Home Search
డిజిపి మహేందర్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
సైబర్ నేరాల కట్టడికి ‘సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’ ఏర్పాటు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్ధ వంతంగా కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్టు డిజిపి మహేందర్ రెడ్డి వెల్లడించారు....
బోనమెత్తుడే
30న గోల్కొండలో తొలి బోనం జులై 17న
సికింద్రాబాద్, 24న హైదరాబాద్ బోనాలు
26 దేవాలయాల్లో ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల
సమర్పణ అన్ని శాఖలు సమన్వయంతో
పనిచేయాలి రెండేళ్ల తర్వాత ఘనంగా బోనాల...
30న గోల్కొండ బోనాలు: తలసాని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా సిఎం కెసిఆర్ ప్రకటించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పించండి
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఘటనపై రెండు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక అందించాలని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆదేశించారు. బాలికపై అత్యాచార ఘటన తనను తీవ్రంగా...
మైనర్పై గ్యాంగ్రేప్ కేసులో ఇద్దరు అరెస్ట్
మరో ముగ్గురిని
గుర్తించాం సిసిటివి
ఫుటేజీల
దర్యాప్తు కేసుతో
హోం మంత్రి
మనువడికి సంబంధం
లేదు : వెస్ట్జోన్
డిసిపి జోయల్ డేవిస్
నిందితులు ఎంతటివారైనా
శిక్షించండి : కెటిఆర్
మనతెలంగాణ/సిటీబ్యూరో: హైదరాబాద్ జూబ్లీ హిల్స్...
కెఎ పాల్ హౌస్ అరెస్ట్
హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధినేత కెఎ పాల్ను మంగళవారం నాడు పోలీసులు గృహనిర్భంధం చేశారు. కె ఎ పాల్ మంగళవారం ఉదయం డిజిపి మహేందర్ రెడ్డిని కలిసేందుకు బయలుదేరిన క్రమంలో పోలీసులు ఇంటి...
రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానంతో భద్రత
9 లక్షలు సిసిటివిలతో నిఘా
ఎఫ్టిసిసిఐ సమావేశంలో మాట్లాడిన డిజిపి మహేందర్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు ముందున్నారని డిజిపి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర...
ఇబ్రహీంపట్నం ఎసిపి సస్పెన్షన్..
కాల్పుల్లో రియల్టర్ల దుర్మరణం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎసిపి బాలకృష్ణా రెడ్డి
రియల్టర్ల నుంచి ముడుపులు అందుకుంటున్నట్లు పోలీస్ అధికారులపై ఆరోపణ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం రియల్టర్ల జంట హత్యల కేసులో...
మత్తులో జోగుతున్నది వారి పిల్లలే
పబ్ నిర్వాహకుడు బిజెపి నాయకురాలి కుమారుడు అభిషేక్ కాగా, నిందితుల జాబితాలో రేవంత్ మేనల్లుడు ప్రణయ్రెడ్డి
నీతులు చెప్పడం కాదు.. మీ పిల్లలను, బంధువులను దారిలో
పెట్టుకోవాలి డ్రగ్స్ కేసులో ఎవరున్నా...
దుష్టశక్తులు అడ్డుపడుతున్నా ముందుకే
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రగతి భవన్లోని ‘జనహిత’లో ‘శ్రీ శుభకృత్’ నామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ, సాంస్కృతిక శాఖల సంయుక్తాధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు....
సిఎం కెసిఆర్ ఆరోగ్యం భేష్
పరీక్షల అనంతరం హైదరాబాద్ సోమాజిగూడ యశోద వైద్యుల ధ్రువీకరణ
ఎడమచేయి నొప్పిగా ఉండడంతో వైద్య పరీక్షలు చేయించుకున్న సిఎం
వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన డాక్టర్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె....
బడ్జెట్ సభలకు సిద్ధం
మన తెలంగాణ/హైదరాబాద్: రేపటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ శాసనసభ సమావేశాల హుందాతనాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఆకాంక్షించారు. సమావేశాలు పారదర్శకంగా, సజావుగా సాగేందుకు ప్రతి...
మేడారం భక్తులకు ఇబ్బందులు కలగొద్దు
అన్ని సమన్వయంతో పనిచేయాలి
అధికారులను ఆదేశించిన సిఎస్ సోమేశ్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్ : మేడారం జాతరకు హాజరయ్యే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు రావొద్దని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని...
మేడారం జాతరకు కోటి మందిపైగా భక్తులు హాజరవుతారు: సిఎస్
హైదరాబాద్: ఈ నెల 16 నుంచి 19 వరకు మేడారం జాతర నిర్వహిస్తామని సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. మేడారం జాతర ఏర్పాట్లపై అధికారులతో సిఎస్ సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి...
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రధాని మోడీకి ఘన స్వాగతం..
హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీ నుచి ప్రత్యేక విమానంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ప్రధాని మోడీని గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ...
నేడు మోడీ రాక
ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో , రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని
శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రధాని మోడీకి స్వాగతం, కార్యక్రమం అనంతరం వీడ్కోలు చెప్పనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
శ్రీరామానగరం దివ్యక్షేత్రంలో ఏర్పాట్లను...
1100 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం
మేడారంలో చాలాచోట్ల శాశ్వత నిర్మాణాలు చేపట్టాం
వనదేవతల జాతరకు అన్ని ఏర్పాట్లు
మంత్రులు ఇంద్రకరణ్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి
సిఎస్, డిజిపితో కలిసి పరిశీలన
మనతెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి : గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం...
డ్రగ్స్పై ఉక్కుపాదం
ఎంత ధనం, ఆస్తులు సంపాదిస్తే ఏం లాభం! పిల్లలు మన కండ్ల ముందే డ్రగ్స్కు బానిసలై భవిష్యత్ నాశనమై పోతుంటే ఎంత వేదన ఉంటది. డ్రగ్స్కు యువత ఎక్కువగా ఆకర్షితులైతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి....
నకిలీపై బ్రహ్మాస్త్రం
నకిలీ ధ్రువపత్రాలు తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు
రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి
నకిలీ సర్టిఫికెట్ల గుర్తింపునకు చేపట్టిన చర్యలపై
ఉన్నత విద్యామండలి ఛైర్మన్,వైస్ ఛాన్స్లర్లతో డిజిపి సమీక్ష
ఫేక్ సర్టిఫికెట్లు గుర్తించేలా పోర్టల్
మనతెలంగాణ/హైదరాబాద్ : నకిలీ...
ఈఆర్సీకి కొత్త భవన నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉంది
ప్రస్తుతం పర్యావరణానికి హాని కలగకుండా కొత్త నిర్మాణాలు చేపట్టాలి
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మనతెలంగాణ/హైదరాబాద్: ఈఆర్సీకి కొత్త భవన నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. విద్యుత్ నియంత్రణ సంస్థ (ఈఆర్సీకి)...