Home Search
కూకట్ పల్లి - search results
If you're not happy with the results, please do another search
ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్
నిజాంపేట: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నింధితులను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కూకట్పల్లి ఎసిపి సురేందర్రావు, బాచుపల్లి సిఐ నర్సింహారెడ్డిలు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం నిజాంపేట...
మెట్రో వైపు పరుగులు
పెట్రో ధరల పెరుగుదలతో మెట్రోలో అధికంగా ప్రయాణాలు
గత వారం రోజుల నుంచి రద్దీగా మారిన స్టేషన్లు
నిత్యం 2లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు
త్వరలో సర్వీసులు పెంచేందుకు మెట్రో అధికారులు సన్నాహాలు
నగర ప్రజలను వివిధ ప్రాంతాలకు...
హాశిష్ ఆయిల్ తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
మూడు లీటర్ల హాశిష్ ఆయిల్, వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం
మనతెలంగాణ, హైదరాబాద్ : నిషేధిత హాశిష్ ఆయిల్ తరలిస్తున్న ఇద్దరు నిందితులను ఎల్బి నగర్ ఎస్ఓటి పోలీసులు గురువారం పట్టుకున్నారు. వారి వద్ద...
న్యాయస్థానాలకు సొంతభవనాలు
హైకోర్టు సిజె హిమా కోహ్లీ
హైదరాబాద్: రాష్ట్రంలో అద్దె భవనాల్లో కొనసాగతున్న న్యాయస్థానాలను సొంత భవనాలలోకి మార్చేందుకు ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమ కోహ్లీ తెలిపారు. కూకట్పల్లిలోని కోర్టు భవన...
న్యాయవాదుల హత్య కేసును సుమోటాగా స్వీకరించిన హైకోర్టు
మనతెలంగాణ/హైదరాబాద్: పెద్దపల్లి న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు-వెంకట నాగమణి హత్య కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది. జంట హత్యలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది....
సభ్యత్వ నమోదు ఉంటే రెండు లక్షల ప్రమాద బీమా
హైదరాబాద్: సభ్యత్వ నమోదులో కూకట్పల్లి నియోజకవర్గం అగ్రస్థానంలో నిలవాలి అని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. బాలానగర్ డివిజన్ పరిధి రాజు కాలనీ దుర్గమ్మగుడి వద్ద కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో...
యువతిని బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
మనతెలంగాణ, హైదరాబాద్ : డబ్బుల కోసం యువతిని వేధింపులకు గురిచేసిన యువకుడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కూకట్పల్లి కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. ఎపిలోని విశాఖపట్టణానికి చెందిన జంబాడా లక్ష్మివరప్రసాద్ నగరంలోని...
సైలెంట్గా సైబర్ క్రైం
ఎస్ఎంఎస్ టూ ఫోన్ యాప్ను ఉపయోగిస్తూ మోసాలు
ఎత్తుగడలు వేస్తూ యూజర్ ఐడిని సంపాదిస్తున్న నేరస్తులు
పోగొట్టుకున్న సొమ్ము కోసం పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు
పంజాగుట్ట: ఆర్థిక నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పటికీ సైబర్ కేటుగాళ్లు...
సైబరాబాద్లో పెరిగిన పోకిరీల ఆగడాలు
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోకిరీల సంఖ్య పెరిగింది. గతంలో కంటే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున షీటీమ్స్కు ఫిర్యాదుల సంఖ్య పెరిగింది. గత నెలలో సైబరాబాద్ షీటీమ్స్కు 154...
క్యూఆర్ కోడ్తో కొట్టేస్తున్నారు
ఓఎల్ఎక్స్ వేదికగా నేరాలు
ఇద్దరు బాధితులను మోసం చేసిన రాజస్థాన్ సైబర్ ముఠా
రూ.1,56,500కొట్టేసిన నిందితులు
దర్యాప్తు చేస్తున్న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
హైదరాబాద్: సైబర్ నేరస్థులు తమకు చిక్కిన వారిని అన్ని విధాలా దోచుకుంటున్నారు. పోలీసులు...
