Home Search
కాంగ్రెస్ పార్టీ - search results
If you're not happy with the results, please do another search
మర్రి చెన్నారెడ్డికి నివాళులు
మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ సిఎం, మాజీ గవర్నర్ చెన్నారెడ్డి 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఇందిరాపార్క్ చెన్నారెడ్డి రాక్ గార్డెన్లో ఆయన సమాధి వద్ద టిపిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నాందెండ్ల...
జాతీయ ప్రత్యామ్నాయ యత్నాలు
దేశ ఆకాశాన్ని ఏడేళ్లుగా కమ్ముకొన్న కాషాయాంబరం వెలిసిపోతున్న సంకేతాలు వెలువడుతున్నాయనుకోవచ్చా?రాజ్యాంగం రంగు మార్చకుండానే దిక్కు మార్చేస్తున్న ఉక్కు చేతుల దిక్కుమాలిన పాలనకు ప్రజలు స్వస్తి చెప్పే రోజులు చేరువవుతున్నాయని ఊహించవచ్చా? త్వరలో జరగనున్న...
ప్రత్యామ్నాయం వైపు దక్షిణాది చూపు
మతం పేరుతో విభజన, ప్రజల్లో విద్వేషాలు, మైనారిటీల, పౌరసత్వం పేరుతో అణచివేత, గుజరాత్ అల్లర్లను గుర్తుచేస్తూ మధ్య యుగాల్లా మత ఘర్షణలకు ప్రేరేపణ, ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడం, రైతులనూ వదలకపోవడం, లఖింపూర్ ఖేరిలో...
అన్నీ అమ్మేశారు, ఇంకెక్కడి రిజర్వేషన్లు!
నేడు రిజర్వేషన్లు దేశంలోని అన్నికులాలకు అందుతున్నాయి. పైగా దేశ జనాభాలో కేవలం 5 శాతం ఉన్న ప్రజలకు నేడు 10 శాతం రిజర్వేషన్లు అందుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలన్నీ అమ్మేసిన బిజెపి, కాంగ్రెస్ లు...
ఉద్యానవనాల అభివృద్ధిలో అధికారుల నిర్లక్ష్యం
నిధులు మంజూరు చేసినా కొనసాగని పనులు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన
పాపిరెడ్డినగర్ పార్కు
పార్కు కోసం ప్రజల నిరీక్షణ
మనతెలంగాణ/ కూకట్పల్లి: అధికారుల నిర్లక్ష్యంతో ఉద్యానవనాలు అ భివృద్ధికి నోచుకోవడంలేదు. ప్రజా ప్రతినిధులు కోట్లాది రూపాయ...
తాజ్ మహల్ను కూడా తీసివేయమంటారా? బిజెపిపై విహెచ్ ఫైర్
హైదరాబాద్: ఎపి గుంటూరులోని పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా టవర్ను కూల్చేయాలని రాజాసింగ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ విహెచ్ స్పందించారు. ప్రజల దృష్టి...
మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత
ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం
నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు
మన తెలంగాణ/ హైదరాబాద్, జహీరాబాద్ : మాజీ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ నేత మొహమ్మద్ ఫరీదుద్దీన్(64) బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాద్లోని ఆసుపత్రిలో...
దిగొచ్చిన కేంద్రం
సిఎం కెసిఆర్, మంత్రులు, ఎంపిల బృందం పోరాట ఫలితం
మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలుకు కేంద్రం అంగీకారం
ఖరీఫ్ సీజన్లో అదనపు సేకరణకు ఆమోదం
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆహార...
పిసిసి చీఫ్ను మార్చండి
వ్యక్తిగత ప్రతిష్ట కోసమే
రేవంత్ పనిచేస్తున్నారు
పార్టీ డైరెక్షన్లో నడిచేలా
చూడండి సొంత
జిల్లాలోనూ ఎంఎల్సి
అభ్యర్థిని బరిలోకి
దింపలేదు
కాంగ్రెస్ హైకమాండ్కు
పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్
జగ్గారెడ్డి లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: టిపిసిసి చీఫ్...
సాగు చట్టాలను మళ్లీ తీసుకు వచ్చే ఉద్దేశం లేదు
నేను అలా అనలేదు, కాంగ్రెస్ గందరగోళం సృష్టిస్తోంది
కేంద్రమంత్రి తోమర్ యూటర్న్
న్యూఢిల్లీ: నూతన సాగు చట్టాలపై కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ యూటర్న్ తీసుకున్నారు. సాగు చట్టాలను స్వల్ప మార్పులతో మళ్లీ తీసుకు...
బిజెపితో రేవంత్ కుమ్మక్కు
రేవంత్, బిజెపి నేతలు బూతులకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు
కాంగ్రెస్ పార్టీ నిర్వహించేది రచ్చబండ కాదు..
తమ పతనానికి తవ్వుకుంటున్న బొంద
తెలంగాణ రాష్త్ర ప్రజలను బిజెపి అవమానిస్తోంది
టిఆర్ఎస్ ఎంఎల్ఎ జీవన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపాటు
హైదరాబాద్:...
పివి ఆలోచనలను కెసిఆర్ అమలు చేస్తున్నారు: కెకె
మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ ప్రధాన మంత్రి పివి నరసింహారావు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి...అజాత శత్రువు.. సంస్కరణల ఆరాధ్యుడని టిఆర్ఎస్ పార్టీమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు అన్నారు. ప్రధానంగా దేశంలోని పలు కీలక...
దేశం కోసం 32 తూటాలకు బలయిన ఇందిరను విస్మరిస్తారా?
కేంద్రం తీరుపై కాంగ్రెస్ ధ్వజం
న్యూఢిల్లీ: పాకిస్థాన్నుంచి బంగ్లాదేశ్కు విముక్తి కల్పించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం దేశవ్యాప్తంగా విజయ్ దివస్ను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా మాజీ ప్రధాన మంత్రి...
మతం-మతతత్వం!
ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో అట్టహాసంగా గంగా హారతి కార్యక్రమం చేపట్టి యుపి ఎన్నికలకు ముందు హిందూ ఓటర్లను విశేషంగా ఆకట్టుకునే ప్రయత్నం చేయడానికి ఒక రోజు ముందు మొన్న ఆదివారం నాడు...
అమేథిలో పాదయాత్ర చేపట్టనున్న రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న ‘జన్ జాగరణ్ అభియాన్’లో భాగంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన పాత నియోజకవర్గం అయిన అమేథిలో డిసెంబర్ 18న పాదయాత్ర చేపట్టనున్నారు. రాహుల్ గాంధీ...
వారు గులాంలు… మాకు ఎదురులేదు
ఒకరు ఢిల్లీకి గులామైతే, మరొకరు గుజరాత్కు గులాం అని దాడి
రైతుల కోసమే కేంద్రంపై పోరు, అయినప్పటికీ బిజెపి, కాంగ్రెస్ సన్నాసులు టిఆర్ఎస్పై కువిమర్శలు చేస్తున్నారు, అసలు వాళ్లు మనుషులా... పశువులా? : కరీంనగర్...
కొత్త ఉద్యోగాలలో 40 శాతం మహిళలకే
మహిళలకు 50 శాతం రేషన్ షాపుల అప్పగింత
యుపి ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ వాగ్దానం
లక్నో: తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సృష్టించే 20 లక్షల కొత్త ఉద్యోగాలలో 40 శాతం మహిళలకు...
దేశ జిడిపిలో తెలంగాణ వాటా 5 శాతం: కెటిఆర్
హైదరాబాద్: దేశ జిడిపిలో తెలంగాణ వాటా ఐదు శాతమని కేంద్రమే ప్రకటించిందని మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టిపిసిసి ప్రధాన కార్యదర్శి చెల్మెడ లక్ష్మి...
ప్రధాని మోడీ విధాన తడబాటు
పార్టీ వ్యవహారాల్లో మినహా అధికార రాజకీయాల్లో ఏ మాత్రం అనుభవం లేకుండా నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి పుష్కర కాలం పాటు తిరుగులేని ఆధిపత్యం వహించిన తర్వాత, నేరుగా ప్రధాన మంత్రిగా ఏడేళ్లకు...
రైతుల కోసం నిలబడింది ఒక్క టిఆర్ఎస్సే: నిరంజన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: బాయిల్డ్ రైసు విధానాన్ని కేంద్రమే ప్రవేశపెట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి
నిరంజన్ రెడ్డి అన్నారు. ఆ విధానంపైనే ఇప్పుడు కేంద్రం పిల్లిమొగ్గలు వేస్తోందని ఆయన మండిపడ్డారు. దీనిపై కేంద్రం...