Home Search
కంటి వెలుగు - search results
If you're not happy with the results, please do another search
రెండవ విడత కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న రెండవ విడత కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు ప్రణాళికబద్దంగా కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు జిల్లా కలెక్టర్లకు...
వెలుగులు ప్రసరిస్తున్న బస్తీబడి
‘Recent findings reveal that literate individuals tend to have higher earning potential, improved health outcomes, and greater civic engagement. Literacy is not merely a...
డాక్టర్లు కంటికి కనిపించే దేవుళ్ళు..
రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్: సమాజంలో డాక్టర్ల పాత్ర కీలకమని, డాక్టర్లు కనిపించే దేవుళ్ళని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. సదరం సర్టిఫికేట్ల...
బిఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
నల్లగొండ:బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం నకిరేకల్ మున్సిపాలిటీ 5వ, 6వ వార్డుకు చెందిన 80మంది మహిళలు,వివిధ పార్టీల నాయకులు నకిరేకల్ ఎమ్మెల్యే...
సిఎం కెసిఆర్ సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు
గోదావరిఖని: సిఎం కెసిఆర్ సంక్షేమ పథకాలతో పేద జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం దశాబ్ధి ప్రగతి ప్రజా చైతన్య యాత్రను కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్లో...
కంటి శస్త్ర చికిత్స సులభంగా నిర్వహించేందుకు ఫ్యాకో యంత్రాలు
రాష్ట్ర చేనేత కార్పొరేషన్ సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్
సంగారెడ్డి: కంటి శస్త్ర చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ సంస్థ చైర్మన్ చింతా...
కోటి 58 లక్షల కంటి పరీక్షలు పూర్తి
లక్ష్యంలో 96.21 శాతం
22,21,494 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ
12,304 గ్రామపంచాయతీ వార్డులు,
3598 మున్సిపల్ వార్డులలో కంటి పరీక్షలు పూర్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా...
వెలుగు జిలుగులతో తెలంగాణ విరాజిల్లుతోంది: సిఎం కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రస్తుతం వెలుగు జిలుగులతో విరాజిల్లుతోందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. హైదరాబాద్లో నూతనంగా నిర్మించిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి సిఎం కెసిఆర్ ప్రసంగించారు. గతంలో...
ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలను చేయాలి
బోధన్ రూరల్ : సాలురా మండలం తగ్గెల్లె గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్ లక్ష్మీ చేతుల మీదుగా కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా సర్పంచ్...
ఇంటివద్దే కంటి శిబిరం
మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమ ని రాష్ట్ర వైద్య, ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. ప్రజలు కోరిన చోట శిబిరాల ఏర్పాటు కు...
ఊరూరా కంటి పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ఈనెల 18 నుంచి ప్రారంభిస్తున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్...
కంటికి రెప్పలా
కంటి వెలుగు 2ను విజయవంతంగా చేద్దాం
ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం
అధికారులంతా బాధ్యతతో పని చేయాలి
బాగా చేసే వారికి ప్రశంసలు
విధుల్లో నిర్లక్యంగా ఉంటే చర్యలు
రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో
బాధపడకూడదనే సిఎం కెసిఆర్...
కంటికి రెప్పలా
ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు
ప్రజా వైద్యం, ఆరోగ్య రంగాల్లో రాష్ట్రం రోజురోజుకు గుణాత్మక ప్రగతిని సాధిస్తున్నది: ప్రపంచ ఆరోగ్య
దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన
రాష్ట్ర...
దళితుల జీవితాల్లో వెలుగునింపేందుకే దళిత బంధు: మంత్రి అల్లోల
నిర్మల్: దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ దళిత బంధు పథకం అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్ర పటానికి అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, టిఆర్ఎస్...
తెలంగాణను అన్ని రకాలుగా గోసపెట్టింది కాంగ్రెస్సే: కెసిఆర్
కాంగ్రెస్.. తెలంగాణను అన్ని రకాలుగా గోసపెట్టిందని బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ విమర్శించారు. తెలంగాన ఉద్యమ సమయంలో అతిపెద్ద బహిరంగ సభ వరంగల్ లో నిర్వహించామని.. తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసమే బీఆర్ఎస్ పుట్టిందని...
సింగరేణిని ముంచింది కాంగ్రేస్సే
చేతగాక దద్దమ్మ కాంగ్రెస్ సగం వాటాను కేంద్రానికి ఇచ్చింది
మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి/ములుగు జిల్లా ప్రతినిధి/పెద్దపల్లి ప్రతినిధి/ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణికి ఏళ్ల చరిత్ర ఉందని, ఈ...
ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే.. ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది: కేసీఆర్
కాంగ్రెస్ వస్తే.. ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారని.. ఇందిరమ్మ రాజ్యంలో ఎన్ కౌంటర్లు, నక్సలైటు ఉద్యమాలే ఉన్నాయి బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే..ఎన్టీఆర్ పార్టీ ఎందుకు...
ఇక 24 గంటలు మంచి నీళ్లు
సరికొత్త స్కీం తెస్తాం... నయా రికార్డు సృష్టిస్తాం
30న తమాషా జరగబోతోంది... ప్రజలు మాతోనే ఉన్నారు
ఉద్యమకారులను బలి తీసుకుంది కాంగ్రెస్సే
కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్
మన...
సర్కారు దవాఖానాల్లో సకల సేవలు
వైద్య, విద్యరంగాలో తెలంగాణ విప్లవాత్మకమైన మార్పు లు తెస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. వైద్య, విద్య దేశ ప్రగతికి బాటలు వేస్తుంది. వైద్య, విద్య కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ...
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు: హరీష్ రావు
సిద్దిపేట: ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వేఛ్చావాయువులు పీల్చుకున్న మన భారతదేశానికి 76 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వాతంత్య్ర దినోత్స వేడుకలకు విచ్చేసిన ప్రతీ ఒక్కరికీ వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి...