Home Search
ఆర్బిఐ - search results
If you're not happy with the results, please do another search
ఇన్సూరెన్స్ బోనస్ పేరుతో మోసం
రూ.15.37లక్షలు తీసుకుని మోసం చేసిన నిందితులు
యూపికి చెందిన ఇద్దరు నిందితుల అరెస్టు
హైదరాబాద్: ఇన్సూరెన్స్ చేస్తే రివర్సల్ బోనస్ పాయింట్లు, లాయల్టీ బోనస్ వస్తుందని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఇద్దరు నిందితులను...
పోటీ పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలి
లక్షలాది మంది రాస్తున్న యుపిఎస్సి తదితర పోటీ పరీక్షలను ఇంగ్లీష్, హిందీల్లోనే నిర్వహిస్తున్నారు ఇతర భాషల అభ్యర్థులు అనేక...
ఆన్లైన్లో మూత్రపిండాల అమ్మకం… సైబర్ నేరగాళ్ల మోసం…
హైదరాబాద్: అప్పులు తీర్చడం కోసం మూత్రపిండాలు అమ్మేందుకు సిద్దపడిన దంపతులను సైబర్ నేరగాళ్లు మోసం చేసిన సంఘటన హైదరాబాద్లోని ఖైరతాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వెంకటేష్-లావణ్య అనే దంపతులు ఇల్లు...
షర్మిల పార్టీకి స్క్రిప్ట్ రైటర్ జగనే
నారాయణ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణలో షర్మిల పార్టీకి నిర్మాత, స్క్రిప్ట్ రైటర్ ఎపి సిఎం జగన్ అంటూ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తెలంగాణలో టిఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకే షర్మిల...
స్వయం సహాయక సంఘాల రీపేమెంట్ అద్భుతం: కెటిఆర్
హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో రుణాల వసూలుకు సంబంధించి బ్యాంకులు కొంత ఉదారంగా వ్యవహరించి తిరిగి గాడిన పడే విధంగా ప్రయత్నం చేయాలని మంత్రి కెటిఆర్ సూచించారు. ప్రగతిభవన్లో ప్రేరణ...
పెరిగిన బంగారం రుణాలు
పసిడి రుణ విభాగంలో 33.8 శాతం పెరుగుదల
తక్షణ అవసరాల కోసం పసిడి రుణాలను ఆశ్రయిస్తున్న ప్రజలు
న్యూఢిల్లీ: గత 15 నెలల్లో కరోనా మహమ్మారి కారణంగా ప్రజల జీవనం, ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తం అయ్యాయి....
రైతులకు సకాలంలో పంట రుణాలను అందించాలి
బ్యాంకర్లను కోరిన మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్ధిక శాఖామాత్యులు టి. హరీశ్ రావు కోరారు. సోమవారం బిఆర్కెఆర్ భవన్...
జిడిపియే ప్రగతి ప్రతిబింబమా!
భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి జిడిపి పాతాళానికి పడిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 7.3గా నమోదైంది. ఇటీవల జాతీయ గణాంకాల కార్యాలయం ఈ డేటాను విడుదల చేసింది. ఒక నిర్దిష్ట...
మరో ఉద్దీపన ప్యాకేజీ
పర్యాటకం, విమానయానం, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు
సిద్ధం చేస్తున్న ఆర్థిక మంత్రిత్వశాఖ
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్తో పలు రంగాలు దారుణంగా దెబ్బతినడంతో దేశీయ ఆర్థిక వృద్ధి రేటు క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో పలు...
తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం
ఏప్రిల్లో 4.29 శాతం నమోదు
మార్చిలో 22.4 శాతానికి పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి
న్యూఢిల్లీ : ఆహార వస్తువుల ధరలు దిగిరావడం వల్ల ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.23 శాతం తగ్గి 4.29శాతాని కి చేరుకుంది....
రెండో దశను నివారించడంలో ఘోర వైఫల్యం
హెర్డ్ ఇమ్యూనిటీపై తొందరపాటు సూత్రీకరణలు
కొవిడ్ నియంత్రణ నిబంధనల పట్ల నిర్లక్షం
దేశంలోకి దిగుమతైన వేరియంట్లు
భారత్లో సెకండ్వేవ్ కారణాలపై నిపుణుల విశ్లేషణ
న్యూఢిల్లీ: గతేడాది ప్రారంభంలో భారత్లోకి చొరబడిన కరోనా మహమ్మారి ప్రభావం ఈ ఏడాది ఫిబ్రవరిలో...
రెపోరేటు, రివర్స్ రెపోరేటు యథాతథం…
ముంబయి: వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులేదని ఆర్బిఐ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న రెపోరేటు 4 శాతం, రివర్స్ రెపోరేటు 3.3 శాతంగానే ఉంచింది. ఐదో సారి వడ్డీ రేట్ల యథాతథంగా ఆర్బిఐ...
వ్యవసాయంతోనే జిఎస్డిపి పెరిగింది: కెసిఆర్
హైదరాబాద్: ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకునేందుకు అనేక ప్రతిపక్షాలు కేసులు వేశాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. కోటి ఎకరాల మాగాణం అని తాను కన్న కల కోటి 25 లక్షలకు వెళ్తోందన్నారు. గొదావరి...
మారటోరియంను పొడిగించమని చెప్పలేం
మారటోరియంను పొడిగించమని చెప్పలేం
ఆర్థిక విధానాలపై న్యాయసమీక్ష జరపలేం:సుప్రీంకోర్టు స్పష్టీకరణ
మారటోరియం సమయంలో వడ్డీపై వడ్డీని విధించవద్దని కేంద్రానికి ఆదేశం
న్యూఢిల్లీ: ఆర్థిక ప్యాకేజిలు, ఉద్దీపనలు ప్రకటించాలని, కేంద్రానికి, రిజర్వ్ బ్యాంకుకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని...
పిఎస్బిల ప్రైవేటీకరణకు రెండు చట్టాల సవరణ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రవేటీకరణకు గాను ఈ ఏడాది ఆఖరున ప్రభుత్వం రెండు చట్టాల్లో సవరణలు చేపట్టే అవకాశముంది. ప్రవేటీకరణ చేపట్టేందుకు బ్యాంకింగ్ కంపెనీల చట్టం (స్వాధీనం, బదిలీ) 1970, అలాగే బ్యాంకింగ్...
కీలక వడ్డీరేట్లు యథాతథం
ముంబయి: ఆర్బిఐ పరిధిలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచామని గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. రెపోరేటు, రివర్స్ రేపోరేటులో ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న రెపోరేటు(4 శాతం), రివర్స్ రెపోరేటు...
చైనాకు చెక్కేశారు
దా‘రుణ’యాప్ల నిందితుల కోసం రంగంలోకి సైబర్క్రైం
మనతెలంగాణ/హైదరాబాద్: ఆన్లైన్ లోన్ ఆప్స్ కంపెనీల డైరెక్టర్లు చైనాకు పారిపోవడంతో వారిని తిరిగి ఇండియాకు రప్పించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు, కేంద్ర ప్రభుత్వ సహాయంతో దర్యాప్తు వేగవంతం...
బజాజ్ ఫైనాన్స్పై రూ.2.25 కోట్ల జరిమానా
రికవరీ ఏజెంట్ వేధించినందుకు ఆర్బిఐ చర్యలు
న్యూఢిల్లీ : ఆర్థిక సేవల కంపెనీ బజాజ్ ఫైనాన్స్పై ఆర్బిఐ రూ.2.25 కోట్ల జరిమానా విధించింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీ ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్)...
ఆన్లైన్ యాప్లపై దాడులు.. బెంగళూరులో మరో ముగ్గురి అరెస్ట్
ఆన్లైన్ యాప్లపై సిసిఎస్ దాడులు
బెంగళూరులో మరో ముగ్గురు అరెస్ట్
అవగాహన కోసం పోలీసుల ప్రత్యేక కార్యక్రమం
మనతెలంగాణ/హైదరాబాద్: ఆన్లైన్ లోన్ యాప్ కేస్ లో బెంగుళూర్ లో హైదరాబాద్ సిసిఎస్ పోలీసుల దాడులు జరిపి...
ఇన్స్టాంట్ లోన్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవద్దు
హైదరాబాద్: గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాంట్ లోన్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవద్దని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. లోన్ తీసుకున్న వారు వేధింపులకు గురైతే వెంటనే డయల్ 100 లేదా...