Sunday, April 28, 2024
Home Search

ఆర్‌బిఐ - search results

If you're not happy with the results, please do another search

ఐఎంపిఎస్, నెఫ్ట్‌తో చెల్లించవచ్చు

  న్యూఢిల్లీ : ఏప్రిల్ 3వరకు ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) మారటోరియం విధించిన నేపథ్యంలో యస్ బ్యాంక్ తన ఖాతాదారులకు సూచనలు చేసింది. క్రెడిట్ కార్డు, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ...
Rana Kapoor

యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా అరెస్టు

ముంబయి: యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్‌ను ఇడి అరెస్టు చేసింది. రానా కపూర్‌పై అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్...
Nirmala sitharaman

ప్రతీ ఖాతాదారుడి డబ్బు సురక్షితం: నిర్మల

  ఢిల్లీ: ఎస్ బ్యాంక్ లో ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతీ ఖాతాదారుడి డబ్బు సురక్షితంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఎస్ బ్యాంక్‌కు చెందిన...
Nirmala-Sitharaman

క్రెడిట్ స్కోర్ గుడ్డిగా నమ్మొద్దు

కస్టమర్లతో బ్రాంచ్‌ల స్థాయిలో టచ్‌లో ఉండాలి బ్యాంకులకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచన న్యూఢిల్లీ: రుణగ్రస్తుల క్రెడిట్ స్కోర్‌ను గుడ్డిగా నమ్మొద్దని బుధవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వరంగ బ్యాంకులను హెచ్చరించారు. కస్టమర్లతో బ్రాంచ్‌ల...

రూ.2 వేల నోటుకు శుభం కార్డు?

  ఈ నోట్లకు దూరంగా ఉంటున్న బ్యాంకులు ఎటిఎంలలో 2 వేల నోట్లకు బదులుగా 500 నోట్లు ఎక్కువ వినియోగం కస్టమర్ల సౌలభ్యం కోసమేనంటున్న బ్యాంకులు న్యూఢిల్లీ: బ్యాంక్‌లు పెద్ద నోటు రూ.2 వేల నోటుకు శుభం...

సాగు రుణాల లక్ష్యం చేరుకుంటాం

  ఈ రంగానికి రుణ వితరణను జాగ్రత్తగా గమనిస్తున్నాం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదు : ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ఇచ్చే వ్యవసాయ రుణాలను ప్రభుత్వం...

ఇక విత్‌డ్రాలు.. మరింత భారం!

  ముంబయి: ఇకపై ఎటిఎంలలో నగదు విత్‌డ్రా, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం మరింత భారం కానుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంటర్‌చేంజ్ ఫీజు పెంచాలని కోరుతూ భారత ఎటిఎం ఆపరేటర్ల సంఘం ఇటీవల...

టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు

  నెలకు పది లక్షలకు పైగా లావాదేవీలు, మరిన్ని సేవలకు రూపకల్పన త్వరలో అన్నిరకాల బిల్లులు చెల్లించే సౌకర్యం హైదరాబాద్ : ప్రజలకు డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు అమల్లోకి తీసుకొచ్చిన టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు అందుతున్నాయని ప్రభుత్వం...
fraud

చనిపోయిన వాళ్లనూ వదల్లేదు

 మృతి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పేరిట బ్యాంకుల నుంచి రుణాలు రూ.53,95,043 తీసుకుని బ్యాంకులను ముంచిన వైనం వివిధ బ్యాంకుల నుంచి లోన్లు ఆరుగురు నిందితుల అరెస్టు మనతెలంగాణ/సిటీబ్యూరో : చనిపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల పేరు మీద రుణాలు...
SBI

ఎస్‌బిఐ వినియోగదారులకు శుభవార్త

న్యూ ఢిల్లీ: ఆర్‌బిఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ద్రవ్య విధాన ప్రకటన ప్రకటించిన మరుసటి రోజు తర్వాత దేశీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బిఐ రుణ రేట్లను తగ్గించింది. ఆర్‌బిఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గృహ, ఆటో రుణాలను...
WhatsApp-Pay

‘వాట్సాప్ పే’ వచ్చేస్తోంది

ఎన్‌పిసిఐ ఆమోదం పొందిన ఫేస్‌బుక్ న్యూఢిల్లీ: దేశంలో త్వరలో ‘వాట్సాప్ పే’ సేవలు రానున్నాయి. దీనికి గాను లైన్‌క్లియర్ అయింది. ద నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పిసిఐ) ‘వాట్సాప్ పే’ సేవలను భారత్‌లో...
RBI

వడ్డీ రేట్లలో మార్పులేదు

రెపో రేటు 5.15% కొనసాగింపు,  రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం 2020-21లో జిడిపి 6%గా అంచనా,  ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు వెల్లడి ముంబై: ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఈసారి కూడా రెపో రేటును...
bank

సహకార బ్యాంకులు బలోపేతం

బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో మార్పులు కేంద్ర కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో జమ చేసిన సామాన్యుల డబ్బును సురక్షితంగా ఉంచడానికి చట్టంలో మార్పునకు మోడీ ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా...
FPI

కార్పొరేట్ బాండ్లలో ఎఫ్‌పిఐ పరిమితి పెంపు

న్యూఢిల్లీ: కార్పొరేట్ బాండ్లలో ఎఫ్‌పిఐ(విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్) పరిమితిని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న 9 శాతం నుంచి 15 శాతానికి పరిమితి పెంచాలని నిర్ణయించింది. దీని ద్వారా పెట్టుబడులను పెంచాలన్నది...
Nirmala Sitharaman

మధ్యంతర డివిడెండ్‌పై భేటీ

ప్రభుత్వ ఆదాయం తగ్గిన నేపథ్యంలో వచ్చే ఆర్‌బిఐ బోర్డు సమావేంలో చర్చ న్యూఢిల్లీ: వచ్చే ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) సమావేశంలో మధ్యంతర డివిడెండ్ అంశంపై చర్చించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదాయం...

Latest News