Tuesday, May 14, 2024

శ్రీవారి దర్శనానికి ఐదు గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వ దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శనివారం శ్రీవారిని 68,793 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 26,489 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.81 కోట్లుగా ఉందని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News