Home Search
కూకట్ పల్లి - search results
If you're not happy with the results, please do another search
మాదాపూర్లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
మనతెలంగాణ/హైదరాబాద్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన నగరంలోని మాదాపూర్ హైటెక్ ఫ్లైఓవర్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...జాగ్వార్ కారులో కెపిహెచ్బి నుంచి...
ఎటిఎంలో పేలిన తూటా
డబ్బులు నింపుతుండగా సిబ్బందిపై దుండగుల కాల్పులు, ఒకరు మృతి
రూ.5లక్షలతో పరారీ, నిందితుల పట్టివేత
హైదరాబాద్ కూకట్పల్లిలో ఘటన
మనతెలంగాణ/సిటిబ్యూరోః ఎటిఎం సిబ్బందిపై దుండగులు కాల్పులు జరిపిన సంఘటన నగరంలో కలకలం సృష్టించింది. దుండగుల...
కారు పైనుంచి వెళ్లడంతో …. బాబు మృతి
హైదరాబాద్: 11 నెలల పాప పైనుంచి కారు వెళ్లడంతో బాబు మృతి చెందిన సంఘటన హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గుంటూరు జిల్లాకు తోట రమేష్ తన భార్య...
అనుమానం….. మరదలి ప్రాణం తీసిన బావ
హైదరాబాద్: మరదలిపై అనుమానంతో ఆమెను గొంతునులిమి బావ హత్య చేసిన సంఘటన మేడ్చల్ జిల్లా కూకట్పల్లి పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... సోమేశ్వర రావు ఓ ప్రైవేటు కంపెనీలో పని...
ఖర్చు తక్కువ.. కిక్కెక్కువ!
‘మత్తు’కు బానిసగా మారుతున్న యువత
నగరంలో జోరుగా గంజాయి దందా, షాపులు, పాఠశాలలు, నిర్మానుష్య ప్రదేశాల్లో విక్రయాలు
కౌన్సెలింగ్తోనే సరిపెడుతున్న పోలీసులు, విద్యాసంస్థల్లో అవగాహనకు ఏర్పాట్లు
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో గంజాయి గుప్పుమంటోంది! యువత, విద్యార్థులే లక్షంగా సాగు...
తెరపైకి బెట్టింగ్ రాయుళ్లు
=బెట్టింగ్లు నిర్వహించేందుకు అంతా సిద్ధం
=మూడు కమిషనరేట్లలో జోరుగా బెట్టింగ్
=ఆన్లైన్లోనే డబ్బుల వ్యవహారాలు
=పంటర్ల సాయంతో బెట్టింగ్
=విద్యార్థులు, నిరుద్యోగులే టార్గెట్
హైదరాబాద్: ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం కానుండడంతో బెట్టింగ్ రాయుళ్లు అంతా సిద్ధం చేసుకున్నారు. గతంలో...
భయాందోళనలో భాగ్యనగరం!
గ్రేటర్లో ఒక్కరోజే 400 పాజిటివ్ కేసులు
మరింత పెరిగే అవకాశమున్నట్లు వైద్యశాఖ హెచ్చరికలు
కేసుల నమోదయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధికారులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా రోగుల చికిత్స కోసం ఏర్పాట్లు వేగం
నగర ప్రజలు జాగ్రత్తలు...
పోకిరీల వెర్రివెషాలు
మహిళలపై పెరుగుతున్న వేధింపులు, సైబరాబాద్లో పోకిరీలపై కేసులు, షీటీమ్స్కు 156 ఫిర్యాదులు
68 మందిపై కేసులు నమోదు, పనిచేస్తున్న 11 షీటీమ్స్
మన తెలంగాణ/సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి మార్చిలో...
కోరలు చాస్తున్న కరోనా…
భారీగా పెరుగుతున్న కరోనా మహమ్మారి
నగరంలో తాజాగా 201కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య
కొన్ని ప్రాంతాల్లో ఇంకా నిర్లక్షం వీడని ప్రజలు
మాస్కులు ధరించకుంటే జరిమానాలు
బస్తీదవఖానాలు, ఆరోగ్య కేంద్రాల్లో టెస్టుల కోసం జనం బారులు
కొవిడ్...
గ్రేటర్లో డేంజర్ బెల్స్ …
హైదరాబాద్: మహానగరంపై కరోనా మహమ్మారి రెక్కలు కట్టుకుని ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. గత వారం రోజుల నుంచి రోజుకు 40నుంచి 50కి పైగా కొత్త కేసులు నమోదైతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 201...
