Home Search
ఎన్నికలు - search results
If you're not happy with the results, please do another search
సింగపూర్ ప్రభుత్వం రద్దుకు ప్రధాని లీ సిఫార్సు
సింగపూర్ : కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో ఐదేళ్ల పాటు కొత్త ప్రభుత్వం కొలువుతీరేందుకు వీలుగా దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సింగపూర్ ప్రధాని లీ సీన్...
ఎల్టిటిఇ మారణకాండపై శ్రీలంక పోలీస్ల దర్యాప్తు
కొలంబో : రెండువేలకు పైగా భద్రతా దళాలను తాను హతమార్చానని మాజీ ఎల్టిటిఇ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ) డిప్యూటీ లీడర్ కరుణా అమ్మన్ ఆరోపిస్తూ చేసిన ప్రకటనపై శ్రీలంక...
నీవు నేర్పిన విద్యయే…!
పట్ట పగలు నడి బజారులో ప్రజల తీర్పును పరాభవించే దుర్మార్గం కేంద్రంలోని పాలక పక్షాన్నే పూనకంలా ఆవహించినపుడు ప్రజాస్వామ్యానికి పట్టే దుర్గతి అంతా ఇంతా కాదు. రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోడానికి, రాజ్యసభలో సీట్లు...
పెద్దల సభకు దిగ్విజయ్, జ్యోతిరాదిత్య
ఎపిలో 4 సీట్లు వైకాపాకే
న్యూఢిల్లీ: 8 రాష్ట్రాల్లో 19 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. మొత్తం ఫలితాలు వెల్లడయ్యాయి. బిజెపికి 8, కాంగ్రెస్కు4, వైఎస్ఆర్సిపికి 4, ఇతరులకు మూడు స్థానాలు లభించాయి....
19 రాజ్యసభ స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 19 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రారంభమై కొనసాగుతోంది. ఎనిమిది రాష్ట్రాల్లోని 19 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు జరగనుంది. పోలింగ్...
బిజెపి పాచికలు
ఈ నెల 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు గుజరాత్లో బిజెపి మాయ పాచికలాటకు మళ్లీ తెర లేపాయి. ఆ రాష్ట్రంలో గత కొద్ది రోజుల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎంఎల్ఎలు శాసన సభకు రాజీనామా...
గుజరాత్లో కాంగ్రెస్కు మరో ఎంఎల్ఎ రాజీనామా
గాంధీనగర్ : రాజ్యసభ ఎన్నికల ముందట కాంగ్రెస్కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా శుక్రవారంనాడు పార్టీ సీనియర్ నేత, మోర్బీ ఎంఎల్ఎ బ్రిజేష్ మీర్జా రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించారు....
స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్
హైదరాబాద్: జిహెచ్ఎంసి కొత్త స్టాడింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రస్తుత స్టాండింగ్ కమిటీ కాల పరిమితి పూర్తి కావడంతో కొత్త కమిటి ఎన్నికకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు...
ఆత్మగౌరవ జెండా ఎగిరిన రోజు..!
జూన్ 2 తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవ జెండాను ఎగేరేసిన రోజు. స్వయంపాలన జెండా ఎత్తిన రోజు. దేశానికి రోల్ మోడల్గా నిలిచిన రోజు. తెలంగాణ అనే పదం వింటేనే వైబ్రేషన్ ఒక...
మేన కోడలు, అల్లుడే జయలలిత వారసులు : మద్రాస్ హైకోర్టు
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు వారసులుగా ఆమె మేన కోడలు దీపా మాధవన్, మేనల్లుడు దీపక్లను ప్రకటిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం వీరిద్దరినీ జయలలితకు...
గంగూలీ రేసులో లేడు
ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్ పదవిలో భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఉన్నట్టు వస్తున్న వార్తలను బిసిసిఐ ఖండించింది. ఈ మేరకు బిసిసిఐ కోశాధికారి అరుణ్ ధుమాల్...
ప్రజాస్వామ్యమా, రాచరికమా?
కప్పం కట్టి కాలు మొక్కే సామంత రాజ్యాలకు, ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు తేడా తెలియని ఫ్యూడల్ దురహంకార ప్రదర్శనలో ప్రధాని మోడీ ప్రభుత్వం అలనాటి నిరంకుశ చక్రవర్తులకంటే మూడాకులు ఎక్కువే చదువుకున్నది....
అఫ్ఘానిస్థాన్లో కొత్త అధ్యాయం
భారతదేశం ఇప్పుడు కోవిద్ 19తో పోరాడుతోంది. కరోనా సంక్షోభంలో ఇతర విషయాల గురించి ఆలోచించే తీరిక కూడా దొరకడం లేదు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న అనేక మార్పులపై మన దృష్టిపోవడంలేదు. కాని చాలా ముఖ్యమైన...
ఎంఎల్సిగా ఉద్ధవ్ ఏకగ్రీవం
ముంబయి : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే శాసన మండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం అధికారిక ప్రకటన వెలువడింది. ఆయనతోపాటు మరో 8 మంది సభ్యులు కూడా ఎమ్మెల్సీలుగా...
ఎమ్ఎల్సి ఎన్నికల్లో థాకరే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం
వెనక్కు తగ్గిన కాంగ్రెస్
ముంబై : మహారాష్ట్రలోని 9 ఎమ్ఎల్సి స్థానాలకు ఈనెల 21న ఎన్నికలు జరగనుండగా కాంగ్రెస్ తన అభ్యర్థిని ఉపసంహరించుకోవడంతో ఎమ్ఎల్సిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఏకగ్రీవంగా ఎన్నిక కాడానికి...
ఎపి ఇసి నిమ్మగడ్డ ఉద్వాసనకు రంగం సిద్ధం
హైదరాబాద్ : కరోనా కట్టడి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పక్కకు తప్పించేందుకు ఆర్డినెన్సు ద్వారా సవరించి జివొ నంబర్...
ఎంఎల్సి ఉపఎన్నిక వాయిదా
హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎంఎల్సి కోటా ఉప ఎన్నిక వాయిదా పడింది. కరోనా వైరస్ నివారణలో భాగంగా లాక్డౌన్ కొనసాగుతున్నందున వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో...
కౌన్సిల్కు కవిత నామినేషన్
అనంతరం నిజామాబాద్కు బయలుదేరిన మాజీ ఎంపి
దారిపొడవునా స్వాగతాలు, మంగళ హారతులు
మనతెలంగాణ/హైదరాబాద్: పూర్వ నిజమాబాద్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. నిజమాబాద్...
నాకు ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించండి: ఎపి ఎన్నికల కమిషనర్
మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు భద్రత కల్పించాలంటూ రమేష్కుమార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రక్రియ పూర్తయ్యేంత...
బలపరీక్షపై స్పీకర్, గవర్నర్లకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో తక్షణమే బలపరీక్ష చేపట్టాలని బిజెపి ఎంఎల్ఎలు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం, స్పీకర్, గవర్నర్లకు మంగళవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది....