Home Search
భక్తుల రద్దీ - search results
If you're not happy with the results, please do another search
భక్తి పారిశ్రామికవాడగా అయోధ్య!
నెపోలియన్ సైన్యాన్ని రష్యా నుంచి మొదటి అలెగ్జాండర్ జార్ చక్రవర్తి 1812లో తరిమి వేశాడు. ఈ విజయం సాధించినందుకు కృతజ్ఞతగా క్రీస్తుకు మాస్కోలో గొప్ప దేవాలయాన్ని నిర్మించాలని భావించాడు. రక్షకుడైన క్రీస్తుకు మహత్తరమైన...
యాదగిరీశుడి క్షేత్రంలో భక్తజనుల సందడి
శ్రీవారి ఆలయ నిత్యరాబడి రూ.35.52 లక్షలు
స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
మనతెలంగాణ/యాదాద్రి: శ్రీలక్ష్మీనరసింహుడి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులతో యాదాద్రి సందడిగా మారింది. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి...
అయోధ్య సందర్శించిన 325మంది యుపి చట్టసభ్యులు
లక్నో: ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాది పార్టీకి చెందిన వారు తప్ప ఉత్తరప్రదేశ్కు చెందిన 325 మంది లెజిస్లేటర్లు ఆదివారం అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీరామ మందిరాన్ని దర్శించుకుని పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో...
ఫిబ్రవరిలో అయోధ్యకు వెళ్లకండి
కేంద్ర మంత్రులకు ప్రధాని మోడీ పిలుపు
జనం రద్దీపై కేబినెట్లో ప్రస్తావన
ప్రజలకు అసౌకర్యం కల్గించవద్దని సూచనలు
న్యూఢిల్లీ : ఫిబ్రవరిలో కేంద్ర మంత్రులు ఎవరూ కూడా అయోధ్య రామాలయ దర్శనానికి వెళ్లకూడదని...
అయోధ్యలో మూడు లక్షల మందికి రామదర్శన భాగ్యం
అయోధ్య/లక్నో: అయోధ్యలో కొత్తగా ఆవిష్కరించిన రామాలయానికి లక్షలాది మంది తరలివస్తున్నారు. బుధవారం ఉదయం చలిగాలులు ముసురుతున్నా లెక్క చేయకుండా వెచ్చని దుస్తులు ధరించి రామదర్శనం కోసం వేలాది మంది బారులు తీరారు. మధ్యాహ్నం...
భక్తజన సంద్రంగా అయోధ్య
బాల రాముడి దర్శనానికి పోటెత్తిన భక్తులు, తొలిరోజే దర్శనం చేసుకున్న 5లక్షల మంది
అర్ధరాత్రి నుంచే ఆలయం వెలుపల వేచి ఉన్న భక్తులు
రామ్లల్లా పేరు ఇక బాలక్ రామ్
2.5 బిలియన్ల...
రానున్న రోజుల్లో భక్తజన సంద్రంగా అయోధ్య
రోజుకు 3 లక్షల మంది వచ్చే అవకాశం
రద్దీకి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన
న్యూఢిల్లీ: రానున్న రోజులలో అయోధ్యను ప్రతి నిత్యం మూడు లక్షల మందికి పైగా యాత్రికులు సందర్శించే అవకాశం ఉందని, ఇందు...
శ్రీవారి దర్శనానికి ఐదు గంటల సమయం
తిరుపతి: తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వ దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శనివారం శ్రీవారిని...
తరలిరాకండి.. స్మరించుకోండి
అయోధ్య: వచ్చే నెల 22న ప్రజలు అయోధ్య కు దయచేసి రాకండి అని ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో ఆరోజు ప్రాణ ప్రతిష్టాత్మక రీతిలో శ్రీరామాలయ ఆ రంభం జరుగుతుంది....
ఇండ్లలోనే ఉండి దిపాలు వెలిగించండి
ఇండ్లలోనే ఉండండి దివ్వెలు వెలిగించండి
జనవరి 22న అయోధ్యకు రాకండి
దేశ వికాసానికి రామాలయమే స్ఫూర్తి
రోడ్షో, ఎయిర్పోర్టు.. రైల్వేస్టేషన్ల ఆరంభం
అనంతర బహిరంగ సభలో మోడీ
అయోధ్య: వచ్చే నెల 22న ప్రజలు...
టిటిడి ఉద్యోగులకు ఇళ్ళ పట్టాలు
3 దశల్లో పంపిణీ
పీస్ రేట్ కార్మికులకు రూ.20 వేల పెంపు
టిటిడి ఛైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్: తమ ఉద్యోగులకు ఇళ్ళపట్టాలు పంపణి చేయాలని టిటిడి నిర్ణయించింది. మంగళవారం జరిగిన...
ఈనెల 25 నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు
హైదరాబాద్: తమిళనాడులోని అరుణాచలాన్ని సందర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున అరుణాచలం సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తుల నుంచి వస్తున్న డిమాండ్కు అనుగుణంగా తెలంగాణ...
ఈ నెల 17వ తేదీ నుంచి శబరిమల అయ్యప్ప క్షేత్రంలో వార్షిక వేడుకలు ప్రారంభం!
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోనే ప్రఖ్యాతి చెందిన కేరళ శబరిమల అయ్యప్ప క్షేత్రంలో వార్షిక వేడుకల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది మకర విలక్కు దర్శనాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం...
తిరుమల టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం
మన తెలంగాణ /హైదరాబాద్ / తిరుమల: తిరుమల టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో...
శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం…..
తిరుపతి: తిరుమలలో భక్తు రద్దీ పెరిగింది. భక్తులు 28 కంపార్ట్మెంట్లలో వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 76,526 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం...
అటవీ శాఖ చెక్ పోస్టులకు ఫాస్ట్ ట్యాగ్ సౌకర్యం
దోమలపెంట : అటవీ ప్రాంతంలోకి వాహనాలు ప్రవేశించే ప్రక్రియను సులభతరం చేయడానికి అటవి శాఖ అధికారులు ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్ట్ ట్యాగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని డిఎఫ్ఓ రోహిత్...
చాంద్రాయణగుట్టలో అంబరాన్నంటిన బొడ్రాయి సంబరాలు
చాంద్రాయణగుట్ట : పాతబస్తీ చంద్రాయణగుట్ట గ్రామంలో బొడ్రాయి (శ్రీ పోతలింగన్న ) విగ్రహ పునః ప్రతిష్ఠాపనోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాలలో భాగంగా నూతన బొడ్రాయి...
సగం భారతదేశం అంజన్న వైపు మరలేలా నిర్మాణం ఉండాలి..
కొండగట్టు: భారతదేశంలోనే గొప్పదైన ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడున్నదంటే కొండగట్టు అంజన్న ఆలయం పేరు వినపడేలా అత్యంత గొప్పగా, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కె. ఆదేశించారు....
మహా శివరాత్రికి 2427 ప్రత్యేక బస్సులు
హైదరాబాద్ : ఈ నెల 18న మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం 2427 ప్రత్యేక బస్సులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి...
రెండు రోజులు శ్రీవారి ఆలయం మూత
మనతెలంగాణ/ హైదరాబాద్ : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శనం కోసం భక్తులు పరితపించి పోతారు.. గంటల తరబడే కాదు.. రోజుల తరబడి కూడా క్యూలైన్లలో భక్తులు వేచిఉండే సందర్భాలు...