గ్రేటర్లో డేంజర్ బెల్స్
హైదరాబాద్: మహానగరం కరోనా మహమ్మారితో మరోసారి వణికిపోతుంది. ఏవైపు నుంచి వైరస్ ప్రాణాలను బలిగొట్టుందని ప్రజలు హడలిపోతున్నారు. గత పక్షం రోజుల నుంచి పక్క రాష్ట్రామైన మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు పెరగడంతో అక్కడ...
గ్రేటర్లో మళ్లీ కరోనా పంజా
రోజు రోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య
హయత్నగర్లో 30,బోయిన్పల్లిలో 34మంది విద్యార్దులకు వైరస్
బడులకు వెళ్లాలంటే భయపడుతున్న విద్యార్దులు
వసతి గృహాల నుంచి చిన్నారులను తీసుకెళ్లుతున్న తల్లిదండ్రులు
పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవాఖానలో టెస్టులు పెంచిన ఆరోగ్యశాఖ
కోవిడ్ నిబంధనలు...
క్లాస్రూముల్లో కరోనా!
విద్యా సంస్థల్లో కొవిడ్ నిబంధనలు గాలికి!
కేసులు పెరుగుతుండటంతో ఆందోళనలో తల్లిదండ్రులు
చిన్నారులను బడికి పంపేందుకు భయపడుతున్న పరిస్థితి
మొన్న నాగోలో మైనార్టీ స్కూల్ , నిన్న కూకట్పల్లిలోని ప్రైవేటు కళాశాల
తాజాగా రాజేంద్రనగర్ ఎస్టీ వసతి గృహంలో...
ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్
నిజాంపేట: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నింధితులను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కూకట్పల్లి ఎసిపి సురేందర్రావు, బాచుపల్లి సిఐ నర్సింహారెడ్డిలు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం నిజాంపేట...
మెట్రో వైపు పరుగులు
పెట్రో ధరల పెరుగుదలతో మెట్రోలో అధికంగా ప్రయాణాలు
గత వారం రోజుల నుంచి రద్దీగా మారిన స్టేషన్లు
నిత్యం 2లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు
త్వరలో సర్వీసులు పెంచేందుకు మెట్రో అధికారులు సన్నాహాలు
నగర ప్రజలను వివిధ ప్రాంతాలకు...
హాశిష్ ఆయిల్ తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
మూడు లీటర్ల హాశిష్ ఆయిల్, వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం
మనతెలంగాణ, హైదరాబాద్ : నిషేధిత హాశిష్ ఆయిల్ తరలిస్తున్న ఇద్దరు నిందితులను ఎల్బి నగర్ ఎస్ఓటి పోలీసులు గురువారం పట్టుకున్నారు. వారి వద్ద...
న్యాయస్థానాలకు సొంతభవనాలు
హైకోర్టు సిజె హిమా కోహ్లీ
హైదరాబాద్: రాష్ట్రంలో అద్దె భవనాల్లో కొనసాగతున్న న్యాయస్థానాలను సొంత భవనాలలోకి మార్చేందుకు ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమ కోహ్లీ తెలిపారు. కూకట్పల్లిలోని కోర్టు భవన...
న్యాయవాదుల హత్య కేసును సుమోటాగా స్వీకరించిన హైకోర్టు
మనతెలంగాణ/హైదరాబాద్: పెద్దపల్లి న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు-వెంకట నాగమణి హత్య కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది. జంట హత్యలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది....
సభ్యత్వ నమోదు ఉంటే రెండు లక్షల ప్రమాద బీమా
హైదరాబాద్: సభ్యత్వ నమోదులో కూకట్పల్లి నియోజకవర్గం అగ్రస్థానంలో నిలవాలి అని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. బాలానగర్ డివిజన్ పరిధి రాజు కాలనీ దుర్గమ్మగుడి వద్ద కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో...
యువతిని బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
మనతెలంగాణ, హైదరాబాద్ : డబ్బుల కోసం యువతిని వేధింపులకు గురిచేసిన యువకుడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కూకట్పల్లి కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. ఎపిలోని విశాఖపట్టణానికి చెందిన జంబాడా లక్ష్మివరప్రసాద్ నగరంలోని...