Home Search
ఎన్నికలు - search results
If you're not happy with the results, please do another search
దావోస్పై కెటిఆర్ ముద్ర
బహుముఖం.. దిగ్విజయం
విశేష పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చిన మంత్రి
ఏకకాలంలో అనేక బాధ్యతల నిర్వహణ, 50 మందికి పైగా కార్పొరేట్ దిగ్గజాలతో ముఖాముఖీ, 5 చర్చా కార్యక్రమాలు n అక్కడి నుంచే...
పురవరులు తేలేది నేడే
మధ్యాహ్నం లోపే మున్సిపోల్ ఫలితాలు
ఉదయం 8గం.కు లెక్కింపు ప్రారంభం, 10 గం.ల లోపే తొలి ఫలితం, 129 కౌంటింగ్ కేంద్రాల్లో వార్డుల వారీగా టేబుళ్ల ఏర్పాటు
రెండు దశల్లో కౌంటింగ్
సమాన...
కారులోనే ఓటరు షికారు
పురపోరులో టిఆర్ఎస్కు అఖండ విజయం ఖాయం
పెరగనున్న టిఆర్ఎస్ ఓట్ల శాతం
మున్సిపాలిటీల్లో 2వేలకుపైగా, కార్పొరేషన్లలో 205పైగా వార్డులు గెలుచుకునే సూచన
సెఫాలజీ అధ్యయనం ... 104 నుంచి 109 మున్సిపాల్టీలు , 10 కార్పొరేషన్లలో...
కరీంనగర్లో 62.52% పోలింగ్
ప్రశాంతంగా ముగిసిన బల్దియా పోరు, 27న ఓట్ల లెక్కింపు
కరీంనగర్ : కరీంనగర్ బల్దియాకు శుక్రవారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నగర పాలక సంస్థ పరిధిలో 60 డివిజన్లు ఉండగా 2 రెండు...
ప్రశాంతంగా భారీగా
పోటెత్తిన ఓటు
అంబరాన్ని చుంబించిన
పట్టణ బ్యాలట్ సంబరం
ఓటింగ్ నమోదు
అత్యధికంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో 93.31 శాతం
అత్యల్పంగా నిజాంపేట కార్పొరేషన్లో 39.65 శాతం
హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పట్టణ ఓటర్లలో...
నేడే పుర బ్యాలట్ ఫైట్
ఉదయం 7గం. నుంచి మున్సిపోలింగ్
120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో మొత్తం ఓటర్లు 53,50,255 మంది
మున్సిపాలిటీలలో 2647 వార్డులు, కార్పొరేషన్లలో 382 వార్డుల్లో, జిహెచ్ఎంసి పరిధిలోని దబీర్పురా డివిజన్లో పోలింగ్
మున్సిపాలిటీల్లో 6188, కార్పొరేషన్లలో 1773...
ఐదేళ్లలో మస్తుగా.. మద్యం విక్రయాలు
ఏకంగా 65 శాతం పెరుగుదల
హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో జరిగిన విక్రయాలతో చూస్తే తెలంగాణ ఏర్పడిన తరువాత మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఉమ్మడి ఎపిలో 8 కోట్ల మంది జనాభా...
పుర ప్రచారానికి తెర
వారం రోజుల పాటు 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో హోరెత్తిన ప్రచారం
రేపు పోలింగ్, 25న ఫలితాల వెల్లడి
హైదరాబాద్: రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లలో ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు...
రేపే మున్సిపోల్స్
మూగబోయిన మైకులు, ఓటర్లకు ప్రలోభాలు
తొలిసారి కొంపల్లిలో ఫేస్ రికగ్నైజేషన్
హైదరాబాద్: రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లలో ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎండ్కార్డ్ పడింది. వీటికి ఈ నెల 22న...
ఇక చాలు
నేటి సాయంత్రంతో ముగియనున్న పురపోరు ప్రచారం
ఎన్నికల విధుల్లో 55వేల మంది సిబ్బంది
8,111 పోలింగ్ స్టేషన్లు, 120 మున్సిపాలిటీల్లో 2727, తొమ్మిది కార్పొరేషన్లలో 80 వార్డులు ఏకగ్రీవం
పోలింగ్ జరగనున్న వార్డులు 2,972
బరిలో 12,898...
ప్రచారంలో ‘కారు’ పరుగులు
ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్న మంత్రులు
ఇన్ఛార్జీలు నియోజకవర్గాల్లోనే ఉండాలని అధిష్ఠానం ఆదేశాలు
ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న టిఆర్ఎస్ హైకమాండ్
హైదరాబాద్ : మున్సిపాలిటీ ఎన్నికలప్రచార జోరు పతాకస్థాయికి చేరుకుంది. వార్డుల వారిగా గులాబి సేనల ప్రచారంతో హోరెత్తుతోంది. నియోజకవర్గాల...
పిసిసి పీఠముడి
పురపోరు వదిలి పదవికోసం నేతల ఆరాటం
హైదరాబాద్ : పురపోరులో సత్తా చాటాల్సిన సమయంలో దానికంటే అధ్యక్ష స్థానమే మిన్న అన్న చందంగా కాంగ్రెస్ నేతల వ్యవహారశైలి కొనసాగుతుండటం ఆ పార్టీ హైకమాండ్కు విస్మయాన్ని...
కెసిఆర్ ఒక అవసరం! అనివార్యం!!
అమ్మ మనస్సు ఎప్పుడూ
బిడ్డల ఆకలిని తలచుకుంటుంది
బిడ్డల భవిష్యత్తు కోసం
బతుకంతా శ్రమిస్తుంది
అమ్మ మనస్సు ఉన్న
అధినాయకుడూ అంతే --- అమ్మ మనస్సుతో పాటు అమోఘమైన మేథస్సు ఉన్న అధినేత కాబట్టే, పునాదులు పటిష్టంగా లేకుంటే భవనాలే...
పురపోరులో తేలిపోయిన విపక్షాలు
హైదరాబాద్: పురపోరు ఎన్నికల్లో అప్పుడే ప్రతిపక్ష పార్టీలు తేలిపోయాయి. ఎన్నికలు జరుగుతున్న అన్ని వార్డులకు అభ్యర్దులను కూడా నిలబెట్టలేని దుస్థితిలో ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్తో పాటు బిజెపి ఉండడం విశేషం. ఇక టిడిపి,...
లాలూఛీ
కాంగ్రెస్, బిజెపిలది పైకి ఫైటింగ్.. లోపల ఫిక్సింగ్
మన తెలంగాణ ప్రత్యేక ఇంటర్వూలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మున్సిపోల్స్లో టిఆర్ఎస్కు అఖండ విజయం ఖాయం
రూ.18వేల కోట్లతో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు...
అవయవ మార్పిడి రోగులకు బాసట!
ట్రాన్స్ప్లాంటేషన్కే కాదు.. రోగ నిరోధక మందులకు సాయం
ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తి సంరక్షణ ప్యాకేజీ అమలు
ఉచితంగా రోగ నిరోధక మందులు సరఫరా
జీవితకాలం ఆర్ధిక చేయూత ఇవ్వాలని సూత్రప్రాయ నిర్ణయం
హైదరాబాద్ : అవయవ మార్పిడి...
కిషన్ రెడ్డికి సవాలు విసురుతున్న…. రెడీనా: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న హౌజింగ్ సైజ్ నిర్మాణం ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా జరుగుతున్నాయా? అని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి సవాలు చేస్తున్నానని మంత్రి కెటిఆర్ తెలిపారు....
జామా మసీదు వద్ద భీమ్ ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: ఒక చేత్తో భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకుని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ నెలరోజుల తర్వాత శుక్రవారం ఉదయం ఢిల్లీలోని జామా మసీదు వద్ద ప్రత్యక్షమయ్యారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని...
కాసేపట్లో ఎపి బిజెపి నేతలతో పవన్ భేటీ
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజయవాడ బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్నారు. బిజెపి, జనసేన పార్టీల సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ...
ఎపిలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం స్టే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్టే విధించింది. యాభై శాతాన్ని మించి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కోర్టు తప్పుబట్టింది. దీనికి...