Home Search
అరుణ్ జైట్లీ - search results
If you're not happy with the results, please do another search
రెండో టెస్టు భారత్దే
ఢిల్లీ: అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్ భారత్...
భారత్ 89/4… గెలుపుకు 26 పరుగుల దూరంలో
ఢిల్లీ: అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండు టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు భారత జట్టు 22 ఓవర్లలో నాలుగు వికెట్లు...
న్యాయ వ్యవస్థ ఎదుర్కోగలదా!
కొలీజియం వ్యవస్థపై ప్రస్తుతం ప్రభుత్వం న్యాయ వ్యవస్థలు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న పోరును కేవలం న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన వివాదంగా పరిగణించరాదు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధంకర్ చేసిన వ్యాఖ్యలు గాని,...
రెండో టెస్టు: ఆస్ట్రేలియా 263పరుగులకు ఆలౌట్.. భారత్ స్కోర్ 21/0
ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. టీమిండియా బౌలర్ల దెబ్బకు ఆసిస్ తమ తొలి ఇన్నింగ్స్ లో...
ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్
ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో ఆసీస్ 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 172 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఉస్మాన్...
మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్… 94/3
ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఆసీస్ 25 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 94 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఉస్మాన్ ఖవాజా హాఫ్...
డేవిడ్ వార్నర్ ఔట్… ఆసీస్ 77/1
ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఆసీస్ 19 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 77 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. డేవిడ్ వార్నర్ 15...
రెండో టెస్టుపై ఉత్కంఠ.. హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు
న్యూఢిల్లీ: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక రెండో టెస్టుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఢిల్లీలోని...
అదానీ కోసం ప్రధాని.. ప్రధాని సేవలో గవర్నర్లు
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ బిలియనీర్ అదానీ కోసం పనిచేస్తారు. ఇక గవర్నర్లు మోడీ బాగుకోసం పాటుపడుతారు. ఇదీ ఇప్పటి వ్యవస్థ తమాషా అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఆదివారం ఏకంగా 12...
స.హ. వీరుడికి బెదిరింపులు
ఎలక్టోరల్ బాండ్ల పథకం గురించి నౌకాదళ మాజీ అధికారి కమొడోర్ లోకేష్ భాత్రా లేవనెత్తిన తీవ్రమైన ప్రశ్నలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు వరకు సమాధానం ఇవ్వలేదు. “జర్నలిస్టు గౌరీ లంకేష్...
దేశాన్ని దెబ్బతీసే నెగటివ్ థింకర్స్!
ఆయుధం చేసే శబ్దం కన్నా అక్షరం పేల్చే శబ్దమే ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించగలదు. నాటికి, నేటికీ ఏ నాటికైనా అభ్యుదయం లేని అక్షరం, కలం పోరు చేయని కవి రాజ్యానికి బానిసలే! ప్రతి...
రైతులపై రాబడి పన్ను?
సంపాదకీయం: వ్యవసాయ రాబడిపై ఆదాయ పన్ను విధించాలని నీతి ఆయోగ్ సభ్యుడిగా వుండిన వివేక్ దేబ్రాయ్ 2017లో ఒక సూచన చేయగా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దానిని కొట్టి పారేశాడు....
జిఎస్టిలో రూ.2లక్షల కోట్ల గోల్మాల్..
జిఎస్టిలో రూ.2లక్షల కోట్ల గోల్మాల్
అధికార గణాంకాల చిట్టాల నిజాలే
ఆర్థికవేత్త డాక్టర్ అమిత్ మిత్రా వెల్లడి
సమాఖ్యవాద పరిధి దాటి వ్యవహారాలు
కోల్కతా: కేంద్రంలోని మోడీ ప్రభుత్వపు నూతన దర్శకత్వంలో రూపొందిన వస్తు...
మోడీయిజం నూతన ఫాసిజం
జీవితమంతా మోడీ తన గుంపులో భిన్నంగా ఉన్నారు. తన బృంద సభ్యులను మూర్ఖులను చేశారు. ఖాకీ నిక్కరు, సంఘ్ టోపీ, సాముకర్ర ధరించలేదు. సహచరుల దుస్తులకు భిన్న దుస్తులు ధరిస్తారు. సంఘ్ తాత్వికత...
మూడో వన్డేలో గెలుపు… భారత్ కే సిరీస్
ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ ను 2-1 తేడాతో భారత జట్టు గెలుపొందింది. భారత...
ధావన్, ఇషాన్ కిషన్ ఔట్…
ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు 14 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 75 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. టీమిండియా ముందు సౌతాఫ్రికా జట్టు...
భారత్ లక్ష్యం 100 పరుగులు
ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా 27.1 ఓవర్లలో 99 పరుగులు చేసి ఆలౌటైంది. టీమిండియా ముందు 100 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఉంచింది. హెన్రీచ్...
సౌతాఫ్రికా 73/6
ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 73 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మలాన్ 15 పరుగులు చేసి సిరాజ్...
సౌతాఫ్రికా 42/3…
ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా 15 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 42 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మలాన్ 15 పరుగులు చేసి సిరాజ్...
అటార్నీ జనరల్ పదవి ఆఫర్ను తిరస్కరించిన ముకుల్ రోహత్గి
న్యూఢిల్లీ : భారత అటార్నీ జనరల్గా మళ్లీ పదవిని చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ను సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి ఆదివారం తిరస్కరించారు. గతంలో ఒకసారి భారత అటార్నీజనరల్గా పనిచేసిన రోహత్గి...