Home Search
ఆర్బిఐ - search results
If you're not happy with the results, please do another search
ఐఎంపిఎస్, నెఫ్ట్తో చెల్లించవచ్చు
న్యూఢిల్లీ : ఏప్రిల్ 3వరకు ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) మారటోరియం విధించిన నేపథ్యంలో యస్ బ్యాంక్ తన ఖాతాదారులకు సూచనలు చేసింది. క్రెడిట్ కార్డు, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ...
యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా అరెస్టు
ముంబయి: యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్ను ఇడి అరెస్టు చేసింది. రానా కపూర్పై అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్...
ప్రతీ ఖాతాదారుడి డబ్బు సురక్షితం: నిర్మల
ఢిల్లీ: ఎస్ బ్యాంక్ లో ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతీ ఖాతాదారుడి డబ్బు సురక్షితంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఎస్ బ్యాంక్కు చెందిన...
క్రెడిట్ స్కోర్ గుడ్డిగా నమ్మొద్దు
కస్టమర్లతో బ్రాంచ్ల స్థాయిలో టచ్లో ఉండాలి
బ్యాంకులకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచన
న్యూఢిల్లీ: రుణగ్రస్తుల క్రెడిట్ స్కోర్ను గుడ్డిగా నమ్మొద్దని బుధవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వరంగ బ్యాంకులను హెచ్చరించారు. కస్టమర్లతో బ్రాంచ్ల...
రూ.2 వేల నోటుకు శుభం కార్డు?
ఈ నోట్లకు దూరంగా ఉంటున్న బ్యాంకులు
ఎటిఎంలలో 2 వేల నోట్లకు బదులుగా 500 నోట్లు ఎక్కువ వినియోగం
కస్టమర్ల సౌలభ్యం కోసమేనంటున్న బ్యాంకులు
న్యూఢిల్లీ: బ్యాంక్లు పెద్ద నోటు రూ.2 వేల నోటుకు శుభం...
సాగు రుణాల లక్ష్యం చేరుకుంటాం
ఈ రంగానికి రుణ వితరణను జాగ్రత్తగా గమనిస్తున్నాం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదు : ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ఇచ్చే వ్యవసాయ రుణాలను ప్రభుత్వం...
ఇక విత్డ్రాలు.. మరింత భారం!
ముంబయి: ఇకపై ఎటిఎంలలో నగదు విత్డ్రా, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం మరింత భారం కానుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంటర్చేంజ్ ఫీజు పెంచాలని కోరుతూ భారత ఎటిఎం ఆపరేటర్ల సంఘం ఇటీవల...
టి-వ్యాలెట్తో పారదర్శకంగా సేవలు
నెలకు పది లక్షలకు పైగా లావాదేవీలు, మరిన్ని సేవలకు రూపకల్పన
త్వరలో అన్నిరకాల బిల్లులు చెల్లించే సౌకర్యం
హైదరాబాద్ : ప్రజలకు డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు అమల్లోకి తీసుకొచ్చిన టి-వ్యాలెట్తో పారదర్శకంగా సేవలు అందుతున్నాయని ప్రభుత్వం...
చనిపోయిన వాళ్లనూ వదల్లేదు
మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పేరిట బ్యాంకుల నుంచి రుణాలు
రూ.53,95,043 తీసుకుని బ్యాంకులను ముంచిన వైనం
వివిధ బ్యాంకుల నుంచి లోన్లు
ఆరుగురు నిందితుల అరెస్టు
మనతెలంగాణ/సిటీబ్యూరో : చనిపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పేరు మీద రుణాలు...
ఎస్బిఐ వినియోగదారులకు శుభవార్త
న్యూ ఢిల్లీ: ఆర్బిఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ద్రవ్య విధాన ప్రకటన ప్రకటించిన మరుసటి రోజు తర్వాత దేశీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్బిఐ రుణ రేట్లను తగ్గించింది. ఆర్బిఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గృహ, ఆటో రుణాలను...
‘వాట్సాప్ పే’ వచ్చేస్తోంది
ఎన్పిసిఐ ఆమోదం పొందిన ఫేస్బుక్
న్యూఢిల్లీ: దేశంలో త్వరలో ‘వాట్సాప్ పే’ సేవలు రానున్నాయి. దీనికి గాను లైన్క్లియర్ అయింది. ద నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పిసిఐ) ‘వాట్సాప్ పే’ సేవలను భారత్లో...
వడ్డీ రేట్లలో మార్పులేదు
రెపో రేటు 5.15% కొనసాగింపు, రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం
2020-21లో జిడిపి 6%గా అంచనా, ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు వెల్లడి
ముంబై: ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఈసారి కూడా రెపో రేటును...
సహకార బ్యాంకులు బలోపేతం
బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో మార్పులు
కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో జమ చేసిన సామాన్యుల డబ్బును సురక్షితంగా ఉంచడానికి చట్టంలో మార్పునకు మోడీ ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా...
కార్పొరేట్ బాండ్లలో ఎఫ్పిఐ పరిమితి పెంపు
న్యూఢిల్లీ: కార్పొరేట్ బాండ్లలో ఎఫ్పిఐ(విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్) పరిమితిని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న 9 శాతం నుంచి 15 శాతానికి పరిమితి పెంచాలని నిర్ణయించింది. దీని ద్వారా పెట్టుబడులను పెంచాలన్నది...
మధ్యంతర డివిడెండ్పై భేటీ
ప్రభుత్వ ఆదాయం తగ్గిన నేపథ్యంలో వచ్చే ఆర్బిఐ బోర్డు సమావేంలో చర్చ
న్యూఢిల్లీ: వచ్చే ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) సమావేశంలో మధ్యంతర డివిడెండ్ అంశంపై చర్చించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదాయం...