Home Search
ఆర్బిఐ - search results
If you're not happy with the results, please do another search
ఎన్బిఎఫ్సిలకు ముప్పు
నగదు సంక్షోభం మరింత పెరగొచ్చు
కరోనా వైరస్ కారణంగా ఆస్తుల నాణ్యత దెబ్బతింటోంది
మూడీస్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: కోవిడ్ -19కు సంబందించిన అంతరాయాల వల్ల నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బిఎఫ్సి) మరింత నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని...
‘ఫార్మా’ట్ మార్చండి
ఫార్మా రంగంలో నూతన పాలసీ తీసుకురండి
పాలన, పన్ను, నియంత్రణ సంస్కరణలు
ఇతరదేశాల పెట్టుబడులను ఆకర్షించాలి
ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచాలి
ఫార్మా నిపుణులతో టాస్క్ఫోర్స్ వేయాలి
హైదరాబాద్ ఫార్మా సిటీకి సంపూర్ణ మద్ధతివ్వండి - కేంద్ర మంత్రి సదానందగౌడకు...
వైన్స్ తెరవక తప్పదా?
లేకపోతే తెలంగాణ డబ్బు పొరుగు రాష్ట్రాల పాలు
ఎపి, మహారాష్ట్ర, కర్నాటకల్లో తెరుచుకున్న మందు షాపులు, పరుగులు పెడుతున్న మన మందు బాబులు
సేఫ్ లిక్కర్తోనే ఖజానాకు ఆదాయం, మందుబాబుల ఆరోగ్యానికి భరోసా
ఎపి, ఢిల్లీ అనుభవాలతో...
ఆర్థికవేత్తల నోట.. కెసిఆర్ మాట
హెలికాప్టర్ మనీపై విస్తృత చర్చ
20 రోజుల కిందే ప్రధానికి సూచించిన సిఎం కెసిఆర్
దేశ జిడిపిలో 5 శాతం నిధులు తీసుకురావాలని లేఖ
శాస్త్రీయంగా పంపిణీ చేపడితే మేలని సూచనలు
ప్రస్తుతం కొవిడ్ 19 నుంచి ఉపశమనం...
లాక్డౌన్లో పేదలు
కరోనా కంటే మహాతాళ (లాక్డౌన్) మే ప్రమాదకరమైనదనే అభిప్రాయం రోజురోజుకీ గట్టిపడుతున్నది. వైరస్ వ్యాప్తి భయంతో విధించుకున్న వీధుల మూసివేత, ఆర్థిక దిగ్బంధం ప్రాణాంతకమైన ఔషధంగా పరిణమిస్తుందనే ఆందోళన బయల్దేరింది. కరోనా వల్ల...
విత్తశుద్ధి ఏదీ?
లాక్డౌన్తో ఆదాయం కోల్పోయిన రాష్ట్రాలపై కేంద్రం శీతకన్ను
ఎఫ్ఆర్బిఎం, అప్పుల వాయిదాపై నోరు మెదపని వైనం
ఇప్పటికే ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టిన పలు రాష్ట్రాలు
ఆర్థిక గండం నుంచి గట్టెక్కడంపై మల్లగుల్లాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : విపత్కర...
మాఫీల మతలబు
ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నదెందుకంటే ప్రజాధనాన్ని కార్పొరేట్ పారిశ్రామిక, వాణిజ్య సంస్థల యాజమాన్యాలకు కట్టబెట్టి వాటి సేవలో తరించడానికే అని తడుముకోకుండా చెప్పవచ్చు. అవి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఎగవేయడం, అందువల్ల...
బ్యాంక్ డిపాజిట్లే బెటర్
డెబిట్ మ్యూచువల్ ఫండ్స్పై ఇన్వెస్టర్లలో ఆందోళన
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉదంతమే కారణం
ఈ ఘటన తర్వాత బ్యాంక్ డిపాజిట్లలోకి భారీగా నగదు: బ్యాంక్ వర్గాల వెల్లడి
ముంబై: స్థిరమైన రాబడిని ఇచ్చే డెబిట్ మ్యూచువల్ ఫండ్ల కంటే...
ఎగవేతదార్లకు ఎర్రతివాచీ
డిఫాల్టర్ల జాబితాలో మెహుల్చోక్సీ, విజయ్మాల్యా, సందీప్, సంజయ్ ఝన్ఝన్, డైమండ్ వ్యాపారి జతిన్ మెహతా, కొఠారి గ్రూప్, కుడోస్ చెమీ, బాబా రాందేవ్ సహా పలువురు ప్రముఖులు
ఆర్టిఐ కింద
సమాచారమిచ్చిన ఆర్బిఐ
ఉద్దేశపూర్వక ఎగవేతదారుల...
