Home Search
డిజిపి మహేందర్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
పోలీసులకు ‘చిరు’ ప్రశంస.. స్పందించిన డిజిపి
మనతెలంగాణ/హైదరాబాద్ః కరోనా కట్టడికి ఇరు తెలుగు రాష్ట్రాల పోలీసులు నిద్రాహారాలు మాని కష్టపడుతున్నారని, పోలీసుల వల్లే లాక్ డౌన్ విజయవంతమవుతోందంటూ ప్రముఖ నటుడు చిరంజీవి ట్వీట్ పై తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి...
దేశవ్యాప్తంగా టాప్ 25 ఐపిఎస్లలో డిజిపికి చోటు
హైదారాబాద్ : భారతదేశ వ్యాప్తంగా విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ 25 ఐపిఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) అధికారులలో రాష్ట్ర డిజిపి ఎం మహేందర్రెడ్డికి స్థానం లభించింది. ఫేమ్ ఇండియా, పిఎస్యు...
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్
హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎంఎల్సిలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్ నియామకం అయ్యారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన వీరిద్దరి పేర్లకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ కోటా...
టిఎస్పిఎస్సి టీమ్ రెడీ
హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్గా మాజీ డిజిపి మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై గురువారం ఆమోదం తెలిపారు. ఆయనతో పాటు కమిషన్ సభ్యులుగా మరో ఐదుగురి నియామకానికి...
ప్రొఫెసర్ కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవి
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గురువారం ప్రకటించారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, అమరుల్లా ఖాన్ నియమకం అయ్యారు. ఈ మేరకు రాజ్ భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్...
ఆత్మీయ స్వాగతం
హైదరాబాద్ : శీతాకాల విడిది కోసం సోమవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి...
బెబ్బులిలా లేస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్: మోడీ...ఇదే అరాచకం! మీ ప్రభుత్వాన్ని (కేంద్రం) ప్రశ్నిస్తే... రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొడుతారా? ఇదేక్కడి ప్రజాస్వామ్యమని నిలదీశారు. ఒక ప్రధాన మంత్రి చేయాల్సిన పనులేనా? రాష్ట్రాలను పడగొట్టడమే మీ ధ్యేయమా? అని...
పురుషులు, మహిళలతో పోటీ పడలేం
తమకు ప్రత్యేకంగా ఈవెంట్లు నిర్వహించాలి
డిజిపి పేరిట ట్రాన్స్ జెండర్ల వినతిపత్రం
హైదరాబాద్: కానిస్టేబుల్ పరీక్షకు క్వాలిఫై అయిన ఐదుగురు ట్రాన్స్ జెండార్స్ అభ్యర్థులతో కలిసి తెలంగాణ హిజ్రా అండ్ ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ సభ్యులు...
పోక్సో చట్టం.. మరింత కఠినంగా అమలు
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భూయాన్
హైదరాబాద్ : పోక్సో చట్టాన్నీ పటిష్టంగా అమలు చేయడానికి ప్రభుత్వంలోని వివిధ శాఖలు, న్యాయవ్యవస్థ సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్...
అంబరాన్నంటేలా పూల సంబురం
రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు : సిఎస్
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఈ నెల 25వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
‘భక్త జనం జేజేల నడుమ’.. గంగమ్మ ఒడికి గణపయ్య
ప్రశాంతంగా ఖైరతాబాద్
మహా వినాయకుడి నిమజ్జనం
భక్తజనంతో కిక్కిరిసిన
ట్యాంక్బండ్ పరిసరాలు
రాష్ట్రవ్యాప్తంగా
ఎటుచూసినా నిమజ్జన
సందడి రికార్డు
స్థాయిలో రూ.24,60
లక్షలు పలికిన
బాలాపూర్ లడ్డు
మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలో నవరాత్రులు అంగరంగ...
పోలీసు ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్ సమావేశం..
హైదరాబాద్: ప్రగతి భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి,...
ఉ. 11:30.. సామూహిక జాతీయ గీతాలాపన
నిమిషం పాటు అన్ని ట్రాఫిక్ కూడళ్లలో రెడ్ సిగ్నల్
ఎక్కడి వాహనాలు అక్కడే.. అదే సమయంలో
ఆగనున్న మెట్రో ప్రభుత్వ, ప్రైవేటు
కార్యాలయాల్లోనూ ‘జనగణమన’ హైదరాబాద్లోని
జిపిఓ సర్కిల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్...
నేరాలు జీరో కావాలి
మనతెలంగాణ/హైదరాబాద్: న్యూయార్క్ తరహాలో మన రాష్ట్రంలో నేరాలు పూర్తిగా తగ్గాలని, అందుకు పోలీసులు టెక్నాలజీ పరంగా అప్ డేట్ కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన పోలీస్ ఇంటిగ్రేటెడ్...
కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన కెసిఆర్
హైదరాబాద్: బంజారాహిల్స్లో నిర్మించిన తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, తలసాని,...
సకలజనుల సంబురం
స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించేలా వజ్రోత్సవాలు
1.28కోట్ల ఇళ్లపై జాతీయ
జెండాలు ఎగరాలి
ఇంటింటికి ఉచితంగా
పతాకాల పంపిణీ
మున్సిపాలిటీలు,
గ్రామపంచాయతీలదే
ఆ బాధ్యత
హెచ్ఐసిసిలో
ప్రారంభోత్సవ
సమారోహం
ప్రభుత్వ భవనాలకు
ప్రత్యేక అలంకరణ
స్వతంత్ర భారత
వజ్రోత్సవ ద్విసప్తహం
సమీక్షలో...
కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే మణిహారం: తలసాని
హైదరాబాద్: కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే మణిహారమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆగస్టు 4న కమాండ్ కంట్రోల్ సెంటర్ను సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారని మంత్రి తలసాని తెలిపారు. దేశంలో ఎక్కడా...
సంక్షేమ పథకాలను విశ్లేషించిన తీరు గొప్పగా ఉంది: కెసిఆర్
హైదరాబాద్: రోడ్లు - భవనాల శాఖ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రూపొందించిన పత్రికా వ్యాసాల సంకలనం 'సాధన' పుస్తకాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం ఉదయం హన్మకొండలో...
వేగం పెంచండి
తక్షణమే రక్షణ సహాయ చర్యలు చేపట్టండి
అధికారులకు సిఎం
కెసిఆర్ ఆదేశం
వానలు, వరదల
పరిస్థితిపై 8గం.పాటు
ఉన్నతస్థాయి సమీక్ష
పరిస్థితి కుదటపడే
వరకూ జిల్లాల్లోనే
ఉండాలని మంత్రులు,
ఎంఎల్ఎలకు
దిశానిర్దేశం ముంపు
ప్రాంతాల ప్రజలను
సురక్షిత...
హై అలర్ట్
అప్రమత్తత, అందుబాటే కీలకం
అధికారులు ప్రజాప్రతినిధులకు సిఎం కెసిఆర్ సూచన
వానలు, వరదలపై ప్రగతి భవన్లో 12గంటల సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్ : మహారాష్ట్రతో సహా రాష్ట్రంలోని ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా...