Home Search
ఖైరతాబాద్ గణేష్ - search results
If you're not happy with the results, please do another search
ఆ విషయంలో కెసిఆర్ చరిత్రలో నిలిచిపోతారు: తలసాని
హైదరాబాద్: తెలంగాణాకు నిజమైన స్వతంత్రం సెప్టెంబర్ 17 నే వచ్చిందని అందుకోసమే దీనిని జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తున్నామని మంత్రి తలసాని తెలిపారు. పీపుల్స్ ప్లాజా లో తెలంగాణ జాతీయ సమైఖ్యత వజ్రోత్సవాల...
నేడు నిమజ్జనం
హైదరాబాద్లో నేడు నిమజ్జనం
హుస్సేన్సాగర్ చుట్టూ 22 క్రేన్ ఏర్పాటు
శోభయాత్రకు 12వేల మంది పోలీసులతో బందోబస్తు
పాతబస్తీలో ప్రత్యేకంగా 2,500 పోలీసులతో భద్రత
శోభయాత్ర మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
మూడు జిల్లాలకు ప్రత్యేక సెలవు
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో శుక్రవారం ఘనంగా...
పాతబస్తీలో వినాయక నిమజ్జనం…. భారీ భద్రత
హైదరాబాద్: పాతబస్తీలో వినాయక నిమజ్జన సందర్భంగా భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. పాతబస్తీలో 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. విగ్రహాల నిమజ్జనం కోసం అవసరమైన చోట అదనపు క్రేన్లు...
భక్తులతో కిక్కిరిసి పోతున్న మెట్రో రైళ్లు
జనం సంద్రంగా మారిన ఖైరతాబాద్ స్టేషన్
గణపతిని దర్శించుకునేందుకు తరలివస్తున్న భక్త జనం
రూట్ గైడ్ చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించిన మెట్రో
ప్రస్తుతం 4 లక్షల దాటిన మెట్రో ప్రయాణికుల సంఖ్య
మన తెలంగాణ, హైదరాబాద్ :...
హుస్సేన్ సాగర్లో మట్టివిగ్రహాలే
నిమజ్జనానికి చురుగ్గా ఏర్పాట్లు
పిఒపి విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేక కొలనులు
హైదరాబాద్: నగరంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వినాయకుల నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9న సామూహిక నిమజ్జనం నిర్వహించనున్నారు....
వినాయకచవితి వేళ మనమంతా ఇష్టపడేదేమిటి?
భారతదేశంలో పండుగ సీజన్ వినాయకచవితితో ప్రారంభమవుతుంది. దాదాపు రెండు సంవత్సరాలు కొవిడ్ కారణంగా వేడుకలు పెద్దగా చేసుకోలేదు కానీ ఈసారి మాత్రం వేడుకలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. దేశవ్యాప్తంగా జరుపుకునే వినాయకచవితి పండుగను ఇంటిలో...
నగరంలో యశ్వంత్ సిన్హా పర్యటన…
ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు
హైదరాబాద్: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10...
అంతరాష్ట్ర దొంగ అరెస్ట్
నిందితుడిపై 20కేసులు
అరెస్టు చేసిన ఎల్బి నగర్ పోలీసులు
హైదరాబాద్: ఇళ్లల్లో చోరీ చేస్తున్న అంతరాష్ట్ర ఘరానా దొంగను ఎల్బి నగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 30 గ్రాముల బంగారు...
నేడే నిమజ్జనం
శనివారం నాడు ప్రగతి భవన్లో గణపతి హోమం నిర్వహిస్తున్న సిఎం కె.చంద్రశేఖర్రావు శోభమ్మ దంపతులు. మంత్రి కెటిఆర్ శైలిమ దంపతులు, సిఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య తదితరులున్నారు.
సర్వం సిద్ధం చేసిన అధికారులు
హైదరాబాద్...
వినాయక నిమజ్జనానికి ట్రాఫిక్ ఆంక్షలు
భాగ్యనగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు..
శనివారం అర్ధరాత్రి నుంచే నగరంలోని అంతర్రాష్ట్ర, జిల్లాల లారీల ప్రవేశంపై నిషిద్ధం.
ఆర్టీసీ బస్సులను సైతం పలుచోట్ల...
నిమజ్జనంపై నేడు రివ్యూ పిటిషన్
ఈ సంవత్సరం కూడా పిఒపి విగ్రహాలను హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరనున్న ప్రభుత్వం
నిమజ్జనం తర్వాత 48గంటల్లో తొలగిస్తామని నివేదించనున్నట్టు వెల్లడి
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఈ సంవత్సరం కూడా...
కొత్త సంవత్సర వేడుకల్లో నిబంధనలు
మూడు కమిషనరేట్లలో ఆంక్షలు
ఫ్లైఓవర్లు, ఓఆర్ఆర్ మూసివేత
బేగంపేట ఫ్లైఓవర్కు మినహాయింపు
ఎయిర్పోర్టుకు వెళ్లేవారికి మినహాయింపు
తెల్లవారు 5గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు
హెచ్చరించిన మూడు కమిషనరేట్ల సిపిలు
నూతన సంవత్సర వేడుకలకు...
హైదరాబాద్లో వినాయక నిమజ్జనం రూట్ మ్యాప్
నేటి ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 8గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలో పలు ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు....
గంగమ్మ ఒడికి గణనాథుడు
హైదరాబాద్: నగరంలో పదకొండు రోజుల పాటు పూజలందుకున్న గణనాథులు ట్యాంక్ బండ్ వైపు పయనమవుతున్నారు. సోమవారం ఉదయం 11గంటల నుంచి మహాగణపతి ఊరేగింపు ప్రారంభం కానుందని ఉత్సవ సమితి పేర్కొంది. మధ్యాహ్నం 3గంటలలోగా...
దారులన్నీ ట్యాంక్ బండ్ వైపే
నిరాడంబరంగా వేడుకలు ముగించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు
హుస్సేన్సాగర్ చుట్టూ 18 క్రేన్లు
ఈపాటికే ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
గణేష్ విగ్రహాలకు ప్రత్యేక రూట్మ్యాప్
నేడే వినాయక విగ్రహాల నిమజ్జనం
మన తెలంగాణ/సిటీ బ్యూరో: వినాయక నిమజ్ఞనం ఈ ఏడాది నిరాడంబరంగా...
ఈసారి బాలాపూర్ గణేశుడు 6 అడుగులే
లడ్డూ వేలం కూడా నిర్వహించం
దర్శనానికి భక్తులకు అనుమతి లేదు
బాలాపూర్ ఉత్సవ సమితి నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ఈసారి ఖైరతాబాద్ గణేశుడితో పాటు బాలాపూర్ గణేశుడి ఎత్తు తగ్గించాలని ఆయా ఉత్సవ కమిటీలు...
ఈ సారి బారీ విగ్రహం కాదు!
కరోనా నేపథ్యంలో ఖైరతాబాద్ గణేశ్ భారీ విగ్రహ ఏర్పాటును విరమించుకున్న కమిటీ!
పోలీసుల నుంచి అనుమతి వచ్చాకే తుది నిర్ణయమని ఉత్సవ కమిటీ సభ్యుల వెల్లడి
హైదరాబాద్ : ప్రపంచంలోని అన్ని దేశాలను హడలెత్తిస్తున్న కరోనా...