కొత్త ఏడాది నుంచి మెట్రోకు పెరుగుతున్న ఆదరణ
హైదరాబాద్: మహానగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో రైల్కు రోజు రోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. జనవరి మొదటి వారం నుంచి రోజుకు ప్రయాణికుల సంఖ్య 1.70లక్షలు దాటుతుందని మెట్రో అధికారులు...
అఖిలప్రియ పిటిషన్ విచారణ వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో కీలక నిందితురాలు మాజీమంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై విచారణ శనివారం నాడు వాయిదా పడింది. అనారోగ్యం కారణంగా బెయిల్ లభిస్తుందని ఆమె తరఫు న్యాయవాదులు భావించినప్పటికీ...
అఖిలప్రియ పిటిషన్ విచారణ వాయిదా
హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో కీలక నిందితురాలు మాజీమంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై విచారణ శనివారం నాడు వాయిదా పడింది. అనారోగ్యం కారణంగా బెయిల్ లభిస్తుందని ఆమె తరఫు న్యాయవాదులు భావించినప్పటికీ సికిందరాబాద్...
కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అత్త కిరణ్మయి పాత్ర
భార్గవ్ రామ్ కోసం వేట
సూత్రధారి బౌన్సర్ల సరఫరాదారు సిద్ధార్థ, పోలీసుల అదుపులో మరి 12 మంది
మనతెలంగాణ/హైదరాబాద్: సంచలనం రేపిన బోయిన్పల్లి ప్రవీణ్రావు సోదరుల అపహరణ కేసులో అఖిల ప్రియ అత్త...
3 రోజుల పోలీసుల కస్టడీకి అఖిలప్రియ
3 రోజుల పోలీసుల కస్టడీకి అఖిలప్రియ
బోయన్పల్లి కేసులో మరో ముగ్గురు అరెస్ట్
అఖిలప్రియే ప్రధాన నిందితురాలు: నగర సిపి అంజనీకుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: బోయిన్పల్లిలో ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ప్రధాన నిందితురాలని,...
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 11మందికి జైలు శిక్ష..
మనతెలంగాణ/హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 11మందికి జైలు శిక్ష విధిస్తూ గురువారం కోర్టు తీర్పు చెప్పింది. పట్టుబడిన వారి లైసెన్స్లను రద్దు కోసం ఆర్టిఓ అధికారులకు సిఫార్సు చేశారు. మద్యం...
కిడ్నాప్… అఖిల ప్రియను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్: సికింద్రాబాద్ లోని బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో విచారణ కొనసాగుతోంది. కిడ్నాప్ కేసులో ఎపి మాజీ మంత్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్పల్లిలో అఖిల ప్రియను పోలీసులు అదుపులోకి తీసుకొని బోయిన్పల్లి పోలీస్...
భార్యను చంపి.. మూటకట్టి ఇంటి పక్కన పడేశాడు…
హైదరాబాద్: భార్యను చంపి శవాన్ని మూటగట్టి ఇంటి పక్కన స్థలంలో పడేసిన సంఘటన మేడ్చల్ జిల్లా కూకట్పల్లిలోని కెపిహెచ్బిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఎస్ కాలనీలో స్రవంతి, చంద్రశేఖర్ అనే...
లైసెన్స్ లేని ఫైనాన్స్ సంస్థలపై నజర్
రాష్ట్రవ్యాప్తంగా గల చిట్టీ కంపెనీలపై ఆరా
మన తెలంగాణ/హైదరాబాద్: ఆన్లైన్ దా‘రుణాల’పై విచారణ చేపడుతున్న పోలీసులు మరోవైపు రాష్ట్రంలో అనధికారికంగా నిర్వహిస్తున్న ఫైనాన్స్, చిట్ఫండ్ కంపెనీలపై విచారణ సాగిస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు...
‘సమగ్ర ఐటీ గ్రిడ్ పాలసీ’ మార్గదర్శకాలు జారీ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నలుమూలల ఐటి పరిశ్రమలను విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ గ్రిడ్ పాలసీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం జీవోనంబర్...