Home Search
శాస్త్రవేత్తలు - search results
If you're not happy with the results, please do another search
కరోనాను జయించే దిశగా పంచ సూత్ర ప్రణాళిక: ఉపరాష్ట్రపతి
హైదరాబాద్ : కరోనా మహమ్మారిని జయించే దిశగా ప్రతి ఒక్కరూ పంచ సూత్ర ప్రణాళికను అనుసరించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఈ ప్రణాళికతో భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను సైతం సమర్థవంతంగా...
గంగానదీ జలాల్లో కరోనా జాడ లేదు: అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ : గంగానదీ జలాల్లో కరోనా వైరస్ జాడలేదని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అధ్యయనంలో వెల్లడైంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని గంగానది తీర...
కొత్త వేరియంట్లనూ ఎదుర్కొనే టీకాలు
అమెరికా శాస్త్రవేత్తల సన్నాహాలు
బోస్టన్ : కరోనా మహమ్మారిని మరింత కట్టడి చేయగల టీకాను తయారు చేయడానికి తగిన ఫార్ములాను అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ముఖ్యంగా వేగంగా పుట్టుకొస్తున్న వివిధ వేరియంట్లను ఈ...
వేర్వేరు డోసులు వేసుకున్న జర్మనీ, ఇటలీ అధినేతలు
బెర్లిన్/రోమ్: కరోనా వైరస్ వ్యాక్సిన్ల మిక్సింగ్ ఐరోపా దేశాల్లో సాధారణమైంది. టీకాల కొరతను అధిగమించడానికి రెండు వేర్వేరు టీకా డోసులను తీసుకోవచ్చా? అనే కోణంలో ప్రయోగాలు జరుగుతున్నాయి. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్(66)...
వుహాన్ ల్యాబ్లో గబ్బిలాల పెంపకం
బీజింగ్: చైనాలోని వుహాన్ ల్యాబ్ లోనే కొవిడ్ 19 మూలాలు ఉన్నాయని అనుమానించడానికి బలమైన ఆధారాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. 2017 లో వుహాన్ ల్యాబ్ ప్రారంభసమయంలో చిత్రీకరించిన వీడియోను స్కైన్యూస్ ఛానెల్...
భూమి వంటి మరో గ్రహాన్ని గుర్తించిన నాసా
వాషింగ్టన్ : నివాస యోగ్యానికి అనువుగా ఉండే భూమి వంటి మరో గ్రహాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. ఈ గ్రహం భూమి నుంచి దాదాపు 90 కాంతి సంవత్సరాల...
‘డెల్టా’ దేనికీ లొంగదు!
ఎయిమ్స్, ఎన్సిడిసి అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ :గత ఏడాది అక్టోబర్లో భారత్లో బయటపడిన కరోనా డెల్టా వేరియంట్ అత్యంత వ్యాప్తి కారకమని, ప్రజలు కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ టీకాల డోసులు ఏవేసుకున్నా ఆ వేరియంట్...
సముద్రాలు కాలుష్య నిలయాలు!
సముద్రానికి, మనిషికి అవినాభావ సంబంధముంది. సముద్రాలు ప్రపంచ ప్రజలందరినీ కలిపే జలమార్గాలు. రవాణా మార్గాలు, సాధనాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో సముద్ర మార్గమే మనకు శరణ్యమయ్యింది. సముద్ర మార్గం ద్వారా నే...
భారత్లో మరో ప్రమాదకరమైన వేరియంట్..
భారత్లో మరో ప్రమాదకరమైన వేరియంట్
విదేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో బి.1.1.28.2
భారీగా తగ్గుతున్న శరీరం బరువు: ఎన్ఐవి
న్యూఢిల్లీ: భారత్లో మరో ప్రమాదకరమైన కరోనా వేరియంట్ బి.1.1.28.2ను పరిశోధకులు గుర్తించారు. బ్రెజిల్లో తొలిసారిగా...
స్వదేశీ వ్యాక్సిన్లు సాధించిన శాస్త్రవేత్తలకు మోడీ ప్రశంసలు
న్యూఢిల్లీ: కొవిడ్ మహమ్మారి దేశంలో వ్యాప్తి చెందిన ఏడాది లోపలే స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సిన్ను తయారుచేయడంతోపాటు కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ఇతర చర్యలను చేపట్టినందుకు భారతీయ శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు.
శుక్రవారం...
బ్లడ్ క్యాన్సర్ రోగులకు ‘టి’ కణ రక్షణ
అమెరికా శాస్త్రవేత్తల వెల్లడి
ఫిలడెల్ఫియా : కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి యాంటీబాడీలే కాదు రోగనిరోధక వ్యవస్థ లోని టి కణాలు కూడా కీలక పాత్ర వహిస్తాయని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. బ్లడ్ క్యాన్సర్ రోగుల్లో...
కొవిడ్ పాపం చైనాదే
వుహాన్ల్యాబ్లో చైనా శాస్త్రవేత్తలే
రివర్స్ ఇంజినీరింగ్ ద్వారా సృష్టించారు
డైలీ మెయిల్ పరిశోధక కథనం
లండన్: కొవిడ్19 వైరస్కు సహజ పూర్వీకులు(నేచురల్ యాన్సెస్టర్స్) లేరని, అది చైనా ల్యాబ్లోనే కృత్రిమంగా తయారైందని ఇద్దరు శాస్త్రవేత్తలు తమ...
వామ్మో.. చైనాలో కొత్త స్ట్రెయిన్
బీజింగ్ : కరోనాకు పుట్టిల్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాకు మరో కొత్త రకం స్ట్రెయిన్ కరోనా వైరస్ బయటపడడం శాస్త్రవేత్తలకు అంతుపట్టడం లేదు. 1.5 కోట్ల మంది నివసించే గాంజావ్ నగరంలో ఈ...
వ్యాక్సిన్ల కొనుగోలు అంత సులభం కాదు: కేంద్రం
వ్యాక్సిన్ల కొనుగోలు అంత సులభం కాదు
విదేశీ వ్యాక్సిన్ల దిగుమతికి ప్రయత్నిస్తూనే ఉన్నాం
ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్తో పలు దఫాలు చర్చించాం
దేశీయంగా ఉత్పత్తి పెంచేందుకు చర్యలు
త్వరలోనే మరిన్ని టీకాలు రానున్నాయ్
ప్రపంచమంతటా టీకాల కొరత...
ప్రియమైన ప్రధాన మంత్రి గారూ!
నరేంద్ర మోడీ ఒకప్పుడు తనకు సహాయపడిన ప్రతి వంతెనను కూల్చారు. ప్రతి సూక్ష్మ పరిశీలనను విరోధం చేసుకున్నారు. ప్రతి సంస్థకు శిరచ్ఛేదం చేశారు. ఇప్పడు వాటితోనే సయోధ్య నెరపవలసిన అగత్యం ఏర్పడింది. నరేంద్ర...
భారత్ వెరియంట్ అంటే మోడీకి భయం: కమల్ నాథ్
భోపాల్: భారత్ దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుండడంతో ఇది భారత్ వేరియంట్ అని మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తెలిపారు. దేశ శాస్త్రవేత్తలు కూడా ఇది భారత్...
సాగుకు రూ.60 వేల కోట్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : రైతుకుటుంబాల సంక్షేమమే లక్షంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగాల అభివృద్ధికోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ఏటా బడ్జెట్లో రూ.60వేలకోట్లు కేటాయిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. త్వరలో ప్రారంభం...
‘నాపంట’ పేరుతో యువ శాస్త్రవేత్తల వేదిక
మనతెలంగాణ/ హైదరాబాద్ : వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలకు ఎప్పటికప్పుడు తగిన పరిష్కారం చూపేందుకు యువశాస్త్ర వేత్తలు ముందుకొచ్చారు. క్షేత్ర స్థాయిలో రైతులకు సేవలందించేందుకు నాపంట పేరుతో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు....
గాలి ద్వారా కరోనా వ్యాప్తి.. వెంటిలేషనే సరైన కట్టడి
ఆస్ట్రేలియా క్వీన్లాండ్ వర్శిటీ ఆధ్వర్యంలో అధ్యయనం
న్యూయార్క్ : గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని గత ఏడాది కాలంగా శాస్త్రవేత్తలు చేస్తున్న వాదనలను ఇప్పుడు వైద్యాధికారులు అంగీకరిస్తున్నారు. గాలి ద్వారా కరోనా...
కరోనా కట్టడికి డిఆర్డివొ 2డిజి ఔషధం విడుదల
కరోనా కట్టడికి డిఆర్డివొ 2 జి ఔషధం విడుదల
అందుబాటు లోకి వచ్చిన పదివేల సాచెట్లు
జూన్ నాటికి పూర్తి స్థాయిలో మార్కెట్లోకి
న్యూఢిల్లీ: కరోనా నివారణకు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్డివొ)...