపి) లో తిరుగుబాటు తట్టుకోలేక ప్రధాని కెపి శర్మ ఓలి గత డిసెంబర్లో రద్దు చేయించిన పార్లమెంటు దిగువ సభ (ప్రతినిధుల సభ)కు సుప్రీంకోర్టు...
కోబ్రా విభాగంలో తొలి మహిళా కమాండోల చేరిక
నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో విధి నిర్వహణ
గుర్గావ్: అడవులలో యుద్ధం చేయడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన కోబ్రా కమాండో విభాగంలో మొట్టమొదటిసారి 34 మంది సిఆర్పిఎఫ్ మహిళా సిబ్బందికి స్థానం దక్కింది. వీరిని త్వరలో...