Home Search
ఎన్నికలు - search results
If you're not happy with the results, please do another search
రథసారథి ఎంపికపై మల్లగుల్లాలు
రంగంలోకి దిగిన అధిష్ఠానం దూతలు
సన్నాహక సమావేశాల నిర్వహణ
ప్రజాబలం గల నేత ఎవరనే దానిపైనే ప్రధాన ఆరా..!
మన తెలంగాణ/హైదరాబాద్ : దక్షిణాదిన బలపడాలన్న బిజెపి అధిష్టానం తెలుగు రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారించింది. నేటి...
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. మార్చి 6న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.... నామినేషన్లను దాఖాలు చేయడానికి మార్చి 13వరకు సమయం...
డిసిసిబి ఎన్నికలకు నేడే నామినేషన్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని 9 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి)లు, 9 జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సంస్థ (డిసిఎంఎస్)ల ఎన్నికలకు మంగళవారం నామినేషన్ల ప్రక్రియ జరుగనుంది. ఇందుకు అవసరమైన విధంగా జిల్లా...
డిసిసిబి ఎన్నికలపై టిఆర్ఎస్ నజర్
ప్రగతిభవన్లో ఆశావహుల జాబితాను పరిశీలించిన మంత్రి కెటిఆర్
ఆశావహులు పార్టీకి చేసిన సేవలను, సామాజిక నేపథ్యం వగైరా సమాచారాన్ని అందించాలని ఆదేశం
చైర్మన్ పదవులకు అభ్యర్థులను సిఎం కెసిఆర్ ఖరారు చేస్తారని ప్రకటన
హైదరాబాద్ మినహా...
పల్లెల ప్రగతే రాష్ట్రాభివృద్ధి
దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు, దేశంలో ఎక్కడా లేనంతగా పల్లెల అభివృద్ధి తెలంగాణలో జరుగుతుంది
మొదటి సారి ఎంఎల్ఎగానే కెసిఆర్ సిద్దిపేటకు 1988-89లో హరితహారం తెచ్చారు
ఒకే సారి 12వేల మొక్కలు నాటించారు
ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో...
డిసిసిబి ఎన్నికలకు నోటిఫికేషన్
ఈ నెల 28న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక
29న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక
వచ్చే నెల 5వ తేదీన టెస్కాబ్ ఛైర్మెన్ ఎన్నిక
మన తెలంగాణ/హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి), జిల్లా...
డిసెంబర్ 31వరకు పిఆర్సి గడువు పెంపు
ఈ నెల 24తో కమిషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో పొడిగింపు ఉత్తర్వులు
మన తెలంగాణ/హైదరాబాద్ : వేతన సవరణ కమిషన్ (పిఆర్సి) గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం...
డిసిసిబిల ఎన్నికలకు 20న నోటిఫికేషన్
28, 29 తేదీల్లో ఎన్నికలు
ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 9 డిసిసిబి, 9 డిసిఎంఎస్లకు బ్యాలట్ యుద్ధం
టెస్కాబ్కు వచ్చే నెల
3న నోటిఫికేషన్
హైదరాబాద్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డిసిసిబి), జిల్లా సహకార మార్కెటింగ్...
కంది రైతులు ఆందోళన పడొద్దు
హైదరాబాద్: కంది పండించిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, రాష్ర్ట ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. కంది రైతుల సమస్యను...
గులాబీ గూటికే
800 ప్యాక్స్ల చైర్మన్ పదవులు టిఆర్ఎస్ మద్దతుదారులకే
80 సంఘాలలో ఎన్నిక వాయిదా
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 800ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఛైర్మెన్ పదవులు టిఆర్ఎస్ మద్ధతుదారులకే దక్కాయి. జిల్లాల్లోని పలు ప్యాక్స్లలో...
ఈ విజయం నా ఒక్కడిది కాదు: కేజ్రీవాల్
ఢిల్లీ: ఈ విజయం నా ఒక్కడిది కాదని ఢిల్లీ ప్రజలదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడో సారి ప్రమాణం చేసిన అనంతరం కేజ్రీవాల్ మాట్లాడారు. ఈ విజయంలో ఢిల్లీలో...
టిఆర్ఎస్ ప్యాక్స్
98% ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు తెలంగాణ రాష్ట్రసమితి మద్దతుదారుల కైవసం
747 ప్యాక్స్లకు 79.36% పోలింగ్
904 సంఘాలలో దాదాపు 890 అధికారపార్టీవే
2,017 డైరెక్టర్ల పదవులున్న 157 ప్యాక్స్లు ఏకగ్రీవం
మొత్తం 5,405 మంది డైరెక్టర్లు...
కారణజన్ముడు
భారతదేశానికి మొదటి పార్లమెంటరీ ఎన్నికలు జరిగిన రెండేళ్ల తరువాత 1954 ఫిబ్రవరి 17 వ తేదీన మెదక్ జిల్లాలోని చింతమడకలో జన్మించిన కె.సి.ఆర్. 66 ఏండ్ల జీవితాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ అరవై...
మాజీ సర్పంచ్ దారుణ హత్య…
సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలోని ఎల్కారంలో దారుణం జరిగింది. సహకార ఎన్నికలు ఓ వ్యక్తి ప్రాణం తీశాయి. సహకార ఎన్నికల సందర్భంగా ఎల్కారంలో టిఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య రెండు రోజులుగా ఘర్షణ చోటుచేసుకుంది....
పాలన పరుగులు
సమ్మేళనాలతో అధికారుల పల్లె, నగర బాట, పనిచేసే అధికారులకు అవార్డులు...రివార్డులు, నిర్లక్షంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు, పాలనలో సరికొత్త ముద్రవేసుకునే పనిలో సిఎం కెసిఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో పాలన మరింతగా పరుగులు తీయనుంది....
147 ప్యాక్స్లు ఏకగ్రీవం
మరో 3224 డైరెక్టర్ పదవులు ఏకగ్రీవం n అంతటా టిఆర్ఎస్ బలపర్చినవారే
హైదరాబాద్ : రాష్ట్రంలో 147 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)లు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో అన్ని డైరెక్టర్ పోస్టులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....
ఇక ఆప్ టార్గెట్ బీహార్?
దేశ రాజధాని ‘ఫలితాలపై’ కేజ్రీవాల్ క్రేజ్
బీహార్లో ప్రత్యామ్నాయం అందిస్తాం : ఆప్
పాట్నా: ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే, దాని...
ప్రశాంత్ కిశోర్ ‘రాజకీయం’!
2014లో వినూత్న రీతిలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రజల దృష్టి ఆకట్టుకొని, నరేంద్ర మోడీ అనూహ్య విజయం సాధించడంతో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి గుర్తింపు పొందారు. ఆయన ప్రజ్ఞాపాటవాల పట్ల...
ఒలింపిక్ సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం
జగన్మోహన్ వర్గానికే మెజారిటీ సంఘాల మద్దతు! పోరు ఏకపక్షమేనా! జగదీశ్వర్ ప్యానల్కు కష్టమే, నేడు హైదరాబాద్లో టిఓఏ ఎన్నికలు
మన తెలంగాణ/హైదరాబాద్: అనూహ్య మలుపులు తిరుగుతూ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తెలంగాణ ఒలింపిక్...
రాష్ట్రాల తిరుగుబాటు బావుటా
మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరవాత రాష్ట్రాల హక్కులను కాలరాయడం బాగా పెరిగింది. బిజెపి భారీ రాజకీయ పార్టీ అయిపోవడంతో జనం అణిగిమణిగి ఉండే ధోరణి మితిమీరుతోంది. కేంద్రం సర్వాధికారాలు చెలాయిస్తోంది....