Home Search
కేంద్ర ప్రభుత్వ - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర ప్రభుత్వ అధికారులపై విచారణ చేపడతాం: మమతాబెనర్జీ హెచ్చరిక
కోల్కతా : పశ్చిమబెంగాల్లో సీబీఐ, ఈడీ దాడుల కేసులు పెరుగుతుండటం పట్ల ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి తీవ్రంగా ధ్వజమెత్తారు. బెంగాల్లో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై విచారణ చేపడతామని ఆమె హెచ్చరించారు. టీఎంసీ...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్న్యూస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్న్యూస్ చెప్పింది. ఉద్యోగుల జీతాల పెంపు కోసం 8వ వేతన సవరణ సంఘాన్ని ఇప్పట్లో ఏర్పాటు చేసే ఆలోచన లేదని కేంద్రం ప్రకటించింది. 7వ వేతన సవరణ...
ఆ భారమంతా కేంద్ర ప్రభుత్వానిదే
ఇంధన ధరల తగ్గింపుపై కేంద్ర మంతి నిర్మలా సీతారామన్ స్పష్టత
న్యూఢిల్లీ: పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించడంలో భాగంగా ఎక్సైజ్ సుంకం తగ్గించడం ద్వారా పడే భారాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర...
ప్రతి ధాన్యం గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందే
దేశ వ్యాప్తంగా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలి
కేంద్రం ఒక్కో రాష్ట్ర రైతులను ఒక్కోలా పరిగణించకూడదు
గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర రైతులు ఉద్యమిస్తారు
దేశ రాజధాని వేదికగా కేంద్రంపై నిప్పులు...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..
న్యూఢిల్లీ: ఉగాది పండుగ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ శుభవార్త వెలువడింది. వీరి కరవు భత్యం (డిఎ)ను 3 శాతం మేర పెంచుతున్నట్లు కేంద్రం బుధవారం ప్రకటించింది. బుధవారం నాటి కేంద్ర...
రైతు ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి….
రైతు ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి.
లఖింపూర్ గేలి దోషులను కఠినంగా శిక్షించాలి.
సంయుక్త కిసాన్ మోర్చా నిరసనలో నేతల డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్: లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రభుత్వ పాత్రపై, రైతుల...
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు బయోమెట్రిక్ హాజరు విధానం రద్దు
న్యూఢిల్లీ : కరోనా మళ్లీ వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అధికారులు, ఉద్యోగులకు బయో మెట్రిక్ హాజరు విదానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తక్షణమే ఇది అమలు లోకి వస్తుందని, తదుపరి ఆదేశాలు...
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 28న బిఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా
మన తెలంగాణ ,సిటీబ్యూరో: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 28న ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు బిఎంఎస్( భారతీయ మజ్దూర్ సంగ్ ఆఫ్ తెలంగాణ) అసోసియేషన్ జాతీయ కార్యవర్గ...
పెగాసస్ వివాదం: కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ : పెగాసస్ స్పైవేర్ ద్వారా ప్రభుత్వం ఫోన్ హ్యాకింగ్కు పాల్పడిందనే ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు మంగళ వారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు...
కేంద్ర ప్రభుత్వం నిజం చెప్పాలి: రాహుల్ (వీడియో)
న్యూఢిల్లీ: దేశంలోని కరోనా మరణాలపై కేంద్రప్రభుత్వం అసత్యాలు చెబుతోందని కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత మరణాల రేటు అబద్ధమని, ప్రభుత్వం నిజం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాని...
కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్ సిఎం విమర్శలు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గత ఆరునెలలుగా పనిచేయకుండా ఉన్న ఫలితమే ప్రస్తుత కరోనా సంక్షోభానికి కారణమని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర మంత్రులు పనిచేసే బదులు ప్రతిరోజు బెంగాల్...
చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం
పదిహేనేళ్ళ క్రితం బొమ్మరిల్లు అనే తెలుగు సినిమా రిలీజ్ అయింది. అందులో సిద్ధార్థ హీరో. తన కొడుకును ఎలా పెంచాలో, తన కొడుకు తన అదుపాజ్ఞల్లో ఎలా మెలగాలో నియంత్రించే తండ్రి పాత్రలో...
దసరాకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్
న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రధానఘట్టంగా ఉండే దసరా పండగ వేళ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వోద్యోగులకు బోనస్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం...
38 మంది టోపి పెట్టి పారిపోయిండ్రు: కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వారి వివరాలను ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ లో వెల్లడించింది. భారత్ లో 2015 జనవరి నుంచి...
పబ్జీపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో పబ్జీతో పాటు 118 చైనా మొబైల్ యాప్స్ పై నిషేధం విధించింది. ఇటీవల టిక్ టాక్ తో పాటు చైనాకు చెందిన...
ఈ ఏడాది హజ్ యాత్ర రద్దు: కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఈ ఏడాది హజ్ యాత్రను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. సౌదీ సూచన...
కేరళ ఏనుగు మృతిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్
తిరువంతపురం: కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లా అట్టపాడిలో జరిగిన ఏనుగు మృతి సంఘటనను కేరళ ఏనుగు మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించింది. ఏనుగు మృతి...
‘పోతిరెడ్డిపాడు’ పాపం కేంద్ర ప్రభుత్వానిదే
బీజీపీ, కాంగ్రెస్ పోరాటం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం పైన
- అనిల్ కూర్మాచలం, ఎన్నారై టి.ఆర్.యస్
లండన్: పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా కృష్ణా నీళ్లు దోచుకెళ్లాలని చూస్తున్న ఏపీ సర్కార్ తీరును ఎన్నారై టి.ఆర్.ఎస్ వ్యవస్థాపక...
కేంద్రంలో వచ్చేది మళ్లీ మా ప్రభుత్వమే
కోల్కత: తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీకి దూరదృష్టి కొరవడిందని ప్రధానినరేంద్ర మోడీ విమర్శించారు. బిజెపి-ఎన్డిఎ తప్ప వేరే ఏ రాజకీయ శక్తి ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదని...
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు
డిఎ 4 శాతం పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం
కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి
ఖజానాపై రూ.15,014 కోట్ల భారం
అలవెన్సులు కూడా పెంపు
ఉజ్వల గ్యాస్ సబ్సిడీ మరో ఏడాది పెంపు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు...