Home Search
గ్రామీణ ఉపాధి పథకం - search results
If you're not happy with the results, please do another search
దేశంలో రోజుకు 30 రైతు ఆత్మహత్యలు!
‘మా దగ్గర డబ్బులు లేవు. ఇచ్చేవారు డబ్బులివ్వడానికి సిద్ధంగా లేరు. మేమేం చేయాలి? మార్కెట్ కెళ్ళి ఉల్లిపాయలు కూడా కొనలేకపోతున్నాం మోడీ గారు.. మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. సహకార సంఘాల...
హిమాచల్ ప్రదేశ్లో వైపరీత్య బాధితులకు రూ.3500 కోట్ల ప్రత్యేక సాయం
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల వైపరీత్యాలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు విపత్తు ఉపశమన ప్రత్యేక ప్యాకేజి కింద రూ.3500 కోట్ల సాయాన్ని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ శనివారం ప్రకటించారు. ఈఏడాది...
జమిలి వల్ల జరిగేదేమిటి?
స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1967 వరకు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలన్నీ ఒకేసారి జరిగాయి. కానీ ఆ కాలంలో జరిగిందేమిటి ? దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినటం, అది రాజకీయ సంక్షోభాలకు కారణం కావటం...
అడవుల విధ్వంసంతో ముప్పు
అడవులు అనేక జీవులకు అవాస కేంద్రాలు. జీవుల శరీరంలో ఊపిరి తిత్తులు చేసే పనిని పర్యావరణానికి అడవులు చేస్తున్నాయి. అందుకే అడవులు భూమికి శ్వాసకోశాల (గ్రీన్ లంగ్స్) వంటివి. ఇవి గాలి కాలుష్య...
కాంగ్రెస్ వైపు కన్నెత్తి చూస్తే…గుడ్లు పీకి గోలీలాడ్తరు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో మహిళా సంఘాలోని 63 లక్షల మంది మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మహిళా శక్తి పథకం ప్రా రంభించినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. మ...
డిగ్రీ గెస్ట్ అధ్యాపకుల భవిష్యత్తు భద్రమేనా?
2012 వ సంవత్సరం లో మొదలైన గెస్ట్ లెక్చరర్ల వ్యవస్థలో ప్రస్తుతం రాష్ట్రంలో 145 డిగ్రీ కళాశాలలో ఆర్థిక శాఖ అనుమతి పొందిన 1940 శాంక్షన్ పోస్టుల్లో 1600 మంది గెస్ట్ లెక్చరర్లు...
అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్
పౌష్టికాహారం అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు కేంద్రాలు చూడముచ్చటగా డిజైన్ చేయాలి
దివ్యాంగులకు విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల అమలు ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ప్రత్యేక విధానం
మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మన...
నరేంద్ర మోడీ దశాబ్ది పాలన
మనం బుర్రను పక్కన పెట్టి చెవులప్పగిస్తే ఎదుటివారు రాజస్థాన్లో సముద్రం, హిమాలయాల్లో భరించలేని వేడి, ఎండిపోయిన బంగాళాఖాతం అంటూ ఎన్ని కబుర్లు అయినా చెబుతారు. ఈ మధ్యనే ప్రపంచ ఆర్థిక వేదిక మీద...
గ్రామాలను పట్టించుకోని నిర్మల బడ్జెట్
బడ్జెట్ రూపకల్పన అనేది ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపేదిగా ఉండాలి. అప్పుడే బడ్జెట్ ప్రయోజనం నెరవేరుతుంది. అధికార మార్పిడి జరిగిన దగ్గర నుండి పాలక ప్రభుత్వాలు బడ్జెట్లు ప్రవేశపెడుతూనే ఉన్నా...
గమ్యంలేని మోడీ హామీల నావ
ప్రధాని నరేంద్ర మోడీ గత పదేళ్ళలో 142 పథకాలను ప్రకటించారు. మోడీపై ఆరాధనను పెంచడానికి ఏదో ఒక పథకాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమాలకు లెక్కే లేదు. ‘వికసిత్ భారత్’, ‘సంకల్ప్ యాత్ర’...
