Wednesday, May 15, 2024

మరోసారి ఢిల్లీకి సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మూడు రోజులపాటు సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగనున్నట్లు సమాచారం.రేపు ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశం అనంతరం  మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ తరవాత బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సిఎం కెసిఆర్ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ జరగబోయే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో సిఎం కెసిఆర్ పాల్గొననున్నారు.

CM KCR again to go Delhi on Sep 25th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News