Home Search
ఎన్నికలు - search results
If you're not happy with the results, please do another search
రాజస్థాన్ ఎన్నికలు: ఉదయం 9 వరకు 9.77 శాతం ఓటింగ్
రాజస్థాన్ లో శాసనసభ ఎన్నికల పోలింగ్ శనివారం కొనసాగుతోంది. ఉదయం 9గంటల వరకు 9.77 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలో 200 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా...
ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు పూర్తి
రాష్ట్రంలో పురుష ఓటర్లకంటే మహిళ ఓటర్లే ఎక్కువ !
9 లక్షలకుపైగా ఉన్న యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఓటర్ల సిప్లుల పంపిణీ బిఎల్ఓలో రేపటి వరకు పూర్తి చేస్తారు: సిఈవో వికాస్రాజ్
మన తెలంగాణ/హైదరాబాద్:...
ఎన్నికలు రాగానే ప్రజలు ఆగమాగం కాకూడదు: సిఎం కెసిఆర్
చేర్యాల: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. చేర్యాలలో భారత రాష్ట్ర సమితి శనివారం ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ సభలో కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో...
త్రిముఖ పోరులో అసెంబ్లీ ఎన్నికలు
ఆధిపత్యం కోసం అగ్ర పార్టీల వ్యూహాలు
ఆత్మీయ సమ్మేళనాలతో బిఆర్ఎస్ అభ్యర్థుల బిజీ
ఇంకా అసంతృప్తులను సముదాయించడానికి కాంగ్రెస్ తంటాలు
బిసి నినాదాన్ని భుజానికెత్తుకున్న బిజెపి
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుతం రాష్ట్ర శాసనసభ ఎన్నికలు త్రిముఖ పోరుకు వేదికవుతున్నాయి....
ఈ ఎన్నికలు దొరల తెలంగాణ- ప్రజల తెలంగాణ మధ్య పోరు: భట్టి
ఖమ్మం: బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి పదేళ్లు అయినా అభివృద్ధి లేదని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు.ఖమ్మం కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ సమన్వయ సమావేశంలో ఆయన...
దేశంలోనే కొడంగల్కు గుర్తింపు తెచ్చే ఎన్నికలు:రేవంత్రెడ్డి
కొడంగల్: దేశ ముఖ చిత్రంలో కొడంగల్కు ఒక గుర్తింపు తెచ్చే ఎన్నికలని టిపిసిసి చీఫ్ ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు.సోమవారం కొడంగల్ పట్టణంలోని రేవంత్రెడ్డి నివాస ప్రాంతంలో భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల...
ప్రజాస్వామ్యమంటే ఎన్నికలు మాత్రమేనా?: పరకాల ప్రభాకర్
తిరువనంతపురం: వర్తమాన భారతదేశంలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలుగా ప్రజాస్వామ్యం మారిపోయిందని, ప్రజాస్వామ్యానికి మూలాధారమైన సంభాషణల పట్ల కేంద్ర ప్రభుత్వానికి విశ్వాసమే లేదని ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకుడు పరకాల...
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు జరగాలి
జిల్లా ఎన్నికల అధికారి పమేల సత్పతి
శాతవాహన యూనివర్సిటీ: రాబోయో అసెంబ్లి ఎన్నికలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేల సత్పతి తెలిపారు. మంగళవారం చొప్పదoడి, కరీంనగర్...
దమ్ముంటే కశ్మీరులో ఎన్నికలు జరపండి: బిజెపికి ఓమర్ అబ్దుల్లా సవాల్
న్యూఢిల్లీ: సత్తా ఉంటే జమ్మూ కశ్మీరులో ఎన్నికలు నిర్వహించాలని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా బిజెపికి సవాలు విసిరారు. ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే బిజెపి 10 స్థానాలు...
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు… సిఎం బఘేల్ నామినేషన్ దాఖలు
రాయ్పూర్ : కాంగ్రెస్ సీనియర్ నేత, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సోమవారం నాడు పటాన్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దుర్గ్ కలెక్టరేట్లో నామినేషన్...
ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర వద్దు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రచారం కోసం చేపట్టదలచిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలను అసెంబ్లీ ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాల్లో డిసెంబర్ 5 వరకు చేపట్టవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్...
ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్నలు
గాంధీలకే గ్యారెంటీ లేదు... ఇక కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారెంటీలకు గ్యారెంటీ ఏమిటి ?
రైతుబంధు మాత్రమే ఆపాలా... అన్ని పథకాలు ఆపేయాలా ?
ఎప్పటినుంచో అమలవుతున్న సిఎం కెసిఆర్ గారి పథకాలు ఆపడం సాధ్యమా...
ఛత్తీస్గఢ్ ఎన్నికలు… నలుగురు అభ్యర్థులతో బిజెపి నాలుగో జాబితా
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగనున్న అభ్యర్థుల నాలుగో జాబితాను బుధవారం బీజేపీ విడుదల చేసింది. మిగిలిన నాలుగు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో సిట్టింగ్...
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి
జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా
భూపాలపల్లి కలెక్టరేట్: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా...
మిజోరం అసెంబ్లీ ఎన్నికలు.. 173 నామినేషన్ల చెల్లుబాటు
ఐజ్వాల్ : మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఘట్టంలో పోటీ చేసేందుకు దాఖలైన 174 నామినేషన్లు పరిశీలించిన ఎన్నికల కమిషన్ 173 నామినేషన్లు చెల్లుబాటేనని ధ్రువీకరించింది. విపక్షపార్టీ జేపీఎం అభ్యర్థి డాక్టర్ లోర్రయిన్ లాల్...
నేడు హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికలు
హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సిఎ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. శుక్రవారం హెచ్సిఎ ఎన్నికలు జరుగనున్నాయి. సుప్రీం కోర్టు నియమించిన ఏక సభ్య కమిటీ జస్టిస్ నాగేశ్వర రావు పర్యవేక్షణలో ఎన్నికలు...
మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు.. 21 మందితో బిజెపి జాబితా విడుదల
న్యూఢిల్లీ : మిజోరాం లోని 21 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయనున్న 21 మంది అభ్యర్థుల జాబితాను బిజెపి బుధవారం విడుదల చేసింది. నవంబర్ 7న ఈ ఎన్నికలు జరగనున్నాయి. చత్తీస్గఢ్ లోని...
హెచ్సిఎ ఎన్నికలు : సుప్రీంకోర్టులోనూ అజారుద్దీన్కు షాక్ !
మన తెలంగాణ/హైదరాబాద్ : హెచ్సిఎ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్కు భారత సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. హెచ్సిఎ ఓటర్ జాబితా నుంచి తన పేరు తొలగించడంపై ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను...
రసవత్తరంగా మారిన హెచ్సిఎ ఎన్నికలు..
హైదరాబాద్: త్వరలో జరుగున్న హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సిఎ) ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకప్పుడూ భారత క్రికెట్లోని బలమైన సంఘాల్లో ఒకటిగా పేరున్న హెచ్సిఎ కొన్నేళ్లుగా వరుస వివాదాలతో పూర్వ వైభవాన్ని...
ఛత్తీస్గడ్లో రెండు దశలలో..మిగిలిన 4 రాష్ట్రాలలో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు
న్యూఢిల్లీ: తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సోమవారం ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో 579 అసెంబ్లీ నయిఓజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నట్లు...