రక్షణశాఖకు రూ 6.21 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : దేశ భద్రతకు అత్యంత కీలకమైన రక్షణ శాఖకు కేంద్ర బడ్జెట్లో 202425 సంవత్సరానికి రూ 6.21 లక్షల కోట్లు కేటాయించారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో తెలిపారు....
బడ్జెట్పై ఇన్వెస్టర్ల భారీ అంచనాలు
ఆర్థిక మంత్రి నిర్మల కేటాయింపులు ఏ రంగాలకు..
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి : నిపుణుల అంచనా
న్యూఢిల్లీ : నేడు (ఫిబ్రవరి 1) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...
రైతు బంధుకు గ్రీన్ సిగ్నల్
రైతులకు శుభవార్త
చెల్లింపులకు ఎలక్షన్ కమిషన్ అనుమతి
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం
ఇక చెల్లింపులే తరువాయి
మనతెలంగాణ/ హైదరాబాద్ : యాసంగిలో పంటల సాగుకు పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం వైపు ఎంతో ఆశ గా...
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే… చీకటి రాజ్యం గ్యారెంటీ
కరెంటు లేకపోతే పరిశ్రమలు మూతబడతయ్
కాంగ్రెసోళ్లు కరెంటు 3 గంటలే ఇస్తరు
అసైన్డ్ భూములు క్రమబద్ధీకరిస్తాం
ప్రజా ఆశీర్వాద సభల్లో సిఎం కెసిఆర్
మన తెలంగాణ/మహేశ్వరం, కందుకూరు, వికారాబాద్ ప్రతినిధి, జహీరాబాద్, పటాన్చెరు : కాంగ్రెస్ పార్టీ...
నాడు ఎట్లుండే… నేడు ఎట్లయింది!
ఎన్నో ఆకాంక్షలతో, ఆశయాలతో ఉద్యమించి స్వరాష్టం ఏర్పాటు చేసుకున్నాము. గడిచిన పదేండ్ల పాలనలో సంక్షేమ తెలంగాణ సాకారమైంది. సబ్బండ వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పాలన అందిస్తున్నారు. అనేక రంగాల్లో ముందుకుపోతున్న తెలంగాణ ఒక...
స్త్రీలకు సమాన వేతనాలు ఎప్పుడు?
2023 సంవత్సరాని కి గాను ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మ క నోబెల్ బహు మతిని అమెరికాకు చెందిన ఆర్థికవేత్త, ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్కి వరించింది. స్త్రీ పురుషుల మధ్య వేతనాలు, లేబర్ మార్కెట్...
ఐదు విప్లవాలతోనే అన్నదాత ఆదాయం రెట్టింపు
పాడి పంటలకు రాష్ట్రప్రభుత్వం అధిక ప్రాధాన్యం
పాడి రైతులకు రూ.4 ఇన్సెంటివ్ ప్రకటించిన ప్రభుత్వం
రైతు సంక్షేమం కోసం వినూత్న పథకాలు అమలు జరపుతున్న రాష్ట్రం
తెలంగాణ విజయ మెగా డెయిరీ ప్రారంభోత్సవంలో మంత్రి...
రైతులను చంపిన దుస్సంఘటనకు వ్యతిరేకంగా అక్టోబర్ 3న నిరసన దినం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ కమిటీ కన్వీనర్లు, కార్మిక సంఘాల రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో పత్రికా సమావేశం రాజ బహదూర్ గౌర్ హాల్- మగ్దుం భవన్ -హిమాయత్...
ఆనాడు మన యాస, భాషలపై చిన్నచూపు: హరీష్ రావు
సిద్దిపేట: 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారి రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి...
పాలమూరు పునరుజ్జీవన కర్మయోగి
తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ ఆకాంక్ష ప్రజల స్వప్నంగా ఉన్న కృష్ణా, గోదావరి నదీ జలాలను చేను, చెల్కలకి, చెరువులను నింపడానికి తాగు...