రూ.50వేల కోట్ల ప్యాకేజీ
రెండు వారాలు పథకం అమల్లో ఉంటుంది
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉదంతం వల్ల ఈ నిర్ణయం
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్పై ఒత్తిడిని తగ్గించేందుకు రూ.50 వేల కోట్లతో ప్రత్యేక లిక్విడిటీ విండోను ప్రారంభించనున్నట్టు ఆర్బిఐ(భారతీయ రిజర్వు...
రూ.2వేల కోట్ల రుణం
బాండ్ల అమ్మకం, సెక్యూరిటీ ద్వారా ఆర్బిఐ నుంచి అప్పు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
వేలంలో పాల్గొన్న ఎపి, యుపి, తమిళనాడు, సిక్కిం, మిజోరాం
మన తెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా...
బ్యాంకుల్లో సరిపడా నగదు ఉంది: శక్తికాంతదాస్
ఢిల్లీ: కరోనా ప్రభావం దేశ ఆర్థిక పరిస్థితిపై పడకుండా చర్యలు తీసుకుంటున్నామని, జిడిపిలో 3.2 శాతం ద్రవ్యం అందుబాటులోకి తెచ్చామని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బ్యాంకుల్లో...
‘హెలికాప్టర్ మనీ’పై మోడీ ఏం చెప్తారో..
ఆర్థిక వెసులుబాటుపైనే ఆశలు
అప్పు కిస్తీల చెల్లింపు గడువు, ఎఫ్ఆర్బిఎం పెంపుపై రాష్ట్రం విజ్ఞప్తులు
ప్రధాని మోడీ ప్రసంగంలో ఆర్థిక నిర్ణయాలపై రాష్ట్రాల ఆసక్తి
మన తెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్తో పూర్తిగా ఆదాయం కోల్పోయిన రాష్ట్ర...
లాక్ డౌన్ను మరో రెండు వారాలు కొనసాగించాలి
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ను మరో రెండు వారాల పాటు కొనసాగించాలని ప్రధాని నరేంద్రమోడీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కోరారు....
కరోనా… కరెన్సీని సబ్బు నీళ్లలో కడిగారు…
బెంగళూరు: కరెన్సీతో కరోనా వైరస్ సోకుతుందనే భయంతో ఆ నోట్లను సబ్బు నీళ్లలో కడిగిన సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరు ప్రాంతంలోని మండ్యలో జరిగింది. మరనచకనహళ్లి గ్రామంలో ఓ రైతుకు పట్టు గూడు...
లాక్డౌన్ కొనసాగించాల్సిందే
మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధాని మోడీని కోరా
జూన్3 వరకు లాక్డౌన్ కొనసాగించాలని బోస్టన్ సర్వే చెప్పింది
అమెరికాలోనే శవాలను ట్రక్కుల్లో నింపుతున్నారు
అంతటి విపత్తు మనదాకా వస్తే పరిస్థితి ఏంటీ?
కరోనా వస్తే కోటీశ్వరులైన గాంధీలో...
ఇఎంఐల వాయిదాకు ఓకే..
రేపటి నుంచే 3 నెలల మారటోరియం అమలు
కస్టమర్లకు ఎస్ఎంఎస్ ద్వారా సందేశాలు
ట్విట్టర్ ద్వారా ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రకటనలు
న్యూఢిల్లీ: గృహ, వాహన, పంట రుణాలతో సహా అన్ని రకాల టర్మ్లోన్లపై మూడు నెలల మారటోరియం...
నేటి నుంచి ఆరు బ్యాంకుల లోగోలు మారతాయ్
న్యూఢిల్లీ: నేటి నుంచి పది ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం అమల్లోకి రానున్న తరుణంలో వాటి లోగోలు మారతాయి. ఈ బ్యాంకుల విలీనానికి శనివారం ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 1...
గండం గడువలే
కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణ కరోనా ఫ్రీ
కరోనా పాజిటివ్ 70
డిశ్ఛార్జి 12 చికిత్సలో 58 క్వారంటైన్ 25,935
కరోనాపై స్వీయ నియంత్రణే ఆయుధం n గంపులు గూడొద్దు n...
బ్యాంకుల పనివేళల్లో మార్పులు
హైదరాబాద్ : కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థ కీలక నిర్ణయం తీసుకున్నాయి. నాలుగు గంటల పాటే విధులు నిర్వహించాలని నిర్ణయించాయి. కరోనా వైరస్ ప్రభావంతో అన్నిరంగాలు అతలాకుతలం అవుతున్నాయి....