Thursday, May 2, 2024
Home Search

డిజిపి మహేందర్ రెడ్డి - search results

If you're not happy with the results, please do another search

పోలీసుల ఓవర్ యాక్షన్ అదుపు చేయండి

  హైదరాబాద్ : రాష్ట్రంలో జర్నలిస్టులపై అతిగా ప్రవర్తిస్తున్న పోలీసులపై చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్లూజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ కోరారు. ఆంధ్రజ్యోతి పోలిటికల్ బ్యూరో...

మహా సరిహద్దు మూత

  మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదు కావడంతో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి రాష్ట్రానికి ఎవరూ రాకుండా అదనంగా మరో 12 పోలీసు చెక్‌పోస్టులు...

జనతా కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలి

  మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడి ప్రతి ఒక్క పౌరుడి సామాజిక బాధ్యతని డిజిపి మహేందర్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సరిహద్దుల్లోని చెక్‌పోస్ట్‌లలో తనిఖీలు ముమ్మరం చేశామని, విదేశాల నుంచి వచ్చిన వారు...
DGP Mahender reddy

గ్రామాల్లో గుంపుల నిషేధం

  కరోనా కట్టడికి పోలీసులు సన్నద్ధం మినిస్టీరియల్ స్టాఫ్‌కు వర్క్ ఫ్రం హోం అన్ని జిల్లాల ఎస్‌పిలతో డిజిపి సమావేశం గ్రామీణ ప్రాంతాలలో కరోనా వైరస్ అవగాహనకు శ్రీకారం మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిపై పోలీస్ శాఖ ముందస్తు...

మహిళల రక్షణకు పెద్దపీట

  మహిళా భద్రత సంవత్సరంగా 2020 డిజిపి మహేందర్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : మహిళలు, పిల్లల భద్రత కోసం ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తోందని, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పోలీసు విభాగంలో మహిళా భద్రతా విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు...

నిరంతర శిక్షణతోనే సమర్థవంతమైన పోలీసింగ్

  హైదరాబాద్ : నిరంతర శిక్షణ, చట్టాలపై సంపూర్ణ అవగాహనతోనే సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమని నల్సార్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా తెలిపారు. రాజ్యాంగం, మానవ హక్కులు, పోలిసింగ్ అనే అంశంపై...

రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం

  హైదరాబాద్ : తెలంగాణ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిఎం కెసిఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హైకోర్టు...
High Court

ఎంఐఎం సభకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

హైదరాబాద్: నగరంలోని ఖిల్‌వత్ ప్రాంతంలో శనివారం ఎంఐఎం నిర్వహిస్తున్న సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఎంఐఎం సభకు విధించిన షరతులను పాటించని పక్షంలో చర్యలు ఉంటాయని ధర్మాసనం ఇచ్చిన అనుమతిలో పేర్కొంది....

పోలీస్ శాఖకు సిఎస్‌ఐ ఎక్సలెన్స్ అవార్డు

  హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతకు పోలీస్ శాఖ రూపొందించిన హాక్.ఐ యాప్‌ను ప్యాసింజర్ క్యాబ్ సర్వీసులైన ఓలా, ఊబెర్ తదితర ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల మొబైల్ యాప్‌లకు అనుసంధానం చేయడం...

ధన బలం.. కండ బలం ఉన్నా, ప్రజాస్వామ్యం గొప్ప వ్యవస్థ

  హైదరాబాద్: ఎన్నికల్లో ధనబలం, కండబలం ఉన్నప్పటికీ ప్రపంచంలోనే మన దేశ ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ గొప్పవని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఇతర దేశాలు నేర్చుకోవాల్సిన అవసరముందన్నారు. పట్టణాల్లో ఓటింగ్ శాతం...

న్యూ ఇయర్ విషాదం.. కారుతో ఎస్ఐని ఢికొట్టిన తాగుబోతులు

  హైదరాబాద్‌: కొత్త సంవత్సరం రోజున కొందరు యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయి.. వాహనాలను తనిఖీ చేస్తున్న  ఎస్ఐని కారుతో వేగంగా ఢీకొట్టారు. దీంతో ఎస్ఐ కాలు విరిగింది. తీవ్ర గాయపడిన ఎస్ఐని తోటి...

Latest News

Temperatures can reach 50 degrees during the months

మేలో మంటలే!